Friday, September 20, 2024
spot_img

గంగం సతీష్ రెడ్డిని పరామర్శించిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి

తప్పక చదవండి

జనగామ : బచ్చన్నపేట మండలంలోని, కొడవటూరు గ్రామ సర్పంచ్ గంగం సతీష్ రెడ్డి (మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు) తండ్రి గంగం రామ్ రెడ్డి బుధవారం ఉదయం అనారోగ్యంతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి అక్కడికి చేరుకొని మృతదేహంపై పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం సతీష్ రెడ్డితోపాటు వారి కుటుంబ సభ్యులను పరామ ర్శించి ఓదర్చారు. వారి వెంట రైతు బందు సమితి జిల్లా అధ్యక్షులు ఈర్రి రమణరెడ్డి, ఎంపీపీ నాగజ్యోతి కృష్ణం రాజు, పిఎస్ సి ఎస్ చైర్మన్ పూర్ణ చందర్, మండల రైతు కోర్డినేటర్ చల్లా శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు పందిపల్లి సిద్దిరామ్ రెడ్డి, కొండి వెంకట్ రెడ్డి, బాలరెడ్డి, నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు