No menu items!
No menu items!
Tuesday, September 17, 2024
spot_img
No menu items!

సీఎం రిలీఫ్ ఫండ్ దుర్వినియోగం

తప్పక చదవండి
  • ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు

హైదరాబాద్ : ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తన అత్త పేరుపై దొంగ ఆదాయ సర్టిఫికెట్లు చూయించి రూ.19 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్స్ కాజేశారని బీజేపీ నేతలు ఆరోపించారు. సుధీర్ రెడ్డి అత్త, మామలకు చికిత్స కోసం సరూర్ నగర్ లో తక్కువ ఆదాయం ఉన్నట్లు సర్టిఫికెట్ సాధించి సీఎంఆర్ఎఫ్ మంజూరు చేయించుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై చైతన్యపురి పోలీస్ స్టేషన్లో వారు ఫిర్యాదు చేశారు. అనంతరం రంగారెడ్డి జిల్లా బీజేపీ అర్బన్ అధ్యక్షుడు సామ రంగారెడ్డి మాట్లాడుతూ.. సుధీర్ రెడ్డికి రూ.20 వేల కోట్ల ఆస్తులున్నా.. అత్త కోసం సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకున్నారని మండిపడ్డారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు