Thursday, September 19, 2024
spot_img

ఆదాయపుశాఖ అధికారుల తనిఖీలు

తప్పక చదవండి

శంకర్‌పల్లి : మహేశ్వరం కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి సొంత ఊరు (రంగారెడ్డి జిల్లా శంకర్‌ పల్లి మండలం మాసాని గూడ) గ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలో ఆదాయ పన్ను శాఖకు చెందిన అధికారులు గురువారం రోజున తనిఖీలు నిర్వహించారు. వ్యవసాయ క్షేత్రంలోని అనువణువును క్షుణ్ణంగా పరిశీలించారు. ఆదాయం శాఖ అధికారులకు నగదు లభించిన ట్లు అనధికారికంగా తెలుస్తుంది అధికారికంగా వివరాలు తెలియాల్సి ఉంది, మహేశ్వరం కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి వ్యవసాయ క్షేత్రంలో ఆదాయపన్ను శాఖ అధికారులు తనిఖీలు చేయడంతో గ్రామంలో పెద్ద ఎత్తున గుసగుసలు వినబడుతున్నాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు