Monday, October 28, 2024
spot_img

లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిన బంజారాహిల్స్ సీఐ

తప్పక చదవండి

హైద‌రాబాద్ : బంజారాహిల్స్ సీఐ న‌రేంద‌ర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఓ వ్య‌క్తి నుంచి రూ. 3 ల‌క్ష‌లు తీసుకుంటుండ‌గా సీఐ న‌రేంద‌ర్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నారు. దీంతో బంజారాహిల్స్ పోలీసు స్టేష‌న్‌తో పాటు న‌రేంద‌ర్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేప‌ట్టారు. ఏసీబీ అధికారుల త‌నిఖీల‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు