Thursday, September 19, 2024
spot_img

ఆజ్ కి బాత్..

తప్పక చదవండి

పూలే, అంబేద్కర్, రాజ్యాంగాలను
అభిమానించే మనుషులు
ఈ సారి ఓటు వేసే ముందు వారి ఫొటోల మీద,
రాజ్యాంగం మీద చెయ్యి పెట్టి
ఒక నిమిషం నిశ్శబ్దంగా ఆలోచన చేసి,
పోలింగ్ బూత్ కి వెళ్లి ఓటు వెయ్యండి..
ప్రతి ఒక్కరు ఓటు నమోదు చేసుకోవాలి..
ప్రతి ఒక్కరు ఓటు వెయ్యాలి..
ఓటు వెయ్యని మనుషులు
ప్రాణంలేని శవంతో సమానం..

  • ముచ్కుర్ సుమన్ గౌడ్
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు