Tuesday, April 16, 2024

నాకు తీవ్ర అన్యాయం జరిగింది..

తప్పక చదవండి
  • నిర్మల్ డిస్ట్రిక్ట్ బీజేపీ ప్రెసిడెంట్..
  • భోరున ఏడ్చేసిన మహిళా నాయకురాలు..
  • పార్టీకి రాజీనామా చేసిన రమాదేవి..

హైదరాబాద్ : బీజేపీ టికెట్ రాలేదని బోరున ఏడ్చేసింది బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి.. ఈ సందర్భంగా నిర్మల్ లో బీజేపీకీ షాక్ తగిలింది. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి పార్టీకి రాజీనామా చేశారు.. ముధోల్ నుంచి టికెట్ ఆశించగా.. బీజేపీ తనకు అన్యాయం చేసిందని ఆమె బోరున విలపించారు. దశాబ్దానికి పైగా భైంసా, ముధోల్ లో బీజేపీని ప్రాణంలా కాపాడుకుంటే, నమ్మించి గొంతు కోశారని ఆమె అన్నారు. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని రమాదేవి తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు