Saturday, April 20, 2024

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మహబూబాబాద్.జిల్లా2.కె.రన్

తప్పక చదవండి

ఎస్ పి శరత్ చంద్ర పవార్ అధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఎన్ టి ఆర్ స్టేడియం నందు జరిగిన 2K రన్ కార్యక్రమం లో పాల్గొన్న అంగోత్ బిందు, చైర్ పర్సన్, జిల్లా ప్రజా పరిషత్, మహబూబాబాద్ ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎం ఎల్ ఏ .బానోత్ శంకర్ నాయక్ మునిసిపల్ చైర్మన్ .పి రామ్మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్ .కే శశాంక ఇతరజిల్లాఅధికారులు,ఉద్యోగులు,యువతి,యువకులు

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు