Thursday, April 18, 2024

కరీంనగర్ కలెక్టరేట్ వద్ద ధర్నా..

తప్పక చదవండి

-పద్మశాలీలకు లక్ష రూపాయల పథకం అమలుచేయాలని కలెక్టర్ కు వినతి.
హైదరాబాద్, తెలంగాణ చేనేత ఐక్య వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు రాపోలు వీర మోహన్ పిలుపు మేరకు. సోమవారం రోజు కరీంనగర్ కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టడం జరిగింది.. గతంలో ప్రభుత్వం కులవృత్తుల ఆర్థిక సహాయం అని చెప్పడం.. అందులో పద్మశాలిలకు స్థానం లేకపోవడం పట్ల.జీఓ అమలు చేయకపోవడం పట్ల.. కలెక్టరేట్ ఎదురుగా ధర్నా నిర్వహించి కలెక్టర్ కి ఒక వినతి పత్రం అందించి, పద్మశాలిలకు కూడా లక్ష రూపాయల పథకం వర్తింపచేసే విధంగా ప్రభుత్వానికి చేరే విధంగా చూడాలని కలెక్టర్ కి వినతి పత్రంలో రాసి ఇవ్వడం జరిగిందని తెలంగాణ చేనేత ఐక్య వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ, రాష్ట్ర ప్రచార కార్యదర్శి, జడల చిరంజీవి తెలిపారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు