Thursday, September 19, 2024
spot_img

తెలంగాణ

పబ్లిక్ టాయిలెట్స్ పేరుతో పబ్లిక్ గా దోపిడీ..

సి.ఎస్.ఆర్. నిధుల దుర్వినియోగం.. పేదవారి డబుల్ బెడ్ రూమ్ కు 3లక్షలు.. పబ్లిక్ టాయిలెట్ కు రూ. 7, 28, 929 లక్షలు.. మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పైన...

కేసీఆర్ ని మరోసారి గెలిపిద్దాం – సీనియర్ నేత డా. దాసోజు శ్రవణ్

రెండు, మూడు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి.. ఇదే జోష్ ను కొనసాగిద్దాం.. మన సుఖానికి, సంతోషానికి, ఆస్తికి అంతస్తుకు ఇలా అన్నింటికీ శివుడే కారణం. అయనే పరమేశ్వరుడు.. ఈ...

అధికారం కోసం పోరాటం చెయ్యండి..

ఎస్సీ ఉపకులాల ఐక్యవేదిక ధర్నాలో తీన్మార్ మల్లన్న పిలుపు.. సిద్దిపేటలో పుట్టిన కేసీఆర్ గజ్వేల్ లో పోటీ చేస్తాడు.. హైదరాబాద్ లో పుట్టిన కవిత నిజామాబాద్ లో పోటీచేసింది.. ఇది...

రెజ్ల‌ర్లు అంటే లెక్కలేదా..? వారికి మీరిచ్చే గౌర‌వం ఇదేనా..? కేటీఆర్ ఫైర్..

జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద ఆందోళ‌న చేస్తున్న రెజ్ల‌ర్ల‌కు మంత్రి కేటీఆర్ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. రెజ్ల‌ర్ల‌పై ఢిల్లీ పోలీసుల తీరును కేటీఆర్ ఖండించారు. అంత‌ర్జాతీయ వేదిక‌పై దేశ...

వరంగల్ లో బరితెగించిన డాక్టర్లు..

వ‌రంగ‌ల్‌లోని ప‌లు ప్ర‌యివేటు ఆస్ప‌త్రుల్లో య‌థేచ్చ‌గా లింగ నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు కొన‌సాగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆయా ఆస్ప‌త్రుల‌పై పోలీసుల‌కు ప‌లు ఫిర్యాదులు వ‌చ్చాయి. దీంతో ఆయా...

కొత్త ఓటరు నమోదుకు మరో ఛాన్స్..

2023 అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్ళు నిండిన వ్యక్తులు అర్హులు.. సమ్మర్ రివిజన్ - 2023 పేరుతో సర్వే చేస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం.. జూలై 31...

పద్మశాలిలను కాపాడుకుంటా..

వెల్లడించిన రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు..తాను ఉన్నంతకాలం పద్మశాలీలను కాపాడుకుంటానని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. పద్మశాలీలను కడుపులో పెట్టుకుని చూసుకుంటున్న కేసీఆర్‌, కేటీఆర్‌కు...

యుగపురుషుడు ఎన్టీఆర్‌: మంత్రి తలసాని

తెలుగు ప్రజల రాముడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ శతజయంతి సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ నివాళులర్పించారు. హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ ఘాట్‌లోని ఆయన సమాధి వద్ద...

ఐటీ అధికారులమంటూ..

మోండా మార్కెట్ లో పట్టపగలే భారీ చోరీ.. 2 కిలోల బంగారంతో ఉడాయింపు.. దొంగ ముఠాకు గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. హైదరాబాద్, 27 మే ( ఆదాబ్ హైదరాబాద్...

మాట తప్పడమే కేసీఆర్ నైజం..

9 ఏళ్ళైనా ఒక్క ఎకరం పోడు భూమికి పట్టా ఇవ్వలేదు.. ఎన్నికలప్పుడే గిరిజనులు గుర్తుకొస్తారు.. గిరిజనులమీద కేసులు పెడుతూ జైలుకు పంపిస్తున్నారు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోదు రైతు భరోసా...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -