Friday, September 20, 2024
spot_img

తెలంగాణ

బస్సు యాత్రలో అందరూ భాగస్వామ్యం కావాలి..

తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులతో సమావేశం నిర్వహించినటీటిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పార్టీ గెలుపు కోసం తీవ్రంగా పనిచేయాలని పిలుపు.. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో.. తెలంగాణ...

ప్రార్థించే పెదవులు కన్నా సహాయం చేసే చేతులు మిన్న…

ఎమ్మెల్సీ నవీన్ జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకొని గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా సరస్వతి పుత్రిక చరిత శ్రీ కు లాప్టాప్ బహూకరించారు టి.ఎస్.టి.ఎస్. చైర్మన్...

తెలంగాణా విద్యుత్ విజయోత్సాహం..

తెలంగాణా ప్రజలు సంబరంగా అంబరాన్ని తాకేలా జరుపుకుంటున్నారు.. ఈ విజయం కెసిఆర్ ముందు చూపు వల్ల మాత్రమే సంభవించింది, రభుత్వానికి భారం అయినా రైతులకు, ప్రజలకు 24...

ప్రాంత సత్సంగ వికాస వర్గ సమరోప్..

జడ్చేర్లలో రెండు రోజుల వికాస వర్గ జరిగినది.. ఈ వర్గ ముగింపు కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత సంఘటన మంత్రి ముడుపు యాదిరెడ్డి మాట్లాడుతూ.. దేశమును, ధర్మము,...

బాసర ట్రిపుల్ ఐటీలో దారుణం..

విద్యార్థుల బట్టలు, సామాన్లు బయట పడేసిన సిబ్బంది బాసర ట్రిపుల్ ఐటీ మరోసారి వార్తల్లోకెక్కింది. ఈసారి సిబ్బంది తప్పిదం కావడం గమనార్హం. సమ్మర్ హాలిడేస్ కావడంతో ఇంటికి...

తెలంగాణ గ్రూప్ 1 పరీక్ష నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..

జూన్ 11వ తేదీ ఆదివారం న గ్రూప్ 1 ఎగ్జామ్.. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్న టి.ఎస్.పీ.ఎస్.సి. ఉదయం 10 - 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట...

భారత్ భవన్ కు శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్..

11 ఎకరాల్లో 15 అంతస్తుల్లో నిర్మించనున్న భవనం.. కేవలం 5 రోజుల్లోనే భూమి కేటాయిస్తూ నిర్ణయం.. వందల కోట్ల రూపాయల స్థలం 40 కోట్లకేకట్టబెట్టారని విమర్శలు.. కార్యకర్తలకు అవగాహనా, శిక్షణా...

ప్రభుత్వానికి రేషన్ డీలర్ల అల్టిమేటం..

డిమాండ్లు నెరవేర్చకపోతే రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపులను బంద్ చేస్తాం.. తీవ్రంగా హెచ్చరించిన రేషన్ డీలర్ల జేఏసీ నాయకులు.. హైదరాబాద్ జిల్లా ప్రధాన రేషన్ కార్యాలయం ముందు నిరసన..రేషన్ డీలర్లు...

బుర్ర శంకరయ్య కుటుంబానికి కల్లుగీత కార్పొరేషన్ నుండి రూ. 25000 ఆర్థిక సహాయం..

హైదరాబాద్ : రంగరెడ్డి జిల్లాలోని, ఆదిభట్ల గ్రామంలో కల్లు గీత వృత్తి చేస్తూ ప్రమాదవశాత్తు జారి పడి అక్కడికక్కడే తుదిశ్వాస విడిచి చనిపోయిన బుర్ర శంకరయ్య...

కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటుంది – కూన శ్రీశైలం గౌడ్.

హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ తొమ్మిదేళ్ల పాలనలో అన్ని రంగాల్లో దేశం ప్రగతి సాధించిందని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -