Friday, September 20, 2024
spot_img

తెలంగాణ

వారి ముత్తాతలు వచ్చినా అడ్డుకోలేరు..

మరో 5 నెలల్లో అధికారంలోకి వచ్చేస్తున్నాం.. సాగునీటి ఉత్సవాలు చేసుకోవడానికి మీకు ఏమి అర్హత ఉంది..? న‌ల్గొండ‌లో సాగుక చుక్క‌నీరు అద‌నంగా ఇవ్వ‌లేదు.. చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ నాయకులకు భట్టి...

కాంగ్రెస్‌ హయాంలో అభివృద్ధి ఎక్కడ : మంత్రి హరీశ్‌ రావు

కాంగ్రెస్‌ పార్టీ హయాంలో అభివృద్ధి శూన్యమని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదని అన్నారు....

చెరువుల అభివృద్దే ప్రజా జీవనానికి పునాది..

వెల్లడించిన రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు చెరువుల పండుగ.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ కాకతీయ ద్వారా చెరువులు అభివృద్ధి చెంది...

రాష్ట్రంలో పోలీస్‌ వ్యవస్థ అధ్వాన్నం

పోలీసులు చట్టబద్దంగా వ్యవహరించడంలో విఫలం సిఎం కెసిఆర్‌కు లేఖ రాసిన భట్టి విక్రమార్క మహబూబ్‌నగర్‌ రాష్ట్రంలో పోలీస్‌ వ్యవస్థ అధ్వాన్నంగా మారిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. ఈ...

టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసుఛార్జిషీట్‌లో 37 మంది

వచ్చే వారం ఛార్జిషీట్‌ దాఖలు చేసే అవకాశం ఇప్పటి వరకు 50 మంది అరెస్ట్‌ డీఈ పూల రమేశ్‌ అరెస్టుతో కీలక మలుపు హైదరాబాద్‌ టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసు వరంగల్‌...

పరిగి నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ వర్సెస్‌ టీడీపీ

అధికార పార్టీలో తారాస్థాయికి చేరిన లీడర్ల వర్గపోరు బీజేపీలో అందరు లీడర్లే.. పోటీపై సందిగ్దత వన్‌ మెన్‌ షోగా కాంగ్రెస్‌ పోటీ చేసే అభ్యర్థుల కార్యక్రమాలు వరుస కార్యక్రమాలతో దూసుకుపోతున్న...

తెలంగాణ కోటిన్నర ఎకరాల మాగాణి

ప్రత్యేక రాష్ట్రంతోనే నీటిగోస తీరింది సాగునీటి కాలువలు కళకళలాడుతున్నాయి కాంగ్రెస్‌ హయాంలో నీటిగోస తీర్చలే ఛత్తీస్‌ఘడ్‌లో సమస్యలు తీర్చని కాంగ్రెస్‌ నాటికీ నేటికీ తేడాను ప్రజలు గమనించాలి ములుగులో వాటర్‌ డే ఉత్సవాల్లో...

పేదల ఆకలి తీర్చడమే ప్రభుత్వ ప్రథమ లక్ష్యం

రేషన్ డీలర్ల సమస్యలన్నింటిని పరిష్కారిస్తాం గౌరవ భృతి, కమిషన్ పెంపు అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్తాం కరోనా క్లిష్ట సమయంలో రేషన్ పంపిణీ చేసారు సమ్మే ఆలోచన విరమించి రేషన్...

కాషాయ పార్టీ నినాదాలకే పరిమితం.. నిజాలు చెప్పదు

కొందరు జై జవాన్… జై కిసాన్ అని ఒర్రుతారు ఒర్రుడే తప్పా వాళ్లు కిసాన్ కు, జవాన్ కు చేసిందేమీ లేదు నిజామాబాద్ ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్...

నిరుపేదల జీవితాలలో వెలుగు నింపుతున్న కంటి వెలుగు పథకం

కొత్తూరు మున్సిపల్ ఛైర్ పర్సన్ బాతుక లావణ్య దేవేందర్ యాదవ్ కొత్తూరు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు పథకం నిరుపేదల జీవితాలలో వెలుగు...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -