Friday, April 26, 2024

జాతీయం

అయోధ్యముహూర్తం 84సెకన్లు మాత్రమే

అప్పుడే అనేక శుభకార్యాలకు శ్రీకారం పెళ్లిళ్లు.. జననాలు, వ్యాపారలకు ముహూర్తాలు అయోధ్య : అయోధ్యలో శ్రీరాముడికి జనవరి 22వతేదీన ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది.. ఆరోజు మధ్యాహ్నం 12 గంటల...

అసోంలో రాహుల్‌ న్యాయయాత్ర

యాత్ర మార్గాలను మళ్లించారని కేసు గౌహతి : కాంగ్రెస్‌ అగ్రనేత, వయనాడ్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ చేపడుతున్న భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర’పై అస్సాంలో కేసు నమోదైంది....

చైనాపై ఆధారపడటాన్ని తగ్గించనున్న భారత్

లిథియం అన్వేషణ ఒప్పందాలపై అర్జెంటీనాతో సంతకాలు చైనాపై ఆధారపడటాన్నిఇకనుంచి తగ్గించనున్న భారత్ అర్జెంటీనాతో లిథియం అన్వేషణ ఒప్పందంపై సంతకాలు చేసింది.అర్జెంటీనాలో ఐదు లిథియం బ్లాకుల అన్వేషణకు సంబంధించి...

భూకంపాలను తట్టుకునేలా అయోధ్య

ఆలయ నిర్మాణంలో ఆధునిక సాంకేతికత వెయ్యేళ్లపాటు చెక్కుచెదరకుండా ఉండేల నిర్మాణం అయోధ్య : అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమ తేది సమీపిస్తున్న కొద్దీ.. ఆలయ నిర్మాణ విశేషాల...

శ్రీరామ జన్మభూమిపై స్మారక పోస్టల్‌ స్టాంప్‌

విడుదల చేసిన ప్రధాని మోడీ న్యూఢిల్లీ : రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠకు ముందుగా గురువారం శ్రీరామ జన్మభూమి ఆలయంపై స్మారక పోస్టల్‌ స్టాంప్‌ను ప్రధాని నరేంద్ర మోడీ విడుదల...

దేశానికి ‘షిప్‌ బిల్డింగ్‌ హబ్‌’గా కొచ్చి

కొచ్చిలో రూ.4,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం కోస్టల్‌ సిటీ సామర్థ్యం పెంచేందుకు కృషి గురువాయూరు దర్శనం అదృష్టం అన్న మోడీ సురేశ్‌ గోపి కూతురు పెళ్లికి హాజరు కొచ్చి : కేరళలోని...

తెలుగు రాష్ట్రాలకు కొత్తగా 9మంది ఐపిఎస్‌లు

తెలంగాణకు ఆరుగురు.. ఎపికి ముగ్గురు కేటాయింపు న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాలకు కొత్త ఐపీఎస్‌ అధికారుల్ని కేటాయిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ...

అయోధ్య వ్యతిరేక కూటమిలో లాలూ

ప్రతిష్టాపనకు వెళ్లడం లేదని ప్రకటన పాట్నా : ఇండియా కూటమి నేతలు ఒక్కొక్కరుగా అయోధ్య కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నారు. తొలుత కాంగ్రెస్‌ అగ్రనేతలు ప్రతిష్టాపనను బహిష్కరించగా, ఇప్పుడు వారి...

దక్షిణాది రాజకీయాలపై చిన్నచూపు

ముగ్గురు ముఖ్యమంత్రులది విభిన్నదారి అమర్‌ దేవులపల్లి పుస్తకం ఆవిష్కరణ ‘ది డెక్కన్‌ పవర్‌ ప్లే’ పేరిట రాజకీయాల అక్షరరూపం ఆవిష్కరించిన ప్రధాని మాజీ సలహాదారు సంజయ్‌ బారు న్యూఢిల్లీ : ప్రముఖ...

ఏపీ పీసీసీ చీఫ్‌గా వైఎస్‌ షర్మిల

‍- నియామకపు ఉత్తర్వులు జారీ‍- కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ ఆహ్వానితుడిగా రుద్రరాజు న్యూడిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ చీఫ్‌గా వైఎస్‌ షర్మిలను కాంగ్రెస్‌ హై...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -