Friday, April 19, 2024

జాతీయం

ఉత్తరప్రదేశ్‌ చెంపదెబ్బ కేసులో సుప్రీం ఆగ్రహం

న్యూఢిల్లీ : ఓ ముస్లిం బాలుడిని తోటి విద్యార్థులతో చెంప దెబ్బ కొట్టిం చిన కేసులో పిల్లలకు మానసిక సలహా ఇప్పించాలనే ఉత్తర్వును ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం...

హిందువులకు సహనం ఎక్కువ

ముంబై ; ప్రముఖ కవి, గీత రచయిత జావెద్‌ అక్తర్‌ (78) హిందూ సం స్కృతిపై ప్రశంసలు కురిపించారు. హిందువులు ఎంతో సహనశీలురని, వారి వల్లే...

త్వరలో మహారాష్ట్ర సీఎంగా అజిత్‌ పవార్‌!

ముంబై : మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత ధర్మారావు బాబా అత్రాం సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ నేత అజిత్‌ పవార్‌ ముఖ్యమంత్రి అవుతారని...

హర్యానాలో ఘోర రోడ్డుప్రమాదం

న్యూఢిల్లీ : హర్యానాలోని గురుగ్రామ్‌లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. శుక్రవారం రాత్రి ఢిల్లీ`జైపూర్‌ జాతీయ రహదారిపై వెళ్తున్న కారు, పికప్‌ వ్యాన్‌ను ఆయిల్‌ ట్యాం కర్‌...

ఢిల్లీలో పెరిగిన కాలుష్యం

స్కూళ్లకు పదిరోజుల సెలవు న్యూఢిల్లీ : కాలుష్యం కారణంగా ఢిల్లీ స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఎప్పుడూ ఎండాకాలం సెలవులు చూసిన పిల్లలు.. ఇప్పుడు చలికాలం సెలవులు ఎంజాయ్‌...

ట్రాఫిక్‌లో చిక్కుకున్న ఫెరారీ కార్లు

బెంగళూరు : బెంగళూరు మహానగరం ట్రాఫిక్‌కు పేరుగాంచింది. ఇక్కడ తక్కువ దూరం ప్రయాణించడానికి గంటల సమయం పడుతుంది. దీంతో ప్రజలు తమ ట్రాఫిక్‌ కష్టాలను సోషల్‌...

ఖతార్‌లో ఎనిమిది మంది మరణశిక్షలపై భారత్‌ అప్పీల్‌

న్యూఢిల్లీ : తమ దేశంలో గూఢచర్యానికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఎనిమిది మంది మాజీ భారతీయ నావికాదళ అధికారులపై ఖతర్‌ దేశ న్యాయస్థానం విధించిన మర ణశిక్షపై...

తొమ్మిది పిల్లలకు జన్మనిచ్చిన కుక్క..పండగ చేసిన యజమాని

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో ఓ మహిళ తన పెంపుడు కుక్క తొమ్మిది పిల్లలకు జన్మనివ్వడంతో ఆనందంలో తేలిపోయింది. ఆ సంతోషంలో 400 మందికి విందు ఇచ్చింది....

మహువా మొయిత్రా సభ్యత్వం రద్దకు కమిటీ సిఫార్సు

న్యూఢిల్లీ : లోక్‌సభలో ప్రశ్నలు అడిగేందుకు ముడుపులు తీసుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రా లోక్‌సభ సభ్యత్వం రద్దయ్యే అవకాశం కనిపిస్తోంది....

ప్రజాప్రతినిధులపై క్రిమినల్‌ కేసుల విచారణకు స్పెషల్‌ బెంచ్‌

న్యూఢిల్లీ : ప్రజాప్రతినిధులపై నమోదైన ఐదు వేలకు పైగా క్రిమినల్‌ కేసు లను త్వరగా పరిష్కరించేందుకు స్పెషల్‌ బెంచ్‌ను ఏర్పాటు చేయాలని హైకోర్టులను ఆదేశించింది. అరుదైన...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -