Friday, March 29, 2024

జాతీయం

అయోధ్య రామమందిరానికి సర్వం సిద్ధం

సుమారు 6,000 మందికి ఆహ్వాలు న్యూఢిల్లీ : యావత్తు భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో చేపట్టిన రామ మందిరం ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. జనవరిలో...

ఛత్తీస్‌గఢ్‌లో రెచ్చిపోయిన మావోయిస్టులు

పోలీసులే లక్ష్యంగా మందుపాతర పేల్చివేత ఛత్తీస్‌గఢ్‌ : ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందురోజు మావోయిస్టులు రెచ్చిపోయారు. పోలీసులే లక్ష్యంగా మందుపాతర పేల్చారు. బర్సూర్‌ పోలీస్‌ స్టేషన్‌...

బంగ్లాదేశ్‌లో భూకంపం

రిక్టర్‌స్కేల్‌పై 5.6గా నమోదు న్యూఢిల్లీ : బంగ్లాదేశ్‌లో శనివారం ఉదయం 5.6 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. చిట్టగాంగ్‌లో భూ అంతర్భాగంలో 55 కిలోవిూటర్ల...

15 ఏళ్లకే వివాహం… ప్రశ్నించినందుకు భార్య హతం

చెన్నై : వారిద్దరిది ప్రేమ వివాహం. 15 ఏండ్ల వయసు ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్నారు. కానీ భర్తకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని తెలిసి, భార్య పోలీసులకు...

సౌర గాలులపై ఆదిత్య స్టడీ

ఫొటో రిలీజ్‌ చేసిన ఇస్రో న్యూఢిల్లీ : సూర్యుడి అధ్యయనం కోసం ప్రయోగించిన ఆదిత్య ఎల్‌1 మిషన్‌ దూసుకెళ్తున్నది. అయితే ఆ శాటిలైట్‌లో ఉన్న ఆదిత్య సోలార్‌...

వాతావరణం బాగాలేక 18 విమానాలు దారి మళ్లింపు

న్యూఢిల్లీ : ఢిల్లీ లో శనివారం వెదర్‌ సరిగా లేదు. దీంతో ఆ విమానాశ్రయానికి రావాల్సిన 18 విమానాలను దారి మళ్లించారు. కొన్ని విమానాలను జైపూర్‌,...

కలచివేస్తున్న గుండెపోటు మరణాలు

గుజరాత్‌లో 6 నెలల్లో 1000 మృతి చిన్నాపెద్ద తేడా లేకుండా పెరుగుతున్న గుండెపోటు బాధితుల సంఖ్య 2 లక్షలకుపైగా మందికి సిపిఆర్‌పై అవగాహన న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఆకస్మిక గుండెపోటు...

మావోయిస్టుల కుట్ర భగ్నం చేసిన పోలీసులు

కొత్తగూడెం : భద్రతా బలగాలపై దాడికి పథకం వేసిన మావోయిస్టులను కుట్రను పోలీసులు భగ్నం చేసినట్లు ఎస్పీ వినీత్‌జి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.పచర్ల మండలంలో...

దూసుకు వస్తున్న మిచాంగ్‌ తుఫాన్‌

చెన్నై,మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం అప్రమత్తంగా ఉండాలని ఐఎండి హెచ్చరిక చెన్నై : బంగాళాఖాతంలో ఏర్పడిన మిచాంగ్‌ తుఫాను దూసుకొస్తున్నది. అది డిసెంబర్‌ 4న తమిళనాడు రాజధాని...

అన్నిరంగాల్లో యూపి అగ్రగామి

డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌తో దూకుడు అసెంబ్లీలో వెల్లడించిన సిఎం యోగి లక్నో : ఉత్తరప్రదేశ్‌ అన్నిరంగాల్లో అభివృద్ది పథంలో నడుస్తోందని సిఎం యోగి ఆదిత్యనాథ్‌ అన్నారు. డబుల్‌ ఇంజన్‌...
- Advertisement -

Latest News

అవినీతికే మోడ‌ల్‌గా మారిన మోడ‌ల్ స్కూల్‌

పాఠ‌శాల‌కు రాకుండానే జీతాలు తీసుకుంటున్న ఉపాధ్యాయులు అవినీతి ఉపాధ్యాయుల‌కు స‌హ‌క‌రిస్తున్న ప్రిన్సిప‌ల్ జావేద్‌ ఎగ్జామ్ ఫీ, స్కాల‌ర్ షిప్‌ పేరుతో విద్యార్థుల వ‌ద్ద నుండి డ‌బ్బులు వ‌సూలు నాణ్య‌త లోపించిన...
- Advertisement -