Tuesday, April 23, 2024

జాతీయం

చైనాలో తీవ్ర భూకంపం

భూకంప ధాటికి 116మంది మృతి కొనసాగుతున్న సహాయక చర్యలు బీజింగ్‌ : చైనాలో సంభవించిన భారీ భూకంపం ధాటికి సుమారు 116 మంది మరణించగా, 500 మందికి పైగా...

పార్లమెంటులో కొనసాగిన బహిష్కరణల పర్వం

తాజాగా మరో 49మంది ఎంపిలపై వేటు 141కు చేరిన బహిష్కృత ఎంపిల సంఖ్య గందరగోళం మధ్య ఉభయ సభలు వాయిదా మాక్‌ పార్లమెంట్‌తో ప్రభుత్వాన్ని ఎండగట్టిన సభ్యులు మాక్‌ పార్లమెంట్‌పై మండిపడ్డ...

ఢిల్లీకి చేరిన సిఎం రేంవత్‌

ప్రధాని అపాయింట్‌మెంట్‌ కోరిన సిఎం న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మంగళవారం ఉదయం హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ముఖ్యనేతలు ఖర్గే, సోనియా,...

కోవిడ్‌ భయం..

గడచిన 24 గంటల్లో 335 పాజిటివ్‌ కేసులు కేరళలో గుర్తించిన కొత్తరకం వేరియంట్‌ జేఎన్‌.1 కరోనా వైరస్తో ప్రాణాలు కోల్పోయిన ఐదుగురు టెస్టింగ్‌లను పెంచాలని కేంద్రం సూచనలు లక్షణాలు ఉంటే టెస్టులు...

వారణాసిలో ‘స్వరవేద్ మహా మందిర్ ధామ్’ నిర్మాణం

ఏకకాలంలో 20 వేల మంది ధ్యానం చేసుకునే సదుపాయం ఏడు అంతస్తుల్లో భారీ నిర్మాణం ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచంలోనే అతి పెద్ద ధ్యాన మందిరాన్ని నేడు ప్రారంభించారు....

అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీంపై విషప్రయోగం

చికిత్స కోసం కరాచీ ఆస్పత్రిలో చేర్చినట్లు ప్రచారం పాక్‌లో ముందు జాగ్రత్తగా ఇంటర్‌నెట్‌ సేవల నిలిపివేత కరాచీ : పరారీలో ఉన్న అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం...

మళ్లీ కలవరపెడుతున్న కరోనా

కొత్త వేరియంట్‌తో ఐదుగురు మృతి న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. తాజాగా మరో ఐదుగురు చనిపోడం, కొత్త వేరియంట్‌ ప్రభావం చూపడం కలకలం...

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం

కార్గో ట్రక్కును కారు ఢీకొనడంతో నలుగురు దుర్మరణం ముంబై : మహారాష్ట్ర అహ్మద్‌నగర్‌లోని నాసిక్‌`పూణెళి హైవేపై సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న...

స్మోక్‌ బాంబ్‌ ఘటనపై దర్యాప్తు ముమ్మరం

వివిధ రాష్ట్రాల్లో ప్రత్యేక బృందాల తనిఖీలు న్యూఢిల్లీ : పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో డిసెంబర్‌ 13న పలువురు వ్యక్తులు లోక్‌సభ గ్యాలరీలో అక్రమంగా ప్రవేశించి స్మోక్‌...

ఐరాస భద్రతామండలిపై విమర్శనాస్త్రాలు

ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో భారత్ కు లభించని స్థానం ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న వ్యవహారం ఐరాస భద్రతామండలిని పాత క్లబ్బుతో పోల్చిన జై శంకర్ ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో భారత్ కు కూడా...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -