Tuesday, March 19, 2024

జాతీయం

15 మందికి ఉరిశిక్ష..

బీజేపీ నేత రంజిత్‌ శ్రీనివాసన్‌ దారుణ హత్య తల్లి, భార్య, పిల్లల ముందే హత్యచేసిన పీఎఫ్‌ఐ సభ్యులు డిసెంబరు 19, 2021లో చోటుచేసుకున్న ఘటన నిషేధిత పీఎఫ్‌ఐ, ఎస్డీపీఐ కార్యకర్తలకు...

నితీశ్‌ అవసరం మాకు లేదు

బీజేపీకి భయపడి పోయిన వ్యక్తి మండిపడ్డ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ న్యూఢిల్లీ : విపక్ష ‘ఇండియా’ కూటమిని వీడి, భాజపాతో చేతులు కలిపిన జేడీయూ అధినేత, బిహార్‌ సీఎం...

ప్రియాంక కోసం కర్నాటక పట్టు

ఇక్కడి నుంచి పోటీ చేయించాలనే ఒత్తిడి తెలంగాణలో సోనియా కోసం ఎదురుచూపు బెంగళూరు : త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యనేత ప్రియాంక గాంధీ రాష్ట్రం...

నేటినుంచి పార్లమెంట్‌ సమావేశాలు

సభ సజావుగా సాగాలని కోరుకుంటున్న ప్రభుత్వం న్యూఢిల్లీ : ఓన్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ కోసం ఈ నెల 31వ తేదీ నుంచి పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం...

15 మందికి ఉరిశిక్ష..

బీజేపీ నేత రంజిత్ శ్రీనివాసన్ దారుణ హత్య తల్లి, భార్య, పిల్లల ముందే హత్యచేసిన పీఎఫ్ఐ సభ్యులు డిసెంబరు 19, 2021లో చోటుచేసుకున్న ఘటన నిషేధిత పీఎఫ్ఐ, ఎస్డీపీఐ కార్యకర్తలకు...

జిల్లాలోని అన్ని గ్రామాల్లో విహెచ్‌పి కమిటీలు

విహెచ్‌పిలో స్వ‌చ్ఛంధంగా చేరుతున్న యువ‌త‌ గడపగడపకి అయోధ్య అక్షింతలు పంపిణీ కార్యక్రమంలో వ‌క్త‌లు అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా గ్రామగ్రామాణ గడపగడపకి అయోధ్య అక్షింతలు...

తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవి బాధ్యతల స్వీకరణ

ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా డాక్టర్‌ మల్లు రవి బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో రెసిడెంట్‌ కమిషనర్‌ డాక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ సమక్షంలో...

మథుర శ్రీకృష్ణజన్మభూమి సమస్య

అలహాబాద్‌ హైకోర్టు ఉత్వర్వులపై సుప్రీం స్టే న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి -షాహీ ఈద్గా మసీదు వివాదానికి సంబంధించి షాహీ ఈద్గా మసీదుకు కమిషన్‌ను...

56 స్థానాలకు ఎన్నికలు..

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఫిబ్రవరి 8న ఎన్నికలకు నోటిఫికేషన్‌ 15న నామినేషన్ల చివ‌రి రోజు, 16న పరిశీలన ఫిబ్రవరి 27 వ తేదీన పోలింగ్.. రాజ్యసభ స్థానాలకు ఎన్నికల కమిషన్‌...

అంద‌రిలోనూ రాముడే

రాజ్యాంగకర్తలకు రాముడి పాలనే స్ఫూర్తి ‘మన్ కీ బాత్’ ప్రసంగంలో ప్రధాని వ్యాఖ్యలు రామ జ్యోతిని వెలిగించి దేశం పండుగ చేసుకుంది.. దేశ ప్రజలందరి మదిలో రాముడే ఉన్నాడన్న మోదీ భారత...
- Advertisement -

Latest News

బాలభవన్ లో అక్రమ డిప్యుటేషన్ల దందా..!

ఏండ్లకొద్ది బాల భవన్ లో పాతుకుపోయిన ప్రభుత్వ టీచర్లు టీచర్లంతా బడికి వెళ్లాల్సిందేనన్న విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఆదేశాలు బుట్ట దాఖలు.. ఓరల్ డిప్యుటేషన్, స్పౌజ్ కేసుల...
- Advertisement -