Sunday, October 27, 2024
spot_img

క్రైమ్ వార్తలు

ఏటియంలలో భారీ చోరీ..

26 ఏటీఎం కార్డులతో రూ. 7 లక్షల స్వాహా.. సాంకేతిక పరిజ్ఞానంతో డబ్బులు డ్రా చేసిన వైనం.. సీసీ ఫుటేజీల ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. వైరా :...

పక్కా స్కెచ్‌ వేసి హతమార్చారు

హత్య కేసును చేదించిన పోలీసులు వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఘటన వివరాలు వెల్లడిరచిన జిల్లా ఎస్పీ కోటిరెడ్డి వికారాబాద్‌ జిల్లా, పథకం ప్రకారం ఓ వ్యక్తిని హత్య...

బాలికపై అత్యాచారయత్నం.. కాపాడిన ట్రాన్స్‌జెండర్‌..

ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి ఓ బాలికను కిడ్నాప్‌ చేసి అత్యాచారయత్నానికి ప్ర‌య‌త్నించారు. ఆ ఇద్ద‌రు వ్య‌క్తుల నుంచి బాలిక‌ను ఓ ట్రాన్స్‌జెండ‌ర్ కాపాడారు. ఈ...

గ్రామ సర్పంచ్‌ కర్కశత్వం

కూతురు ప్రేమ వివాహం చేసుకుందని పైశాచికం ప్రియుడి ఇంటిని దగ్ధం చేసిన సర్పంచ్‌ రవీందర్‌ వరంగల్‌ జిల్లాలో ఇటికాలపల్లిలో దారుణ ఘటన నర్సంపేట : కూతురు తక్కువ కులం వాడిని...

ప్రాణం తీసిన అతివేగం

జల్‌పల్లి : అతి వేగం కారణంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక్కరు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన పహాడీషరీఫ్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో చోటు చేసుకోంది. ఠాణా...

బాడీబిల్డర్ జో లిండ‌ర్న్ ఆక‌స్మిక మృతి..

బాడీబిల్డ‌ర్ జో లిండ్న‌ర్ అక‌స్మాత్తుగా మృతిచెందాడు అత‌న్ని జోస్తెటిక్స్ అని కూడా పిలుస్తారు. 30 ఏళ్ల వ‌య‌సులో అత‌ను మృతిచెందిన‌ట్లు అత‌ని గ‌ర్ల్‌ఫ్రెండ్ నిచా త‌న...

ఒక వ్యక్తిని కొట్టి చంపిన కుటుంబ సభ్యులు..

ఒక వ్యక్తి తన ప్రియురాలి ఇంటికి వెళ్లాడు. మతాంతర ప్రేమ వ్యవహారం నచ్చని ఆమె కుటుంబ సభ్యులు ఆ యువకుడ్ని కొట్టి చంపారు. ఆ వ్యక్తి...

పారిశ్రామిక సెజ్‌లో భారీ అగ్నిప్రమాదం ..

ఏపీలోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం పారిశ్రామిక సెజ్‌(Sez)లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా వారిని హుటాహుటినా...

ఈ సమస్యకు పరిష్కారం లేదా..?రోడ్డుపక్కన అపస్మారక స్థితిలో శేజల్‌.. బ్యాగ్‌లో లేఖ లభ్యం

ఆరిజిన్‌ డెయిరీ సీఈవో బోడపాటి శేజల్‌ మరోసారి ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మగుడి సమీపంలో రోడ్డు పక్కన అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను...

ఉద్యోగాల పేరుతో గురుకుల ఉద్యోగి శఠగోపం..

గురుకుల పాఠశాలలో అవుట్సోర్సింగ్ అటెండర్ చేతివాటం.. 50 రోజులుగా పాఠశాల విధులకు ఎగనామం.. కోటి రూపాయలతో పరారైన కిలాడి లేడీ.. దాదాపు 70 మంది బాధితులకు టోకరా. లబోదిబోమని తలపట్టుకున్న బాధితులు. వైరా,...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -