Friday, September 20, 2024
spot_img

బిజినెస్

ప్రతి పదిమందిలో ఏడుగురు భారతీయులు అవసరమైన స్థాయిలో ఫైబర్ తీసుకోవడం లేదు

ఆశిర్వాద్ యొక్క హ్యాపీ టమ్మీ నిర్వహించిన ఫైబర్ మీటర్ టెస్ట్‌లో వెల్లడైన విషయమిది హైదరాబాద్, 04 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :భారతీయుల్లో అత్యధిక శాతం...

కొలువుల కొత్త తప్పదా..?

చాట్‌జీపీటీ వంటి ఏఐ టూల్స్‌పై ప‌రిశ్ర‌మ వ‌ర్గాల్లో హాట్ డిబేట్ సాగుతుండ‌గా న్యూ టెక్నాల‌జీతో కొలువుల కోత త‌ప్ప‌ద‌నే అంచ‌నాలు నిజ‌మ‌వుతుండ‌టం ఆందోళ‌న రేకెత్తిస్తోంది. గ‌త...

మార్కెటింగ్ ప్రారంభించిన సన్ ప్యూర్ ఆయిల్ బ్రాండ్..

దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద ఎడిబుల్ ఆయిల్ బ్రాండ్ సన్ ఫ్యూర్, ఫెంటాస్టిక్5వితన్ప్యూర్ ఫెంటాస్టిక్ ఫైవ్ విత్ సన్ ప్యూర్ పేరుతో తన తాజా మార్కెటింగ్ ప్రచారాన్ని...

తెలంగాణ ఫార్మా ఇండస్ట్రీ..

రాష్ట్రంలో ఫార్మా రంగం అంచనాలకుమించి వృద్ధిని నమోదు చేసుకుంటున్నది. పదేండ్లలో ఫార్మాస్యూటికల్స్‌, బయోటెక్నాలజీ, మెడికల్‌ డివైజ్‌ పరికరాల మార్కెట్‌ 100 బిలియన్‌ డాలర్లు(రూ.8 లక్షల కోట్లకు...

ఈవీ టూ వీలర్స్ ధర పెంపు..

విద్యుత్తు ఆధారిత ద్విచక్ర వాహనాల ధరలు భారీగా పెరిగాయి. ఒక్కో వాహనం ధర గరిష్ఠంగా రూ.22వేల వరకు పెరగడం గమనార్హం. ఇన్నాళ్లూ ఎలక్ట్రిక్‌ టూవీలర్స్‌ తయారీదారులకు...

మొబెక్‌ ఈవీ చార్జింగ్‌ ఇక హైదరాబాద్ లో..

స్టార్టప్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటి సొల్యూషన్స్‌ ప్రొవైడర్‌ మొబెక్‌ ఇన్నోవేషన్స్‌.. విద్యుత్తు ఆధారిత వాహనాల (ఈవీ) కోసం చార్జింగ్‌ సదుపాయ సేవలను వినియోగదారుల ఇండ్ల వద్దనే అందించనున్నది....

భారీగా పుంజుకున్న టెస్లా షేర్లు!

ప్రపంచ కుబేరుల జాబితాలో టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ మళ్లీ అగ్రస్థానానికి చేరుకున్నారు. ఇప్పటివరకు తొలి స్థానంలో ఉన్న ఎల్‌ఎంవీహెచ్‌ అధినేత బెర్నార్డ్‌ ఆర్నాల్డ్‌ బుధవారం...

కార్గో ఎలక్ట్రిక్‌ త్రీ వీలర్‌ మార్కెట్ లోకి వచ్చేసింది..

జెన్‌ మొబిలిటీ కంపెనీ జెన్‌ మైక్రో పాడ్‌ పేరుతో కార్గో ఎలక్ట్రిక్‌ త్రీ వీలర్‌ను లాంచ్‌ చేసింది. గురుగ్రామ్‌కు చెందిన ఈవీ స్టార్టప్‌ కంపెనీ అయిన...

పెట్రోల్‌పై రూపాయి తగ్గించిన ప్రైవేటు సంస్థలు.

బ్యారెల్‌ ముడి చమురు ధర 100 డాలర్లు దాటిందన్న నెపంతో పెట్రో ధరల్ని మోతమోగించిన మోదీ సర్కార్‌, ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు 75 డాలర్లకు...

5జీ కనెక్టివిటీ లేక ఫోన్లకు దూరం..

పల్లెటూరి జనాలు ఫోన్ల కొనుగోలుకు దూరంగా ఉంటున్నారు. ఉన్నవాటితో సరిపెట్టుకుంటున్నారు. అవసరమైతే ఫీచర్​ ఫోన్లు కొంటున్నారు. ధరలు పెరుగుతుండటమే ఇందుకు కారణం. చిన్న పట్టణాలు, గ్రామాలలో...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -