పదవుల కోసం..పైసల కోసం..రోజుకో పార్టీ మారేటోళ్లనుచూసి ప్రజలు య్యాక్..తూ…అని ఉమ్మేస్తున్నారు.వీళ్లు చెప్తే మేము ఓట్లు వేస్తామని..భ్రమలో ఉన్న లీడర్లకుబుద్ధి చెప్తమంటున్నరు..డబ్బులు, మద్యం ఇస్తే ఓట్లేసేరోజులు పోయాయని...
బంగారు తెలంగాణ అంటిరిప్రజలకు బాధల తెలంగాణచూపిస్తిరి.. ప్రభుత్వాలు నడవాలంటేమద్యం అమ్మాల్సిందేనా?ప్రభుత్వ భూములు వేలంవేయాల్సిందేనా? మద్యం అమ్మి,బారాణంత ఆరోగ్యం చెడగొట్టి..సీఎం రిలీఫ్ ఫండ్ లో చారాన ఇస్తిరి..తిమ్మిని...
పేరుకు జాతీయ పార్టీలైన ఉభయ కమ్యూనిస్టులు..ప్రాంతీయ పార్టీల ప్రాపకం కోసం ప్రాకులాడటం..విధి వైపరీత్యమా ? స్బయంకృతమా ?!తెలుసుకునే సోయి ఇప్పటికైనావుంటే స్వీయ సమీక్ష చేసుకోవాలే..నేల విడిచి...
ఓ రాజకీయ నాయకుల్లారా..!ఓట్ల పండుగొస్తేనే మా ఇండ్లజాడలుగుర్తొస్తయి కదా..మా ఇంటి గడుపలో కూసోనిమూల్గుతున్న ముసలవ్వనైనముద్దాడిపోతిరి కదావగలమారి ప్రేమనొలకబోసి..గెలిచినంక ఎన్నిసార్లుమీ కొంపలకు వచ్చిపోయామో,ఒక్కసారైన మీ ఇంటిగడపలను అడిగితిరా..ఇప్పుడున్న...
అరవై శాతం ఉన్న బీసీలు ఎందుకుఓడిపోవాలి. నిరుద్యోగులు, యువత,బీసీలు అంతా చైతన్యవంతులు కావాలి..ఇప్పుడు బీసీలు అంత ఐకమత్యంతో కలిసిపెత్తందార్లను ఓడించాలి ..టికెట్ తీసుకోనే స్థితి నుండి...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...