స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నఇంకా రాజ్యాధికారం అగ్రవర్ణాల వారి చేతుల్లోనేతిరుగుతున్నది. 55 శాతం మెజార్టీ ప్రజలైనబిసిలు బిచ్చగాళ్లు కాదు.ఓట్లు వేసే యంత్రాలు కాదు..పల్లకీలు మోసే...
సామాన్య ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ప్రతిసారీ ఒక కొత్త నాయకుడు ఉద్భవిస్తాడు… ఇది కామన్..రాజకీయ నాయకులు చట్ట సభల్లో ప్రజలకు ప్రాతినిధ్యం వహించడమే కాదు, సమాజంలో...
ఈ ఆకస్మిక మరణాలకు మూలం ఏంటి..?కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి..ఇంకెన్ని కుటుంబాలు రోడ్డున పడాలి..?ఈ వైపరీత్యాన్ని ప్రభుత్వాలుపట్టించుకోవడంలేదు..అసలీ ఈ ఆకస్మిక మరణాలకుమూలాన్ని కనుక్కోండి..మరిన్ని మరణాలు జరగకుండారాష్ట్ర, కేంద్ర...
రాబోతున్నాయి అసెంబ్లీ ఎన్నికలు..మళ్ళీ వస్తారు మాటల మాంత్రికులు..మభ్యపెట్టే మాటలకు లొంగకుండా..మంచి చేసే నాయకుడికే మన ఓటు..ఈసారైనా నీ ఓటును నిజాయితీ వైపు వేసి,ప్రజల నాయకుడికి అధికారం...
వస్తున్నాయి వస్తున్నాయి ఎన్నికలు..తెస్తున్నాయి ఎన్నో సౌకర్యాలు..ఇస్తున్నారు చాలా వాగ్దానాలు..గెలవడానికి చేస్తున్నారు ఎన్నో ప్రయత్నాలు..నమ్మకం పెట్టుకుంటారు ఎంతో మంది ప్రజలు..గెలిచాక పట్టించుకోరు ఏ రాజకీయ నాయకులు..మా వీధికి...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...