Thursday, September 19, 2024
spot_img

ఆదాబ్ ప్రత్యేకం

డమ్మీలతో దందా..

జీ.హెచ్.ఎం.సి. సర్కిల్ 17లో యథేచ్ఛగా అక్రమ వ్యవహారం.. ఏ.ఎం.ఓ.హెచ్. భార్గవ నారాయణ కనుసన్నలలోనే నడుస్తున్న కథ.. ఒక్కో ఎస్.ఎఫ్.ఏ. నుండి నెలకు రూ. 6000 వసూలు.. రిజిస్టర్ లో పేరుంటుంది.....

తుంగలో తుంగకుంట చెరువు..?

మండలం నుంచి కలెక్టర్, సీఎస్ వరకు ఫిర్యాదులు చేసినా ఫలితం శూన్యం.? అనారోగ్యాల బారిన పడుతున్న రైతన్నలు, గ్రామస్థులు..? చెరువు, నక్ష బాటలు, బఫర్ జోన్ సైతం దర్జాగా...

నగరం నిద్రిస్తున్న వేళ..

రెడ్ లైట్ ఏరియాను తలపిస్తున్న దిల్ సుఖ్ నగర్ మెట్రో జోన్పరిసర ప్రాంతాలు… పోలీస్ స్టేషన్ కూత వేట దూరంలో.. వ్యభిచారం చేసే వారిని చైతన్య పరచాలి.. స్థానిక నేతలు,...

పొంగులేటికి దెబ్బ మీద దెబ్బ…

10 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి కబ్జా కేసు.. హైకోర్టుకు వెళ్లినా తప్పని చుక్కెదురు.. అధికారులు, పొంగులేటి వర్గీయుల మధ్య వాగ్వివాదం.. సర్వేలో తేలిన 22 కుంటల ప్రభుత్వ...

వెల్ విజన్ పేరుతో మాయా వ్యాపారం

ఆశకు పోయారా మీకు శఠగోపమే నెట్‌ వర్క్‌ మార్కెటింగ్‌ పేరుతో నయాదందా మసిబూసి మారేడు కాయను చేసేస్తారు అమాయకుల బలహీనతలే వారికి ఆధారం టివి, ఫ్రిడ్జ్‌, ఏసీలంటూ నిండా ముంచే ప్రయత్నం..? మాయమాటలతో...

న్యాయం జరిగింది..

మధ్యప్రదేశ్ కూలీకి నష్టపరిహారం చెల్లింపు మంగళ కుటుంబానికి రు.లక్ష చెక్కు అందజేసిన డిఎం చంద్రమోహన్.. ఆదాబ్ కు కృతజ్ఞతలు తెలిపిన బాధిత కుటుంబం.. అడవిలో మృతి చెందిన మధ్యప్రదేశ్ కూలి...

పోయాం..మోసం

బోర్డు తిప్పేసిన కనకదుర్గ చిట్‌ ఫండ్స్‌ సంస్థ చిట్టి డబ్బులడిగితే చీరేస్తా అని బెదిరిస్తున్న సంస్థ యజమాని వికారాబాద్‌ పట్టణంలోని చిట్‌ ఫండ్‌ సంస్థలో వెలుగుచూసిన తతంగం.. జిల్లా కలెక్టర్‌కు,...

గాల్లో కలిసిపోయిన గ్రామ రెవెన్యూ వ్యవస్థ.. ?

వీ.ఆర్.ఓ. వ్యవస్థను రద్దు చేసిన కేసీఆర్.. ఇప్పుడు వీ.ఆర్.ఏ. వ్యవస్థకు తిలోదకాలు.. గ్రామాల్లోని ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేసే కుట్ర.. గతంలో ప్రతి భూమి ఖాతా, పహాణీ నమోదయ్యేది.. కొరవడిన గవర్నమెంట్...

ఉమ్మడి మెదక్ జిల్లాలో ధరణి తో పేదల భూములు స్వాహా..

జిల్లాలలో ఎటు చూసినా రెవిన్యూ డిపార్ట్మెంట్లో లంచాల పర్వం లావన్ పట్టా భూములను సైతం పట్టాలుగా మార్పు.. అడ్డగోలుగా బడా భూకబ్జాదారులకు అంటగడుతున్న వైనం.. రైతులు తమ గోసను తెలియజేసేందుకు...

ప్రజల లైఫ్ లను కాలరాస్తున్న హెర్బల్ లైఫ్..

న్యూట్రీషన్ ప్రోడక్ట్ పేరుతో రసాయనాలు కలిపిన మందు తాగిస్తున్న వైనం.. ప్రతి వ్యక్తి దగ్గర రూ. 6900 వసూలు చేస్తున్న దుర్మార్గం.. ఎలాంటి అనుమతులు లేకుండా రిఫెరల్ బిజినెస్...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -