నెల రోజులు 386 లోక్ సభ నియోజక వర్గాలు..
ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్న బీజేపీ..
ర్యాలీలు, బహిరంగ సభలతో ప్రత్యర్థులకు చెక్..
కర్ణాటక ఓటమితో ఇకనైనా సత్తా చాటాలని ప్లాన్..
కేంద్ర ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రచారం..
న్యూ ఢిల్లీ, 15 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) : కర్నాటకలో ఎదురుదెబ్బ తగలటంతో వచ్చే ఏడాది జరిగే...
మంత్రి గుడివాడపై బుద్దా ఫైర్
విశాఖపట్టణం (ఆదాబ్ హైదరాబాద్) : రాజకీయాల్లో ఏదిపడితే అది మాట్లాడం సరికాదని, అందుకు ప్రజలు తగిన బుద్ది చెబుతారని మంత్రి గుడివాడ అమర్నాథ్పై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. జగన్ పిచ్చి గుడివాడ అమర్కి కూడా పట్టినట్లు ఉందని విమర్శించారు. పవన్ కంటే…తన తోనే ఎక్కువ మంది...
హాజరు కానున్న రాష్ట్ర మంత్రులు, గౌడ సంఘం రాష్ట్ర నాయకులు, గౌడ ప్రముఖులు..
గౌడ బంధువులందరూ హాజరు కావాలని విజ్ఞప్తి చేసిన డాక్టర్ మొగుళ్ళ అశోక్ గౌడ్..
హైదరాబాద్, 15 మే (ఆదాబ్ హైదరాబాద్) : గౌడ సోదర సోదరీమణులకు విజ్ఞప్తి (తేదీ 16 .05. 2023 మంగళవారం) నేటి ఉదయం 11 గంటలకు హైదరాబాదులోని ఉప్పల్...
జాతీయ అధ్యక్షులు - ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా వి. సుధాకర్..
హైదరాబాద్, 15 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) : హైదరాబాద్ లో రౌడీ షీటర్లు రెచ్చిపోతున్నారు. గత కొన్నేళ్ళుగా స్తబ్దుగా ఉన్న రౌడీషీటర్లు రాజకీయ నేతల అండతో భూ దందాలు, సెటిల్ మెంట్లలో జోక్యం చేసుకుంటున్నారు. వివాదాస్పద భూముల్లో తలదూర్చి కోట్ల...
హైదరాబాద్, 15 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) : అత్యంత పిన్న వయస్సులోనే చెస్ క్రీడలో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన తెలంగాణ చెస్ క్రీడాకారుడు ఉప్పల ప్రణీత్ (16) ‘వరల్డ్ చెస్ ఫెడరేషన్ గ్రాండ్ మాస్టర్’ హోదాకు అర్హత సాధించడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ...
పెద్ద చెరువు పరివాహక ప్రాంతంలో భారీ నిర్మాణలకు కౌంట్ డౌన్
కింగ్ ఫిషర్ చెరువు, పెద్ద చెరువు తూములు కనుమరుగు
అనుమతులు లేకుండానే నిర్మాణ పనులు షురూ అదిత్రి అక్రమ నిర్మాణానికి అమీన్ పూర్ చైర్మెన్ వెన్ను దన్ను
పరివాహక ప్రాంతంలో ఇరిగేషన్ ఎన్ ఓసి జారీలో భారీ చేతివాటం భవిష్యత్లో సంభవించే ప్రమాదాలకు బాధ్యులెవరు..?
ప్రకృతి వైపరీత్యాలను ఆహ్వానించే...
దేశీయ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదాని సారథ్యంలోని అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీలు ఆర్థిక మోసాలకు పాల్పడ్డాయంటూ హిండెన్ బర్గ్ రీసెర్చ్ ఇచ్చిన నివేదికపై సుప్రీంకోర్టు చేపట్టిన విచారణ కొనసాగుతోంది. ఇదివరకే సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ దర్యాప్తు కోసం ప్రత్యేకంగా నిపుణుల కమిటీ ఏర్పాటు...
ఏపీ, తెలంగాణ, బెంగాల్, ఢల్లీిలలో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలకు అండగా ఉండాలన్న మమత
కాంగ్రెస్ బలంగా ఉన్నచోట తాము అండగా ఉంటామని హామీ
బీజేపీకి వ్యతిరేకంగా కర్ణాటక ప్రజలు ఓటేశారని వ్యాఖ్య
కోల్కతా (ఆదాబ్ హైదరాబాద్) : విపక్షాల ఐక్యతపై పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సానుకూలంగా స్పందించారు. ప్రతిపక్షాల ఐక్యతపై...
నిముషం ఆలస్యమైనా అనుమతి లేదు
హైదరాబాద్ (ఆదాబ్ హైదరాబాద్) : రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించే పాలిసెట్ ప్రవేశ పరీక్షకు సంబంధిత అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 17వ తేదీనబుధవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...