ఎ.ఎల్. మల్లయ్య విగ్రహ ఆవిష్కరణ సభలో డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు
హైదరాబాద్: దశాబ్దాల పాటుగా బీసీ వర్గాల, ప్రధానంగా మత్స్యకారుల కుటుంబాల అభ్యున్నతికి ఎ.ఎల్.మల్లయ్య చేసిన సేవలు మరువలేనివని రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు అన్నారు. ఆయన మరణించేంతవరకు అవిశ్రాంతంగా ఉద్యమ జీవితం గడిపారని, ఎ.ఎల్.మల్లయ్య...
రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పకుంటే ఉద్యమం మరింత ఉధృతం చేస్తాం
హెచ్చరించిన పోచబోయిన శ్రీహరి యాదవ్, జెఎసి రాష్ట్ర చైర్మన్..
హైదరాబాద్ : గొల్ల, కురుమల వృత్తిని కించపరుస్తూ తమ మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బేషరతుగా తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. ఇటీవల రేవంత్ రెడ్డి గొల్ల,...
ఎక్స్ ఆర్మీకి కేటాయించిన ప్లాట్లు కైంకర్యం ..
రాత్రికి రాత్రే షెడ్ల నిర్మాణం..
అడ్డదారిలో ఇంటి నెంబర్లు పొందిన వైనం..
1. 33 ఎకరాల ప్రభుత్వ భూమి హాం ఫట్..
కబ్జా విలువ రూ. 80 కోట్ల పైమాటే..
రెవెన్యూ అధికారుల కళ్లుగప్పి అక్రమ నిర్మాణాలు..
నల్లచెరువు సాక్షిగా అక్రమ దందా..
16 వార్డు కౌన్సిలర్ పై బాధితుల ఫిర్యాదు.. ఆపై కేసు నమోదు..
మన...
రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు కనుక ఈ నిర్ణయం..
వేసవి సెలవుల అనంతరం కోర్టుకు వెళ్తాము..
కేటీఆర్ మౌనంగా ఉండటం వెనుక మతలబు ఏమిటి..?
ఓ ఆర్ ఆర్ కోసం ఓ కార్పొరేషన్ పెట్టాలి : డిమాండ్ చేసిన రఘునందన్ రావు.. ...
ఉత్సవ ఖర్చులకు రూ. 105 కోట్లు విడుదల
చరిత్రలో నిలిచిపోయేలా దశాబ్ది సంబురాలు..
జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో కీలక సమావేశం నిర్వహించిన కేసీఆర్..
హైదరాబాద్: ఆరు దశాబ్దాల పాటు కొనసాగిన పోరాటాలు, త్యాగాల ఫలితంగా పార్లమెంట్ ప్రజాస్వామ్య పంథాలో సాధించుకున్న తెలంగాణ స్వరాష్ట్రంలో.. అనతి కాలంలోనే దేశం గర్వించేలా పదేళ్లకు చేరుకున్న తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని.. అమరుల త్యాగాలు...
హైదరాబాద్ అంబర్పేటలో తీవ్ర విషాదం
భర్త అంత్యక్రియలు జరిగిన తర్వాతి రోజే భార్య ఆత్మహత్య
పెళ్లి జరిగిన ఏడాదికే రోజుల వ్యవధిలోనే ఇద్దరి మరణం
విధి ఎంత విచిత్ర మైనది.. ఎంత కఠినమైంది. మూడు ముళ్లతో ఒకటై, అయినవారికి దూరంగా విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ ఒకరికి ఒకరు ఎంతో అన్యోన్యంగా ఉంటున్న జంటపై కన్ను కుట్టిందో ఏమో.. పెళ్లై...
నల్లగొండ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకున్నది. గుర్రంపోడు మండలం కొప్పోలులో ప్రేమ వ్యవహారంలో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ ఘటన జిల్లాలో కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. కట్టంగూరు మండలం దుగినేపల్లికి చెందిన బొడ్డు సంతోష్ అనే యువకుడు నల్గొండ్లో ఇంటర్ చదివాడు. తనతో పాటు చదివిన యువతితో ప్రేమ వ్యవహారం...
లీగల్, ఐటీ, కంపెనీ సెక్రటరీ, రాజభాష, అకౌంట్స్, డేటా సైన్స్ తదితర విభాగాలలో ప్రొబేషనరీ ఆఫీసర్ (Probationary Officer) పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎగుమతి క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ లిమిటెడ్ (ఈసీజీసీ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత స్పెషలైజేషన్లో బీటెక్,...
ఐపీఎల్లో ఐదు టైటిళ్లు నెగ్గి అత్యంత విజయవంతమైన జట్టుగా గుర్తింపు సాధించిన ముంబై ఇండియన్స్ మరో కీలక పోరుకు రెడీ అయింది. లీగ్ దశలో ఇతర జట్ల ఫలితాల ఆధారంగా ముందడుగు వేసిన ముంబై.. లక్నోతో జరిగిన ఎలిమినేటర్లో సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటింది. అదే జోరులో శుక్రవారం జరుగనున్న క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్తో తలపడేందుకు...
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ను వంద కోట్ల క్లబ్లో నిలబెట్టిన విరూపాక్ష ఇటీవలే ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లో ఈ సినిమాకు ఏ స్థాయిలో రెస్పాన్స్ వచ్చిందో.. ఓటీటీలోనూ అంతే స్థాయిలో ఆదరణ వస్తుంది. ఐదు వారాల క్రితం భారీ అంచనాల నడుమ రిలీజైన ఈ సినిమా అంతే భారీగా ఓపెనింగ్స్ రాబట్టింది. సాయితేజ్ కెరీర్లో...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...