కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి గుర్తుగా రూ.75 నాణెం విడుదల
న్యూ ఢిల్లీ : భారత మార్కెట్ లోకి త్వరలో 75 రూపాయల కాయిన్ రానుంది. నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 75 రూపాయల నాణాన్ని విడుదల చేయనుంది. 35గ్రాముల బరువుతో 75 రూపాయిల నాణెం ఉండనుంది. 50శాతం వెండి, 40శాతం...
నిజామాబాద్ నీలకంఠేశ్వరాలయంలో అపచారం..
స్వామి వారికి అర్చకులు అభిషేకం చేస్తుంటే.. పక్కనే జలకాలాడిన ఈవో వేణు
పూజారులు చెప్పినా, భక్తులు వారించినా పట్టించుకోని వైనం
అపచారం చేసిన ఈవో చర్యలు తీసుకోవాలని భక్తుల డిమాండ్
నిజామాబాద్ : నిజామాబాద్ లోని నీలకంఠేశ్వర ఆలయం.. దక్షిణ కాశీగా పేరు పొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. అలాంటి గుడికి ఈవోగా ఉన్న వ్యక్తి విచిత్ర...
హైదరాబాద్ : తెలంగాణ పాలిటెక్నిక్ ప్రవేశపరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్ మాసబ్ట్యాంక్లోని సాంకేతిక భవన్లో ఫలితాలను ప్రకటించారు. పరీక్షల్లో 82.7 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు వెల్లడించారు. పరీక్షల్లో 82.17 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు వెల్లడించారు. ఎంపీసీ విభాగంలో 85.73 శాతం, ఎంబైపీసీ స్ట్రీమ్లో 86.63 శాతం ఉత్తీర్ణతతో అమ్మాయిలు సత్తా చాటారు. ఇక ఎంపీసీ...
ఈ నెల 28న మోడీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం
రాష్ట్రపతి ప్రారంభించేలా కోరుతూ పిటిషన్
రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడం సరికాదన్న పిటిషనర్
న్యూఢిల్లీ : కొత్త పార్లమెంట్ పంచాయితీ అత్యున్నత న్యాయస్థానానికి చేరింది. నూతన పార్లమెంట్ను భారత రాష్ట్రపతి ప్రారంభించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. పార్లమెంట్ కొత్త భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రారంభిస్తారన్న వార్తలపై ప్రతిపక్షాలు...
వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : ఉత్తరాఖండ రాజధాని డెహ్రాడూన్ నుంచి దేశ రాజధాని న్యూఢిల్లీతో కలుపుతున్న తొలి సెమీ`హై స్పీడ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రధాని నరేంద్ర మోడీగురువారం జెండా ఊపి ప్రారంభించారు. వివిధ మార్గాల నుంచి ఢల్లీిని కలుపుతున్న ఆరవ వందే భారత్ రైలు ఇది. ఇప్పటివరకు దేశ రాజధాని...
ఫలితాల్లో అమ్మాయిలదే హవా
అగ్రికల్చర్లో 86 శాతం, ఇంజినీరింగ్లో 80 శాతం
హైదరాబాద్ : తెలంగాణలో ఎంసెట్ ఫలితాలను విడుదల చేశారు. మాసబ్ట్యాంక్లోని జెన్ఎఎఫ్ఎయు ఆడిటోరియంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులతో కలిసి ఫలితాలను విడదల చేశారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, వైద్య విభాగాలకు సంబింధించిన ఫలితాల వివరాలను వెల్లడిరచారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.....
గురువారం రోజు ఉదయం ఎల్బీనగర్ నియోజకవర్గానికి చెందిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ జె ఏ సి ఆధ్వర్యంలో ఎల్బీనగర్ నియోజకవర్గం బీ.ఆర్.ఎస్. పార్టీ ఇంచార్జి ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ని బిఎన్ రెడ్డి నగర్ కాలనీలోని వారి నివాసంలో కలిసి, నియోజకవర్గం పరిధిలోని అందరు జర్నలిస్టులకు ఇండ్లస్థలాలు మంజూరు చేయించాలని కోరుతూ వినతి పత్రం...
భారతీయ కుటుంబ ఔన్నత్యాన్ని చాటి చెబుతామని దుర్గా వాహిని ప్రతిజ్ఞ
హైదరాబాద్ : హిందూ ధర్మంపై ప్రముఖంగా హిందూ యువతులపై జరుగుతున్న దాడి.. దౌర్జన్యాన్ని ఎదుర్కొనేందుకు యువతులు సిద్ధంగా ఉండాలని విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పండరీనాథ్ పేర్కొన్నారు. లవ్ జిహాద్ వల్ల దాదాపు 50 వేల మంది యువతులు ఒక కేరళ...
ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేస్తే పరోక్షంగా సహకరిస్తున్న జీహెచ్ఎంసీ
ఎవరెన్ని ఫిర్యాదులు చేసినా సరే.. చలనం లేని అధికారులు
జీహెచ్ఎంసీ అధికారుల వ్యవహారం ప్రభుత్వానికి తెలియదా
చందానగర్ గౌతమినగర్ ఓపెన్ నాలా కబ్జా వెనుక జీహెచ్ఎంసీ సహకరం
మాజీ జోనల్ కమిషనర్ అనుమతి ఇచ్చారంటూ ఓ ఐఏఎస్ పై తోసేస్తున్న ఇరిగేషన్ అధికారులు
ప్రజల ఆస్థిని కొంతమంది కబ్జాచేయడంపై ..ప్రభుత్వానికి బుద్దిచెప్తామంటున్న...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...