రైతులపట్ల ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తిస్తోంది: రైతు రాష్ట్ర నాయకులు వేముల విక్రమ్ రెడ్డి..
రైతుకు దయనీయ దౌర్భాగ్యం ఇంతకన్నా దుర్మార్గం మరొకటి ఉండదేమో..? ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వహకుడి పేరిట వ్యవరిస్తున్న జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని, గాదెపల్లి గ్రామ ఉప సర్పంచ్ గురువారం సాయంత్రం దారుణ బెదిరింపులకు దిగాడు.. ఇష్టారీతిన ఏవిధంగా వడ్లు జోకుతారు...
బిజెపి జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా, మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్ లు కలిసి ఢిల్లీ నుండి కమల్ మిత్ర ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర మహిళా మోర్చా ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో మహిళా మోర్చా నాయకులు. కార్యకర్తలు వర్చువల్ గా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో...
కేంద్రంలో బిజెపి ప్రభుత్వం పేద వర్గాలకు విద్యని దూరంచేసే ప్రయాత్నాలను ముమ్మరంగా చేస్తుందని అందులో భాగంగానే నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకువచ్చిందని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి అన్నారు. శుక్రవారం రోజున భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) అధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విద్యా, ఉపాధి, పర్యావరణం అంశంపై రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్...
అడుగడుగున తెలంగాణ బిడ్డల అణచివేత …అమలు కానీ విభజన చట్టం..తెలంగాణ సినీ కార్మికులకు తీరని కష్టాలు…రోజు రోజుకు పెరుగుతున్నఆంధ్రా కార్మిక సంఘాల ఆగడాలు….కలెక్షన్లు…మోసాలు… దందాలుపట్టించుకోని అధికారులు…హక్కుల కోసం పోరాడితే ..తెలంగాణ బిడ్డల పై అక్రమ కేసులు ….ఇదేమి రాజ్యం దొర!మా బిడ్డలు ఆగమైపోతున్నరు.కోట్లు మీకు … కడుపుకోత మాకా ?మా బిడ్డల వాటా మాకు...
సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ లీడర్ బక్కా జడ్సన్..
కేసును స్వీకరించిన సివిసి..
తెలంగాణ సర్కారుకు రూ. 15 వేలకోట్ల నష్టం వాటిల్లుతుంది..
ఈ వ్యవహారం వెనుక పలు అనుమానాలను నివృత్తి చేయాలి..
టెండర్ల విషయంలో తెలంగాణ సర్కార్ ఎందుకు గోప్యతగా ఉంది..?
కోట్ల రూపాయల గోల్ మాల్ జరుగుతోంది : బక్కా జడ్సన్..
నెహ్రు రింగ్ రోడ్డు...
బహిరంగ ప్రదేశాల్లో వ్యర్ధాలు..
దివీస్ ల్యాబ్స్ నిర్వాకంతో ఆగమవుతున్న బ్రతుకులు..
భూగర్భజలాల కలుషితంతో విషతుల్యమవుతున్న పరిసరాలు..
గాలి, నీరు, భూమి ఎందుకూ పనికిరాకుండా పోతున్న వైనం..
దివీస్ ల్యాబ్స్ పై చర్యలు చేపట్టే దమ్ము ఎవరికీ లేదా..?
మేము జీవచ్ఛవాల్లా బ్రతకవలసిందేనా..?
పర్యావరణ ఇంజినీర్, టి.ఎస్.పీ.సి.బీ. నల్గొండ వారికిఫిర్యాదుచేసిన చౌటుప్పల్ ఎంపీటీసీ మునగాల తిరుపతి రెడ్డి, గ్రామస్తులు..
మాకు జీవించే హక్కు లేదా..? అని...
ఎక్కడైనా దేముడికి నైవేద్యం పెట్టాలంటే పులిహార,దద్ధోజనం, చక్రపొంగలి నివేదన చేస్తారు.నూడుల్స్ మరియు చాక్లెట్ నైవేద్యాలు అందించే అనేక దేవాలయాల గురించి మీరు వినే ఉంటారు. కొన్ని దేవాలయాల్లో చేపలు, మాంసం కూడా ప్రసాదంగా ఇస్తారు. కాని ఓ ఆలయంలో మాత్రం విచిత్రంగా దేవుడికి టీ నివేదిస్తారు. ఈ వింత ఆచారం ఉన్న ఆలయం కేరళలోని...
జపాన్లో ఇవాళ మధ్యాహ్నం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 6.1 గా నమోదైంది. జపాన్ రాజధాని టోక్యోకు ఆగ్నేయం వైపున 107 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం చోటుచేసుకుందని ఆ దేశానికి చెందిన నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. భూకంపం ధాటికి భూ ఉపరితలం నుంచి 65...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం ఢిల్లీకి వెళ్లారు.. గతంలో జగన్ ఢిల్లీకి వెళ్లినా.. ఈసారి పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నీతి ఆయోగ్ సమావేశంలో కీలక అంశాలపై ముఖ్యమంత్రి జగన్ ప్రస్తావించే అవకాశం ఉంది. ఏపీకి రావాల్సిన పెండింగ్ నిధులు, ఇటీవల విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ గురించి జగన్...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...