Friday, September 20, 2024
spot_img

Admin

కేంద్రం హద్దులు దాటుతోంది..

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్ర‌భుత్వంపై తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. కేంద్రం ఆగ‌డాలు, అరాచ‌కాలు మితిమీరిపోతున్నాయ‌ని కేసీఆర్ మండిప‌డ్డారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ఢిల్లీ, పంజాబ్ సీఎంలు అర‌వింద్ కేజ్రీవాల్, భ‌గ‌వంత్ మాన్‌తో క‌లిసి ముఖ్య‌మంత్రి కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. దేశంలో కేంద్ర ప్ర‌భుత్వం అరాచ‌కాలు, ఆగ‌డాలు.. మితిమీరిపోయాయి. కార‌ణం ఏంటంటే.. ప్ర‌జాస్వామ్యబ‌ద్దంగా...

అబిడ్స్ లో అగ్ని ప్రమాదం..

హైదరాబాద్‌ నగర పరిధిలోని అబిడ్స్‌ ట్రూప్‌ బజార్‌లో శనివారం అగ్నిప్రమాదం జరిగింది. ఎల్‌ఈడీ లైట్లు విక్రయించే దుకాణంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మూడు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. భారీగా పొగరావడంతో భవనంలోకి వెళ్లలేకపోతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇదే భవనంలో సెక్యూరిటీ పని చేస్తున్న...

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..

శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువుదీరిన తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్ట్‌మెంట్లు అన్నీ నిండిపోగా శిలా తోరణం వరకు భక్తులు క్యూలో నిలబడి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 36 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 74,583 మంది భక్తులు దర్శించుకోగా...

శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు..

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఉదయం మిథున లగ్నంలో వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవిందనామస్మరణ నడుమ గరుడ చిత్రంతో కూడిన ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు. అనంతరం శ్రీవారి ఆస్థానాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీగోవిందరాజస్వామివారు, ధ్వజపటం, చక్రత్తాళ్వార్‌, పరివార దేవతలు బంగారు తిరుచ్చిపై నాలుగు మాడ వీధుల్లో విహరించారు....

అవినాష్‌రెడ్డికి తాత్కాలిక ఊరట..

వైఎస్‌ వివేకా హత్యకేసులో విచారణ ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్‌ రెడ్డికి ముందస్తు బెయిల్‌పై తాత్కాలిక ఊరట లభించినట్లయింది. బుధవారం తుది తీర్పును వెల్లడిస్తామని స్పష్టం చేసింది. శనివారం అవినాష్‌రెడ్డి తల్లి అనారోగ్యం కారణంగా ఎలాంటి ముందస్తు అరెస్టులు చేయవద్దని తెలంగాణ హైకోర్టు సీబీఐని ఆదేశించింది. అప్పటి వరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని...

ఓ ఎల్.ఈ.డీ. టీవీల యొక్క అతిపెద్ద శ్రేణి

భారతదేశ అగ్రగామి వినియోగ వస్తువుల బ్రాండ్ అయిన ఎల్జీ తాజాగా అంతా ఎంతగానో ఎదురుచూస్తున్న 2023 ఓ ఎల్.ఈ.డీ. విస్తృత శ్రేణిని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. అధునాతన సాంకేతికత లతో గృహ వినోద పరిశ్రమను విప్లవీకరించడాన్ని ఎల్జీ కొనసాగిస్తోంది. 2023 ఎల్జీ వినూత్నతల 10 సంవత్సరాలకు మైలురాయిగా నిలిచింది. ఓ ఎల్.ఈ.డీ. టీవీ సాంకేతికతలో ఎల్జీ...

ఆ భారం ఎవరి పైన..

ప్రపంచంలోనే ఎంతో ప్రాముఖ్యత కలిగిన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం ఉందని బడి ఈడు రోజుల నుండి ఇప్పటివరకు వింటూనే వచ్చాం.ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడిన పరిపాలకుల చేతుల్లో మన దేశం నడుస్తుంది.స్వాతంత్రం అనంతరం రాజ్యాంగ రూపకల్పన ప్రకరణల (ఆర్టికల్) ప్రకారంగా భారతీయులంతా కొనసాగాలి. అయితే ఇది ఒకప్పుడు కొనసాగిందేమో గాని ప్రస్తుతం...

బీసీ, ఎంబీసీ, సంచార కులాలను అభివృద్ధి పర్చడంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానం..

శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్, రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు బీసీల, ఎంబీసీ ల, సంచార కులాల సంక్షేమాన్ని గాలికి వదిలేసి విమర్శించొద్దు అంటే ఎలా? తెలంగాణ లో అమలులో ఉన్న సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడైనా ఉన్నాయా? సంచార జాతులను పూర్తిగా నిర్లక్ష్యం చేసిన కేంద్ర...

బస్‌ టికెట్‌తో పాటే ప్రయాణికులకు స్నాక్‌ బాక్స్‌..

పైలట్‌ ప్రాజెక్ట్‌గా రేపటి నుంచి ఈ - గరుడ బస్సుల్లో అమలు.. సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు బస్‌ టికెట్‌ తో పాటే 'స్నాక్‌ బాక్స్‌'ను ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇప్పటికే ఏసీ సర్వీసుల్లో వాటర్‌ బాటిల్‌ను ఇస్తున్న సంస్థ.. తాజాగా స్నాక్‌ బాక్స్‌ను అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది....

మందకృష్ణ మౌనమేల.?

దళితులపై ఈగ వాలిన సహించని మందకృష్ణ మాదిగ.. ఎమ్మెల్యే గాదరి కిషోర్ అనుచిత వ్యాఖ్యలపై స్పందించకపోవడం గల కారణమేంటి.? దళిత న్యాయవాదిని చితకబాదిన ఎమ్మెల్యే అనుచరులు.. మందకృష్ణ స్పందన కొరకు వేచి చూస్తున్న బాధిత న్యాయవాది అఖిలపక్షాల ఆధ్వర్యంలో తిరుమలగిరి బంద్ ప్రశాంతం.. దళితులపై ఈగ వాలిన తక్షణమే స్పందించే ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తుంగతుర్తి నియోజకవర్గం, తిరుమలగిరి...

About Me

7323 POSTS
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -