Friday, September 20, 2024
spot_img

Admin

నేడు ఆవిష్కృతం కానున్న నూతన పార్లమెంట్‌ భవనం..

ప్రధాని చేతులమీదుగా అట్టహాసంగా ప్రారంభం కానుంది.. విపక్షాల బహిష్కరణ పిలుపులో అర్ధం లేదు : కమలహాసన్‌ ఎవరు ప్రారంభిస్తారన్నది సమస్య కాదు : గులాంనబీ ఆజాద్‌ రాష్ట్రపతి ముర్ముపై చేసిన వ్యాఖ్యలకు కేజ్రీవాల్‌, ఖర్గేలపై కేసు.. న్యూ ఢిల్లీ, 27 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవం నేడు అట్టహాసంగా జరుగనుంది.. కొత్త పార్లమెంటు...

ఐటీ అధికారులమంటూ..

మోండా మార్కెట్ లో పట్టపగలే భారీ చోరీ.. 2 కిలోల బంగారంతో ఉడాయింపు.. దొంగ ముఠాకు గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. హైదరాబాద్, 27 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :సికింద్రాబాద్‌ మోండా మార్కెట్‌లో పట్టపగలే భారీ చోరీ జరిగింది. సినీ ఫక్కీలో జరిగిన ఈ దొంగతనం సంచలనం రేపుతోంది. ఐటీశాఖ అధికారులమని చెప్పి ఓ గోల్డ్...

మాట తప్పడమే కేసీఆర్ నైజం..

9 ఏళ్ళైనా ఒక్క ఎకరం పోడు భూమికి పట్టా ఇవ్వలేదు.. ఎన్నికలప్పుడే గిరిజనులు గుర్తుకొస్తారు.. గిరిజనులమీద కేసులు పెడుతూ జైలుకు పంపిస్తున్నారు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోదు రైతు భరోసా యాత్రలోపాల్గొన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి..హైదరాబాద్, 27 మే ( ఆదాబ్ హైదరాబాద్ )పోడు భూములకు పట్టాలిస్తానన్న కేసీఆర్ ..మాట తప్పారని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి...

రాజదండం చేతబట్టి..

ప్రధానికి సెంగోల్ ను అందించిన మధురై పీఠాధిపతి. . నేడే కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం.. 14 ఆగష్టు 1947 తొలిసారిగా సెంగోల్ అందుకున్నస్వర్గీయ జవహర్ లాల్ నెహ్రూ.. 5 అడుగుల పొడవుతో పైభాగంలో ఎద్దు తలచెక్కబడి ఉన్న రాజదండం.. న్యూ ఢిల్లీ, 27 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :బంగారు రాజదండం సెంగోల్ ను ప్రధాని మోదీ...

సీఏలు దేశ ఆర్దిక వ్యవస్థకు బ్రాండ్ అంబాసిడర్లు..

( ఐసీఏఐ స్నాతకోత్సవంలో బండి సంజయ్ వ్యాఖ్యలు.. ) మీరు సక్రమంగా పన్నులు కట్టిస్తుండటంవల్లే ఈ దేశం పురోగమిస్తోంది-2047 నాటికి భారత్ ను నెంబర్ వన్ చేసే మోదీ క్రుషిలో భాగస్వాములు కండి భారత్ ను అగ్ర దేశంగా చూసేది…చేసేది…అనుభవించేది కూడా మీరే మోదీ పాలనలో విపరీతంగా పెరిగిన దేశ ఆర్దిక ప్రగతి 48.75 కోట్ల మంది పేదలకు బ్యాంకు...

ఆజ్ కి బాత్

దశాబ్ది ఉత్సవాలు దేనికి ?1200 మంది అమరవీరుల ఆశయాలు నెరవేర్చనందుకా?ఉద్యమ ద్రోహులకు పదవులు కట్టబెట్టినందుకా?మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినందుకా?డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల హామీలతో పేదలను మోసం చేసినందుకా?దళితులకు మూడెకరాల భూమి అంటూఎకరం భూమి కూడా పంచనందుకా?గొల్ల - కురుమలకు, బెస్త - ముదిరాజులకు,మాల - మాదిగలకు, ఆదివాసి-గిరిజనులకుచిచ్చు పెట్టినందుకా?ధరణి పేరుతో...

12 నెలలకు రెన్యువల్ ఇవ్వాలి..

ఇంటర్మీడియట్ ఆర్.జె.డీ కి కాంట్రాక్టు లెక్చరర్స్ విజ్ఞప్తి.. అమరావతి, 27 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :తాము పని చేస్తున్న 12 నెలల కాలానికి రెన్యువల్ ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వం జూనియర్ కళాశాలల కాంట్రాక్టు లెక్చరర్స్ అసోసియేషన్ నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ఈ మేరకు శుక్రవారం జోన్ 1,జోన్ 2 ఆర్.జె.డి. అధికారి...

కిడ్నీలు చోరీ.. 8 నెలలుగా ఐసీయూలోనే బీహార్‌ మహిళ..

కడుపునొప్పితో నకిలీ వైద్యుడి వద్దకు వెళ్లిన ఆ మహిళ దుర్మార్గుల చేతికి చిక్కి రెండు కిడ్నీలనూ కోల్పోయింది. ఎనిమిది నెలలుగా ఐసీయూలో ప్రాణం కాపాడుకునేందుకు పోరాడుతున్నది. బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో గల మథురాపూర్‌ గ్రామానికి చెందిన పేద దళిత మహిళ సునితా దేవి కడుపునొప్పితో 2022 సెప్టెంబరు 3న స్థానికంగా ఉన్న శుభ్‌కాంత్‌ క్లినిక్‌కు వెళ్లింది....

గండిపేట‌లో భారీ అగ్నిప్ర‌మాదం..

హైద‌రాబాద్ న‌గ‌ర శివార్ల‌లోని గండిపేట‌లో శ‌నివారం మ‌ధ్యాహ్నం భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. స్థానికంగా ఉన్న‌ యూనియ‌న్ బ్యాంకు బిల్డింగ్‌లోని నాలుగో అంత‌స్తులో ఆక‌స్మాత్తుగా మంట‌లు చెల‌రేగాయి. ఈ అంత‌స్తులోని ల్యాప్‌టాప్ ప్యాకింగ్ కార్యాల‌యంలో ఒక్క‌సారిగా అగ్నికీల‌లు ఎగిసిప‌డ్డాయి. దీంతో అప్ర‌మ‌త్త‌మైన సిబ్బంది అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం అందించింది. ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న అగ్నిమాప‌క సిబ్బంది మంట‌ల‌ను...

ఎఫ్‌డీలపై వడ్డీ పెంపు.. బీవోఐ నిర్ణయం..

బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(బీవోఐ)..డిపాజిట్‌ దారులకు శుభవార్తను అందించింది. ఏడాది కాలపరిమితి కలిగిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీరేటును 7 శాతానికి పెంచింది. రూ.2 కోట్ల లోపు డిపాజిట్లకు మాత్రమే ఈ పెంపు వర్తించనున్నదని పేర్కొంది. దీంతోపాటు ఏడు రోజుల నుంచి పదేండ్ల లోపు కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై బ్యాంక్‌ 3 నుంచి 7 శాతం వరకు...

About Me

7323 POSTS
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -