Friday, September 20, 2024
spot_img

Admin

అదిరిపోతున్న ఆదిపురుష్‌ సినిమా బిజినెస్‌..

బాహుబలితో ప్రభాస్‌ క్రేజ్‌, మార్కెట్‌ ఓ రేంజ్‌కు వెళ్లిపోయిందన్న మాట వాస్తవం. ప్రభాస్‌తో సినిమా చేయాలంటే వందల కోట్లల్లో బడ్జెట్‌ను ప్లాన్‌ చేసుకుంటున్నారు. అదే స్థాయిలో ఆయన సినిమాలు కలెక్షన్‌లు కూడా సాధిస్తుంటాయి. ఇక ప్రభాస్‌ ఫ్లాప్‌ సినిమాలు సైతం వందల కోట్లల్లో వసూళ్లు రాబడుతుంటాయి. సాహో, రాధేశ్యామ్‌ వంటి ఫ్లాపులు కూడా అదిరిపోయే...

రెజినాగా కనిపించబోతున్న లాఠీ హీరోయిన్ సునయన..

లాఠీ సినిమాతో తెలుగు, తమిళ ప్రేక్షకులను పలుకరించింది నాగ్‌పూర్ భామ సునయన. ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఆడియెన్స్ ను ఆకట్టుకోలేకపోయింది. సునయన టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న చిత్రం రెజినా. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వార్త తెరపైకి వచ్చింది. ఈ మూవీ టీజర్‌ను మే 30న గ్రాండ్‌గా లాంఛ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. టీజర్‌ లాంఛింగ్...

దేశం మరింత వెనక్కి పోతోంది : శ‌ర‌ద్ ప‌వార్‌

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ చేతుల మీదుగా నూత‌న‌ పార్ల‌మెంట్ భ‌వ‌నం ప్రారంభోత్స‌వంపై ఎన్‌సీపీ చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్ అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఆదివారం ఉద‌యం తాను ఈ కార్య‌క్ర‌మాన్ని చూశాన‌ని, తాను అక్క‌డికి వెళ్ల‌క‌పోవ‌డం పట్ల సంతోషంగా ఉన్నాన‌ని వ్యాఖ్యానించారు. పార్ల‌మెంట్ భ‌వ‌నం ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో జ‌రిగింది చూసి తాను క‌ల‌త చెందాన‌ని అన్నారు....

డీకే శివ‌కుమార్‌ను క‌లిసిన ఉద్యోగార్ధులు..

క‌ర్నాట‌క‌లో కాషాయ పార్టీని మ‌ట్టిక‌రిపించి అధికారాన్ని హ‌స్తగ‌తం చేసుకున్న కాంగ్రెస్ పార్టీకి ఎన్నిక‌ల హామీల అమ‌లుపై ఒత్తిడి పెరుగుతోంది. క‌ర్నాట‌క ప‌వ‌ర్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌లో నియామ‌క ప్ర‌క్రియ‌ను త‌క్ష‌ణ‌మే చేప‌ట్టాల‌ని డిమాండ్ చేస్తూ దాదాపు 1500 మంది ఉద్యోగార్ధులు డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్‌ను ఆయ‌న నివాసంలో కలిశారు. ఉద్యోగ నియామ‌కాల‌ను వెంట‌నే ప్రారంభించాల‌ని...

చక్కర వ్యాధికి ఓరల్‌ ఇన్సులిన్‌..

మధుమేహ వ్యాధిగ్రస్థుల కోసం ప్రపంచంలోనే మొదటిసారిగా నోటి ద్వారా తీసుకునే ఓరల్‌ ఇన్సులిన్‌ చైనాలో అందుబాటులోకి రానున్నది. ఓఆర్‌ఏ-డీ-013-1 అనే ఈ ఇన్సులిన్‌ను ఇజ్రాయిల్‌కు చెందిన ఒరామెడ్‌ ఫార్మాస్యూటికల్స్‌ అనే సంస్థ అభివృద్ధి చేసింది. చైనాలోని హెఫెయ్‌ టియాన్‌హుయ్‌ బయోటెక్నాలజీ (హెచ్‌టీఐటీ) ఈ ఓరల్‌ ఇన్సులిన్‌ ఫేస్‌-3 ట్రయల్స్‌ విజయవంతంగా పూర్తి చేసింది. రెండు...

కొట్టుకుపోయిన కారు..

స్పెయిన్‌లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. ఏకధాటి వానలకు రోడ్లన్నీ నదులుగా మారాయి. దీంతో వరద తాకిడికి కార్లు, పలువురు పాదచారులు కొట్టుకుపోయారు. స్పెయిన్‌లోని మధ్యదరా తీర పట్టణమైన మొలినా డి సెగురాలో కురిసిన వానకు ఓ కారు కొట్టుకుపోతున్న దృష్యాలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. పట్టణంలోని ఓ వీధిలో వరద...

పద్మశాలిలను కాపాడుకుంటా..

వెల్లడించిన రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు..తాను ఉన్నంతకాలం పద్మశాలీలను కాపాడుకుంటానని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. పద్మశాలీలను కడుపులో పెట్టుకుని చూసుకుంటున్న కేసీఆర్‌, కేటీఆర్‌కు మనమంతా రుణపడి ఉండాలని అన్నారు. మహబూబాబాద్‌ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండల పద్మశాలి సంఘం నూతన కమిటీ ప్రమాణస్వీకారానికి మంత్రి ఎర్రబెల్లి హాజరయ్యారు. ఈ సందర్భంగా...

యుగపురుషుడు ఎన్టీఆర్‌: మంత్రి తలసాని

తెలుగు ప్రజల రాముడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ శతజయంతి సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ నివాళులర్పించారు. హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ ఘాట్‌లోని ఆయన సమాధి వద్ద పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ ఆదర్శనీయుడని, యుగపురుషుడని చెప్పారు. రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా తనకంటూ...

శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం..

వేసవి సెలవులు కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల కొండ కిటకిటలాడుతుంది. కొండపై ఉన్న కంపార్ట్‌మెంట్లు నిండిపోగా కృష్ణతేజ గెస్ట్‌హౌజ్‌ వరకు భక్తులు బారులు తీరి ఉన్నారు. నిన్న స్వామివారిని 88,604 మంది భక్తులు దర్శించుకోగా 51,251...

ఆంద్రప్రదేశ్ లో దారుణం..

బాణసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం.. 5 గురికి తీవ్ర గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం.. ఏపీలోని నెల్లూరు జిల్లా చేజర్ల మండలం మూముడూరు గ్రామం బాణసంచా తయారీ కేంద్రంలో ఆదివారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి...

About Me

7323 POSTS
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -