Friday, September 20, 2024
spot_img

Admin

వివక్షతలపై బిజేపి శ్రేణులు, మద్ధత్తుదారులు ఆత్మవిమర్శ చేసుకోవాలి..

తెలంగాణ ఆరు దశాబద్ధాలుగా అనేక అవస్థలు పడిరది. ఉమ్మడి రాష్ట్రంలో విద్య, ఉద్యోగ, వ్యవసాయ, పారిశ్రామిక, సంక్షేమం రంంలో పాలకుల దోపిడీకి గురైంది.అనేక సార్లు వివక్షతలతో భంగపడిరది.అనేక అవమానాలను సహనంతో దిగమింగింది. చివరికి కేసిఆర్‌ నాయకత్వంలో, సబ్బండ వర్గాల కలయికతో, శాంతియుతంగా పోరాడి, తెలంగాణ అమరవీరుల ప్రాణ త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం, అనతి...

భరతమాత దాస్య శృంఖలాల విముక్తి కోసం ఉరికొయ్యని ముద్దాడిన సుఖ్‌దేవ్‌

సుఖ్‌ దేవ్‌ థాపర్‌ భారత స్వాతంత్య్ర ఉద్యమకారుడు. ఇతను భగత్‌ సింగ్‌ మరియు రాజ్‌గురుల సహచరుడు.1928లో లాలా లజపతి రాయ్‌ మరణానికి కారణమైన బ్రిటిష్‌ ప్రభుత్వం పై పగతీర్చుకోవడానికి, ఫిరోజ్‌ పూర్‌ లో బ్రిటిష్‌ పోలీసు అధికారి ‘‘జె.పి. సాండర్స్‌’’ ను హతమార్చినందుకుగాను మార్చి 23 1931 న ఉరితీయబడ్డాడు.24 ఏళ్ల వయసులోనే భారతదేశ...

ఆన్ లైన్ పెట్టుబడి పేరుతో భారీ స్కాం..

సైబ‌ర్ నేరాల‌పై ప్ర‌భుత్వం, పోలీసులు ప్ర‌జ‌ల్లో ఎంత‌గా అవ‌గాహ‌న పెంచుతున్నా ఆన్‌లైన్ వేదిక‌గా అమాయాకులే టార్గెట్‌గా సైబ‌ర్ నేర‌గాళ్లు చెల‌రేగుతున్నారు. తాజాగా టెలిగ్రాంలో ఇన్వెస్ట్‌మెంట్ ఆఫ‌ర్ పేరుతో ముంబైకి చెందిన ఓ వ్య‌క్తి నుంచి స్కామర్లు రూ. ల‌క్ష కొట్టేశారు. ఆన్‌లైన్‌లో ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్స్ గురించి ఆరా తీస్త‌న్న ముంబై న‌గ‌రంలోని ప‌న్వేల్‌కు చెందిన...

తల్లిదండ్రులను తోబుట్టువులను అంతమొందించిన యువకుడు..

ఒక యువకుడు తన తల్లిదండ్రులతోపాటు తోబుట్టువులను దారుణంగా హత్య చేశాడు. వారు నరమాంస భక్షకులని ఆరోపించాడు. తనను కూడా తినడానికి ప్లాన్‌ చేయడంతో వారిని చంపినట్లు తెలిపాడు. అగ్ర దేశమైన అమెరికాలో ఈ సంఘటన జరిగింది. టెక్సాస్‌కు చెందిన 18 ఏళ్ల సీజర్ ఒలాల్డే మంగళవారం దారుణానికి పాల్పడ్డాడు. పేరెంట్స్‌తోపాటు అక్క, తమ్ముడిపై గన్‌తో...

వాహన అమ్మకాల జోరు..

దేశవ్యాప్తంగా వాహన అమ్మకాలు టాప్‌గేర్‌లో దూసుకుపోతున్నాయి. రోజుకొక కారు విడుదలవుతున్నప్పటికీ కొనుగోలు చేసేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. నూతన ఫీచర్లను కోరుకుంటున్న కస్టమర్లకు నచ్చిన వాహనం కోసం ఎంతకాలమైన వేచి చూస్తున్నారు. ఇటీవల మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన మహీంద్రా 700 వాహనం కోసం ఏడు నెలల వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఈ అంతరాన్ని...

రూ.10 లక్షలు దాటితే ఆదాయం లెక్కలు చూపాలి..

మనీ లాండరింగ్‌, ఉగ్రవాదులకు నిధుల్ని అరికట్టేక్రమంలో చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పెట్టుబడి చేసే కొన్ని క్యాటగిరీలకు చెందిన ఇన్వెస్టర్ల నుంచి ఆదాయ ధృవపత్రాన్ని తీసుకోవాలంటూ పోస్టల్‌ శాఖ తన అధికారులకు తాజాగా ఒక సర్క్యులర్‌ జారీచేసింది. నేరగాళ్లు పోస్టాఫీసు సేవింగ్స్‌ బ్యాంక్‌ను ఉపయోగించుకోకుండా, కేవైసీ నిబంధనల్ని పాటించి ఖాతాదారుల స్థాయిని అవగాహన చేసుకోవడానికి...

ఈసీఐఎల్ లో మేనేజర్ ఉద్యోగాలు..

కార్పొరేట్‌, హెచ్‌ఆర్‌, లా, ఫైనాన్స్ త‌దిత‌ర విభాగాల‌లో సీనియర్‌ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌, డిప్యూటీ మేనేజర్, మేనేజర్ పోస్టుల భ‌ర్తీకి హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ అణుశక్తి మంత్రిత్వశాఖకు చెందిన ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈసీఐఎల్‌) ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు పోస్టుల‌ను బ‌ట్టి సంబంధిత...

సీఐఎంఏపీలో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ ఉద్యోగాలు..

సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్, ప్రాజెక్ట్‌ అసోసియేట్ త‌దిత‌ర ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టుల భ‌ర్తీకి ఇంటర్వ్యూల కోసం బెంగళూరుకు చెందిన సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడిసినల్‌ అండ్‌ ఏరోమాటిక్‌ ప్లాంట్స్ (సీఐఎంఏపీ) ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు పోస్టుల‌ను బ‌ట్టి ఎంఎస్సీ, డాక్టోరల్‌ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. మొత్తం పోస్టులు :...

ఐపీఎల్‌ ఫైనల్స్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మేన్..

ఇవాళ్టితో ఐపీఎల్‌ సీజన్‌ 16 ముగియనుంది. ఆఖరి మ్యాచ్‌లో హర్దిక్‌ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్‌ టైటాన్స్‌ జట్టు, మహేంద్రసింగ్‌ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు తలపడనున్నాయి. గత సీజన్‌ టైటిల్‌ ఎగరేసుకుపోయిన గుజరాత్‌ టైటాన్సే మళ్లి గెలుస్తుందా.. లేదంటే చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఐదో ఐపీఎల్‌ టైటిల్‌ నెగ్గి ముంబై ఇండియన్స్‌...

రెజ్లర్లకు, పోలీసులకు మధ్య ఘర్షణ..

దేశ రాజధాని ఢిల్లీలో రెజ్లర్లకు, పోలీసులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌పై చర్యలు తీసుకోవాలంటూ గత కొన్నాళ్లుగా రెజ్లర్లు ఆందోళన చేస్తున్నారు. అయినా కేంద్ర సర్కారు రెజ్లర్ల గోడు పట్టించుకోకుండా పెడచెవిన పెడుతూ వస్తున్నది.. ఈ...

About Me

7323 POSTS
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -