Friday, September 20, 2024
spot_img

Admin

రెజ్ల‌ర్లు అంటే లెక్కలేదా..? వారికి మీరిచ్చే గౌర‌వం ఇదేనా..? కేటీఆర్ ఫైర్..

జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద ఆందోళ‌న చేస్తున్న రెజ్ల‌ర్ల‌కు మంత్రి కేటీఆర్ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. రెజ్ల‌ర్ల‌పై ఢిల్లీ పోలీసుల తీరును కేటీఆర్ ఖండించారు. అంత‌ర్జాతీయ వేదిక‌పై దేశ ఖ్యాతిని చాటిన రెజ్ల‌ర్ల‌కు ఇచ్చే గౌర‌వం ఇదేనా? అని కేటీఆర్ ప్ర‌శ్నించారు. రెజ్ల‌ర్ల‌కు దేశ ప్ర‌జ‌లు మ‌ద్ద‌తుగా నిల‌వాలి. వారికి మ‌నంద‌రం గౌర‌వం ఇవ్వాల‌ని కేటీఆర్ కోరారు....

వరంగల్ లో బరితెగించిన డాక్టర్లు..

వ‌రంగ‌ల్‌లోని ప‌లు ప్ర‌యివేటు ఆస్ప‌త్రుల్లో య‌థేచ్చ‌గా లింగ నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు కొన‌సాగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆయా ఆస్ప‌త్రుల‌పై పోలీసుల‌కు ప‌లు ఫిర్యాదులు వ‌చ్చాయి. దీంతో ఆయా ఆస్ప‌త్రుల‌పై నిఘా పెట్టిన పోలీసులు.. లింగ నిర్ధార‌ణ ద్వారా గ‌ర్భ‌స్రావాలు చేస్తున్న 18 మందిని అరెస్టు చేసిన‌ట్లు వ‌రంగ‌ల్ పోలీసు క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ పేర్కొన్నారు. వీరి నుంచి...

మరో రాకెట్ విజయవంతం..

సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి మరో రాకెట్‌ ప్రయోగం జరిగింది. సోమవారం (మే 29న) ఉదయం 10 గంటల 42 నిమిషాలకు జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌12 వాహకనౌక ఎన్‌వీఎస్‌-01 ఉపగ్రహాన్ని నింగిలోకి తీసుకెళ్లింది. ఉపగ్రహాన్ని శాస్త్రవేత్తలు విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. అనంతరం ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ ప్రకటించారు. ప్రయోగానికి ముందుగా నిర్వహించే కౌంట్‌డౌన్‌...

చంద్రబాబుది అబద్దాల మేనిఫెస్టో..

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కొడాలి నానిటీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. మహానాడులో టీడీపీ రిలీజ్ చేసిన మేనిఫేస్టోలో చంద్రబాబు అన్ని అబద్ధాలే చెబుతున్నారని ధ్వజమెత్తారు. సోషల్ మీడియాలో టీడీపీ అసత్య ప్రచారాలు చేస్తోందన్నారు. బీసీల కోసం 14 ఏళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని...

బరితెగించిన వరిటెక్స్ విరాట్ నిర్మాణ సంస్థ..

రామ సముద్రం కుంటను దురాక్రమణ చేసిన వైనం.. అక్రమార్కులతో నీటి పారుదల, రెవెన్యూ అధికారులు చెట్టా పట్టాల్..! క్షేత్ర స్థాయిలో పరిశీలించకుండానే జీ.హెచ్.ఎం.సి. అనుమతులు.. వందల కోట్ల విలువైన భూమి అక్రమార్కుల పాలు.. మియాపూర్ మదీనా గూడలో వెలుగు చూసిన దుర్మార్గం.. హైదరాబాద్, 28 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన...

కొత్త ఓటరు నమోదుకు మరో ఛాన్స్..

2023 అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్ళు నిండిన వ్యక్తులు అర్హులు.. సమ్మర్ రివిజన్ - 2023 పేరుతో సర్వే చేస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం.. జూలై 31 వారు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.. సవరణలు చేసి తుది జాబితాను అక్టోబర్ 4 ప్రకటిస్తారు.. హైదరాబాద్, 28 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :కొత్త ఓటరు నమోదుకు...

ఆజ్ కి బాత్

నినునమ్మి ఓటేస్తే నన్నేల ముంచితివి దొర..సారు మాట ఇస్తే - పాణమిస్తాడనికారు గురుతే మనకు ఇలవేల్పు అనుకున్నా..భుజము తట్టినప్పుడు పెద్దన్నవనుకునిమా బతుకులికనుంచి మారిపోతయనుకున్న..ఒక్క పూట నాకు బువ్వ పెట్టినప్పుడునా కడుపు నింపేటి మారాజువనుకున్న..నీ.. కడుపులో దాగున్న కట్లపామిసమునుకనిపెట్టలేదయ్య - కాలయముడివని..బతుకుదెరువు కోసమని బర్రెలు, గొర్రెలు ఇస్తే..పిల్లలతో సల్లంగా బతుకొచ్చు అనుకున్నఇన్నేండ్లకు తెలిసింది నీవు ఆడిన...

శవపేటికలా కొత్త పార్లమెంట్ భవనం..

సంచలన కామెంట్లు చేసిన రాష్ట్రీయ జనతాదళ్.. ఆర్.జె.డీ. కి స్ట్రాంగ్ కౌటర్ ఇచ్చిన బీజేపీ శ్రేణులు.. వారిపై రాజద్రోహం కేసు పెట్టాలి : ఎంపీ సుశీల్ కుమార్ మోడీ.. న్యూ ఢిల్లీ, 28 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :కొత్త పార్లమెంట్ భవనాన్ని శవపేటికను పోలి ఉందని బీహార్ కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ ట్వీట్...

అమెరికా పర్యటనలో కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ..

మూడేళ్ళ గడువుతో మంజూరైన ఆర్డినరీ పాస్ పోర్ట్.. పలు యూనివర్సిటీ విద్యార్థులతో సమావేశం కానున్న రాహుల్.. భారతీయ అమెరికన్ల నుద్దేశించి ప్రసంగాలు.. న్యూ ఢిల్లీ, 28 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :కాంగ్రెస్‌ సీనియర్ నాయకుడు రాహుల్‌ గాంధీ నేటి నుంచి అమెరికాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో మూడేళ్ల గడువుతో కూడిన ఆర్డినరీ పాస్‌పోర్ట్‌ ఆయనకు మంజూరైంది....

ఫిర్యాదులు అందినా పట్టించుకోరా..?

( జీ.హెచ్.ఎం.సి. సౌత్ జోన్ ఏఈ జక్రామ్ అవినీతిపై మీనమేషాలు..) ప్రభుత్వం విడుదల చేసిన నిధులను ఆసాంతం మిగేసిన ఏ.ఈ. కాంట్రాక్టర్ లతో కుమ్మక్కై నిధులను కైకర్యం చేసిన అధికారి.. నాశిరకం మెటీరియల్.. అసంపూర్తి పనులు.. మొత్తం బిల్లుల స్వాహా.. వాటాలేసుకుని పంచుకున్న అధికారులు, కాంట్రాక్టర్లు.. జీ.హెచ్.ఎం.సి. కమిషనర్ కు ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యంఅంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న సామాజిక...

About Me

7323 POSTS
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -