ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ‘మహీంద్రా అండ్ మహీంద్రా’ వచ్చే ఏడాది అంటే 2024లో 5-డోర్ థార్ ఆవిష్కరించనున్నట్లు తెలిపింది. ఈ ఏడాదిలోనే 5-డోర్ థార్ మార్కెట్లోకి రానున్నదని వార్తలొచ్చిన నేపథ్యంలో మహీంద్రా అండ్ మహీంద్రా ఆటో అండ్ ఫామ్ సెక్టార్ సీఈఓ రాజేష్ జెజూరికర్ స్పందిస్తూ.. 5-డోర్ థార్.. ఈ ఏడాదిలో మార్కెట్లోకి రావడం...
మల్టీ టాస్కింగ్ స్టాఫ్, అసిస్టెంట్, టెక్నీషియన్, అసిస్టెంట్ డైరెక్టర్, టెక్నీకల్ అసిస్టెంట్, సీనియర్ టెక్నీకల్ ఆఫీసర్ తదితర పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అర్హత సంబంధిత వివరాల కోసం వెబ్సైట్లో చూడవచ్చు. రాత పరీక్ష, వ్యక్తిగత...
ఎంఎస్ ధోనీ.. ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మైదానంలో ఎంతో కూల్గా కనిపిస్తూ.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తుంటాడు. తన ఆటతీరుతో కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ అయితే ధోనీని దేవుడితో సమానంగా కొలుస్తుంటారు. మిస్టర్ కూల్ మ్యాచ్ ఆడుతున్నాడంటే అతని ఫ్యాన్స్తో...
హాకీ మెన్స్ జూనియర్ ఆసియా కప్లో భారత జట్టు ఓటమి అన్నదే లేకుండా విజయాలతో దూసుకుపోతున్నది. ఇప్పటికే ఈ టోర్నీలో చైనీస్ తైపీ, జపాన్ జట్లను భారత్ ఓడించింది. పాకిస్థాన్తో మ్యాచ్ను 1-1 గోల్స్తో డ్రా చేసుకుంది. ఇక ఇప్పుడు పూల్-Aలో భాగంగా జరిగిన ఆఖరి మ్యాచ్లో థాయ్లాండ్ జట్టును చిత్తు చేసింది. ఏకంగా...
ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్-2023 వేడుక యూఏఈ రాజధాని అబుదాబి లో ఇటీవల ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్స్ విక్కీ కౌశల్, అభిషేక్ బచ్చన్ హోస్ట్లుగా వ్యవహరించారు. ఈ వేడుకకు పలువురు బీటౌన్ తారలు హాజరై సందడి చేశారు. వేడుకలో భాగంగా డ్యాన్స్ చేస్తూ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన...
టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి ఎస్ఎస్ఎంబీ 28. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఎస్ఎస్ఎంబీ 28 ఫస్ట్ గ్లింప్స్ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కోసం అదిరిపోయే లుక్ ఒకటి లాంఛ్ చేశారు మేకర్స్. తలకు రిబ్బన్ కట్టుకున్న మహేశ్ చాలా రోజుల తర్వాత తనలోని...
కేంద్ర విజిలెన్స్ కమిషనర్ గా ప్రవీణ్కుమార్ శ్రీవాస్తవ ప్రమాణం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ సోమవారం ప్రకటన విడుదల చేసింది. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా సురేశ్ ఎన్ పటేల్ పదవీకాలం గతేడాది డిసెంబర్లో ముగిసింది. ఆ తర్వాత ఆయన తాత్కాలిక సీవీసీగా పని చేస్తుండగా.....
పశ్చిమ బెంగాల్లోని ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే బేరాన్ బిశ్వాస్ ఆ పార్టీని వీడారు. ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో సోమవారం చేరారు. ముర్షిదాబాద్ జిల్లాలో మైనారిటీల ప్రాబల్యం ఉన్న సాగర్దిఘి నియోజకవర్గానికి ఈ ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరుఫున పోటీ చేసిన బేరాన్ బిశ్వాస్ గెలిచారు. 2021...
అంటార్కిటికా ఖండంలో భీకర సునామీలు రానున్నట్లు ఓ స్టడీ హెచ్చరిక చేసింది. వాతావరణ మార్పిడి వల్ల ఆ ప్రమాదం పొంచి ఉన్నట్లు వెల్లడించింది. ఆ సునామీల ప్రభావం యావత్ భూగోళంపై ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గతంలోనూ ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు అంటార్కిటికాలో ఇలాంటి పరిస్థితే ఎదురైందన్నారు. కనీసం మూడు డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ పెరిగితే,...
సాధారణంగా పైలట్లు, ప్రయాణికులు విమానం డెక్ డోర్ నుంచే లోపలికి వెళ్తారు. కానీ అమెరికాలోని సౌత్వెస్ట్ ఎయిర్లైన్స్కు చెందిన ఓ పైలట్ మాత్రం డెక్ డోర్ నుంచి కాకుండా కాక్పిట్ కిటికీలోంచి లోపలికి ప్రవేశించాడు. ఓ ప్రయాణికుడు చేసిన పొరపాటు పైలట్ ఆ తిప్పలు తెచ్చి పెట్టింది. అమెరికాలోని శాన్డియాగో అంతర్జాతీయ విమనాశ్రయంలో మూడో...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...