అమరావతి, మే 30 (ఆదాబ్ హైదరాబాద్):ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రం అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నదని బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏపీకి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు ఆయన సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన ప్రశాంత్ (తూర్పు విజయవాడ),...
తల్లి దండ్రులను చేరిన చిన్నారి..
సి.డబ్ల్యు.సి. అధికారుల చొరవతో ఏడేండ్ల తరువాత..
అమరావతి, 30 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :తూర్పు గోదావరి జిల్లాకు చెందిన చిన్నారి అక్ష కథ ఎట్టకేలకు సుఖాంతమైంది. పోలీసులు, సీడబ్ల్యూసీ అధికారుల చొరవతో ఏడేండ్ల తర్వాత సోమవారం తల్లిదండ్రుల చెంతకు చేరింది. తనతోపాటు విడిపోయిన తల్లిదండ్రులను ఒక్కటి చేసింది. వివరాల్లోకి...
కార్మికులను ఆహ్వానిస్తున్న కెనడా దేశం..
విపరీతమైన కార్మిక కొరతతో అల్లాడుతున్న వైనం..
వర్క్ పర్మిట్ నిబంధనల సడలింపు..
వీసాల జారీ ప్రక్రియ వేగవంతం చేయాలని కెనడా ప్రభుత్వ నిర్ణయం..
కెనడా దేశం కార్మికుల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతోంది. కెనడాలో కొనసాగుతున్న కార్మికుల కొరతను అధిగమించడానికి ఆ దేశం వర్క్ పర్మిట్ నిబంధనలను సడలించాలని తాజాగా నిర్ణయించింది. ఇతర దేశాలకు...
ఆసక్తికర కామెంట్స్ చేసిన బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్..
ఈటలపై తప్పుడు ప్రచారం జరుగుతోంది..
పొంగులేటి, జూపల్లిని బీజేపీలోకి ఆహ్వానించాం..
తెలంగాణలో కేసీఆర్ పై తీవ్ర వ్యతిరేకత ఉంది..
పార్లమెంట్ వాస్తు సూపర్ గా ఉంది..గిట్టని వారే ఓపెనింగ్ కి రాలేదు : అర్వింద్..
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రత్యామ్నాయం బీజేపీనే అని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. తెలంగాణలో ఏ పార్టీకి...
: చేవెళ్ళ ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డిచిత్రకారుడు 'హరి’ అద్భుత కళాఖండాలను సృష్టిస్తున్నాడు: డీజీపీ అంజనీ కుమార్నిరంతర కృషి, పట్టుదలతో ఏ స్థాయికైనా ఎదగవచ్చు: డాక్టర్ వకుళాభరణం
హైదరాబాద్ లో నూతనంగా సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్, స్టార్ట్అప్ ల ఏర్పాటుకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని చేవెళ్ళ ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి అన్నారు. ఆసియా...
సి.ఎస్.ఆర్. నిధుల దుర్వినియోగం..
పేదవారి డబుల్ బెడ్ రూమ్ కు 3లక్షలు..
పబ్లిక్ టాయిలెట్ కు రూ. 7, 28, 929 లక్షలు..
మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పైన విమర్శలు..
ఈడీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు బక్క జడ్సన్..
హైదరాబాద్లో సి.ఎస్.ఆర్. నిధులను ఉపయోగించి జీ.హెచ్.ఎం.సి. ద్వారా ( పబ్లిక్ టాయిలెట్లు, బీఓటీ టాయిలెట్లు, ఆటోమేటెడ్ టాయిలెట్లు, బయో...
రెండు, మూడు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి.. ఇదే జోష్ ను కొనసాగిద్దాం..
మన సుఖానికి, సంతోషానికి, ఆస్తికి అంతస్తుకు ఇలా అన్నింటికీ శివుడే కారణం. అయనే పరమేశ్వరుడు..
ఈ రోజు మన తెలంగాణ ను ఏలుతున్న చంద్రశేఖరుడు కూడా పరమేశ్వరుడే..
బ్లాక్ మెయిల్ రెడ్డి , తొండి సంజయ్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాలి..
బీ.ఆర్.ఎస్. పార్టీ తెలంగాణ...
ఎన్.జీ.టి. హెచ్చరించినా అమీన్ పూర్ లో అగని అక్రమ నిర్మాణాలు..
సర్వే అనంతరం మాయమైన కింగ్ ఫిషర్ చెరువు.. కనిపించని పరివాహక ప్రాంతం..
తూములు మూసివేతతో పొంచి ఉన్న భారీ ప్రమాదం..
ఆదిత్రికి అమ్ముడుపోయి ఎన్.ఓ.సి జారీ చేసిన సంగారెడ్డి జిల్లా ఇరిగేషన్ అధికారులు..
ఫ్రీ లాంచ్ పేరుతో అదిత్రి అమ్మకాలకు అధికారులు అడ్డుకట్ట వేయాలి..
అదిత్రి పేరుతో జరుగుతున్న అక్రమాలపై...
ఎస్సీ ఉపకులాల ఐక్యవేదిక ధర్నాలో తీన్మార్ మల్లన్న పిలుపు..
సిద్దిపేటలో పుట్టిన కేసీఆర్ గజ్వేల్ లో పోటీ చేస్తాడు..
హైదరాబాద్ లో పుట్టిన కవిత నిజామాబాద్ లో పోటీచేసింది..
ఇది సంచారమే.. పలువురు నేతలు సంచార జీవులే..
వెలమ కులస్తులు ఎప్పుడైనా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేశారా..?
మీరెందుకు ఆలోచించరు..? ఓటును ఎందుకు అమ్ముకుంటారు..?
ఉప కులాలను పట్టించుకునే నాయకుడే లేడు...
కూకట్పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో ఓ గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. ఎల్లమ్మబండ రోడ్డులోని ఎల్లమ్మ చెరువులో ఓ వ్యక్తి మృతదేహం కనిపించడంతో.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. చెరువులో నుంచి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి కుడి చేతిపై బాబా సాదుల్లా అని తెలుగులో రాసి ఉంది. ఇక...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...