Saturday, September 21, 2024
spot_img

Admin

ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గా ధోనీ రికార్డు

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2023 ఫైనల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ మరో ఘనత సాధించాడు. ఇప్పటికే ఐదు ఐపీఎల్‌ టైటిళ్లను తన ఖాతాలో వేసుకున్న మిస్టర్ కూల్‌.. 250 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. ఇందులో 220 మ్యాచ్‌లు సీఎస్‌కే తరఫున ఆడగా.. రైజింగ్‌ పుణె...

ధోనీ కోసం ఏమైనా చేస్తాను..

వైరల్ అవుతున్న జడేజా ట్వీట్.. రెండు నెలలుగా అభిమానులను ఉర్రూతలూగించిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 16వ సీజన్‌లో చెన్నై విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. సోమవారం రాత్రి అహ్మదాబాద్‌లో జ‌రిగిన ఐపీఎల్ 2023 ఫైన‌ల్‌ ఉత్కంఠ‌భ‌రిత పోరులో చెన్నై సూప‌ర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో డిఫెండింగ్‌ చాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌ పై విజ‌యం సాధించింది....

కొత్త సినిమా విశేషాలు చెప్పిన శ్రీకాంత్ అడ్డాల..

పదిహేనేళ్ల క్రితం వచ్చిన ‘కొత్త బంగారు లోకం’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు శ్రీకాంత్‌ అడ్డాల. తొలి సినిమానే శ్రీకాంత్‌ అడ్డాలకు తిరుగులేని క్రేజ్‌ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఏకంగా మహేష్‌, వెంకటేశ్‌లను పెట్టి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అనే క్లాస్సీ మల్టీస్టారర్‌ తెరకెక్కించాడు. ఈ సినిమా వసూళ్లు అప్పట్లో సంచలనమే రేపాయి. ఎలాంటి...

ఒక్క రూపాయికే సినిమా టిక్కెట్‌..

బెంగుళూరులో నిర్మాతల విన్నూత్న ప్రక్రియ.. కరోనా తర్వాత జనాలు థియేటర్‌లకు రావడం చాలా వరకు తగ్గించేశారు. మౌత్‌ టాక్‌ను బట్టి సినిమాలకు వెళ్తున్నారు. కథ, కథనం ఆసక్తికరంగా ఉండి కాస్త ప్రేక్షకుడి ఎంటర్‌టైన్‌ చేస్తుందంటే మాత్రమే థియేటర్‌ వైపు అడుగులు వేస్తున్నారు. వందల కోట్లు పెట్టి సినిమాలు తీసినా.. కంటెంట్‌ లేకపోతే ఆ సినిమావైపు జనాలు...

పెట్రో ధరల పెంపును కేంద్ర ప్రభుత్వం మోసపూరితంగా దాచిపెడుతోంది..

సంచలన కామెంట్లు చేసిన కేంద్ర మాజీ ఆర్ధిక మంత్రి, కాంగ్రెస్ నాయకులు చిదంబరం.. నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కారుపై కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం మరోసారి విమర్శలు గుప్పించారు. కేంద్రం ఇంధనంపై పన్నులను పెంచుతూ ప్రజలపై పన్నుల భారం మోపుతున్నదని ఆరోపించారు. ప్రజల ఖర్చు పెరిగేలా చేసి...

షిండే వర్గానికి గడ్డు కాలం..

షిండే వర్గాన్ని వీడేందుకు సిద్ధమైన 22 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలు.. సంచలన విషయాన్ని వెల్లడించిన శివసేన అధికారిక పత్రిక సామ్నా.. మహారాష్ట్రలో మరోసారి రాజకీయ సంక్షోభం నెలకొనేలా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని శివసేనకు చెందిన 22 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలు భారతీయ జనతా పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్నారని...

గాలి నుంచి స్వచ్ఛమైన విద్యుత్తు..

అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ మసాచుసెట్స్‌ అమ్హెరెసెట్స్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అత్యద్భుత ఆవిష్కరణ చేసింది. పలుచని గాలి నుంచి విదుత్తును ఉత్పత్తి చేశారు. 10 నానోమీటర్ల కంటే తక్కువ వ్యాసం కలిగిన నానోపోర్‌లతో పదార్థాన్ని పెప్పర్‌ చేయడం ద్వారా గాలిలోని తేమ నుంచి నిరంతరం విద్యుత్తును సేకరించే పరికరంగా ఏ పదార్థాన్నైనా మార్చవచ్చని నిరూపించారు....

భారత సంతతికి చెందిన విద్యార్థి దారుణ హత్య..

అమెరికాలో చోటుచేసుకున్న దుర్ఘటన.. ఫిలడెల్ఫియాలో గుర్తుతెలియని వ్యక్తుల అరాచకం.. అగ్రరాజ్యం అమెరికాలో భారత సంతతి విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. ఫిలడెల్ఫియాలో గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. ఖలీజ్‌ టైమ్స్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. 21 ఏళ్ల జూడ్‌ చాకో ఓ వైపు చదువుకుంటూనే పార్ట్‌టైమ్‌ జాబ్‌ చేస్తున్నాడు. ఆదివారం (స్థానిక కాలమానం...

‘నమస్తే తెలంగాణ’ పేపర్‌ను తప్పకుండా చదవండి..

నిజామాబాద్ జిల్లా ఆర్మూరు నియోజకవర్గంలో మాక్లూర్ మండలంలో నిర్వ‌హించిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్సీ కవిత, మంత్రి మల్లారెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హాజరయ్యారు. కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన ఎమ్మెల్సీ కవిత తెలంగాణ ప్రజల కోసం శ్రమిస్తున్న నమస్తే తెలంగాణ పేపర్ చదవాలని, టీ న్యూస్...

భావితరాల అభివృద్ధి కోసమే కట్టుబడి ఉన్నాం :మంత్రి నిరంజన్‌ రెడ్డి

ముఖ్యమంత్రి కేసీఆర్‌ వందేళ్ల ప్రణాళికతో అభివృద్ధి, నిర్మాణ కార్యక్రమాలు చేపడుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా మంత్రి మాట్లాడారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా సచివాలయం నిర్మాణం, జిల్లా కలెక్టర్‌, ఎస్పీ కార్యాలయాలు, తాగు, సాగు నీటి ప్రాజెక్టులు,...

About Me

7323 POSTS
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -