Saturday, September 21, 2024
spot_img

Admin

ఆజ్ కి బాత్

ఓ ఓటరా… అక్షరాలే ఆయుధాలై,మాటలే తూటాలై ప్రత్యర్థుల గుండెల్లోగుణపాలై గుచ్చుతున్న సమయం ఇది..బీరు బిర్యానికి లొంగకుండా స్వచ్ఛమైనపాలనకు మన ఓటు హక్కు వినియోగించి,అధర్మ పాలనకు చరమగీతం పలికి,నాయకుల డ్రామాలను పటా పంచలు చేసి,పాలకులను కాదు సేవకులను ఎన్నుకొని,భవిష్యత్ తరానికి బాటలు వేసి,మనం గెలిపించిన సేవకునితో గల్లా పట్టిసేవ చేపించుకునే బాధ్యత మనదే.. మర్చిపోకు తుప్పతి శ్రీనివాస్..

అక్రమాల సామ్రాట్.. ‘ వరిటేక్స్ విరాట్ ‘

కుంట ఎఫ్.టి.ఎల్. లో బహుళంతస్తుల నిర్మాణం.. రెవిన్యూ, నీటి పారుదల అధికారులు కన్నెత్తి చూడని వైనం.. జీ.హెచ్.ఎం.సి. టౌన్ ప్లానింగ్ అధికారుల విపరీత ధనదాహం.. 6 టవర్లు.. 30 అంతస్తులకు గుడ్డిగా అనుమతులు.. ఆదాబ్ కథనానికి తూతూ మంత్రంగా విచారణ.. జాడలేకుండా పోయిన రామసముద్రం కుంట.. ' యద్భావం తత్ భవతి ' అన్నట్లుగా.. పెద్దలు నడిచిన బాటలోనే మిగతా అందరూ నడుస్తారు...

అత్యంత పవిత్రం..అద్భుతం.. శక్తివంతం నిర్జల ఏకాదశి..

సనాతన ధర్మంలో 24 ఏకాదశుల గురించి ప్రస్తావన ఉంది. అధికమాసం వస్తే మరో రెండు ఏకాదశులు కలుపుకుని 26 వస్తాయి. తిథుల్లో ఏకాదశి ఎప్పుడూ శుభప్రదమే. మరి జ్యేష్ఠమాసంలో వచ్చే నిర్జల ఏకాదశి ( మే31) ప్రత్యేకత ఏంటి…ఈ రోజు ఉపవాసం ఉండి వ్రతమాచరిస్తే 24 ఏకాదశుల్లో పుణ్యఫలం ఈ ఒక్కరోజే దక్కుతుందని ఎందకంటారో...

ఓ వనితా నీకు వందనం..

ఏడుస్తుంటే కన్నీరు తుడుస్తుంది……నవ్వుతుంటే ఆ సంతోషాన్ని పంచుకుంటుంది…..ఆకలిగా వుంటే అడుక్కుని అయినా తెచ్చిపెడుతుంది….ఆవేదనలో పాలుపంచుకుంటుంది……..అంతెందుకూ నువ్వే తానవుతుంది….ఆమె ఎవరో తెలుసా? ఆడది…అమ్మ కావచ్చు …..ఆలి కావచ్చు…..చెల్లి కావచ్చు….బిడ్డ కావచ్చు…..నెచ్చెలి కావచ్చు….స్నేహితురాలు కావచ్చు…..ఏది కాదు చెప్పండి…..ఎలా ఆమె ఋణం తీర్చుకోగలం??శిరస్సు వంచి ఆమెకు పాదాభివందనం చేయడం తప్ప……??

రెండు బస్సులు ఢీకొన్న సంఘటనలో 25 మందికి గాయాలు..

కేరళ రాష్ట్రం త్రిసూర్‌ జిల్లాలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇరింజలకుడ సమీపంలో రెండు ప్రైవేటు బస్సులు ఢీకొన్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బస్టాండ్‌లో ఆగి ఉన్న బస్సును వెనుక నుంచి వచ్చిన మరో బస్సు బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రెండు బస్సుల్లో ఉన్న సుమారు 25...

ఫ్లైఓవ‌ర్ నుంచి కిందపడ్డ కారు..

ఢిల్లీలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవ‌ర్‌పై నుంచి కారు కింద ప‌డ‌టంతో వ్య‌క్తి మ‌ర‌ణించిన ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపింది. తూర్పు ఢిల్లీలోని బ‌రాపులా-నోయిడా లింక్ రోడ్ ప్రాంతం స‌మీపంలోని ఫ్లైఓవ‌ర్‌పై ఈనెల 26న ఘ‌ట‌న చోటుచేసుకుంది. ప్ర‌మాదంలో జ‌గ‌న్‌దీప్ సింగ్ (42) మ‌ర‌ణించాడు. నోయిడాలో ప‌ని ముగించుకుని ఢిల్లీలోని కృష్ణా న‌గ‌ర్‌లోని ఇంటికి బ‌య‌లుదేరిన స‌మ‌యంలో...

బిగ్ బోల్డ్ సేల్..

రిలయన్స్‌ రిటైల్‌ ఈ-కామర్స్‌ సంస్థ అజియో ‘బిగ్‌ బోల్డ్‌ సేల్‌(బీబీఎస్‌)’ను ప్రకటించింది. అడిడాస్‌, మెలోర్ర స్పాన్సర్‌ చేస్తున్న ఈ బీబీబీ జూన్‌ 1నుంచి ప్రారంభం కానుంది. అయితే అంతకంటే ముందుగా మే 28 నుంచి ఖాతాదారులకు రోజుకు 6 గంటలపాటు పరిమిత యాక్సెస్‌ ఇస్తున్నట్టు అజియో తెలిపింది. ఈ సేల్‌లో 5000కుపైగా బ్రాండ్ల నుంచి...

లాభాల బాటలో ఇండియన్ స్టాక్ మార్కెట్లు..

దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. ఉదయం ఫ్లాట్‌గా మొదలై.. రోజంతా లాభ నష్టాల మధ్య సూచీలు ఊగిసలాడాయి. చివరలో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు లాభపడ్డాయి. అమెరికాలో అప్పుల పరిమితి పెంపు బిల్లుపై ఓటింగ్ నేపథ్యంలో మదుపర్లు ఆచితూచి వ్యవహరించారు. ట్రేడింగ్‌ ముగిసే సరికి చివరకు 122.75 పాయింట్ల లాభంతో సెన్సెక్స్‌ పాయింట్ల...

డీ.ఆర్.డీ.ఓ. ఉద్యోగ అవకాశాలు..

నోటిఫికేషన్ విడుదల చేసిన డీ.ఆర్.డీ.ఓ. అధికారులు.. ఢిల్లీలోని డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలోని రిక్రూట్‌మెంట్‌ అండ్‌ అసెస్‌మెంట్‌ సెంటర్‌(ఆర్‌ఏసీ).. జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 181 సైంటిస్ట్‌-బీ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ/ ఇంజినీరింగ్‌ డిగ్రీ/ మాస్టర్స్‌డిగ్రీ ఉత్తీర్ణత ఉన్న వాళ్లు అర్హులు. గేట్‌ స్కోర్‌,...

మరో రెండు రోజుల్లో విడుదల కానున్న నీట్‌ యూజీ ఆన్సర్‌ కీ..

మరో రెండు రోజుల్లో నీట్‌ యూజీ ఆన్సర్‌ కీ విడుదల కానుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తన అధికారిక వెబ్‌సైట్‌లో త్వరలో నీట్ యూజీ 2023 ఎగ్జామ్‌ ఆన్సర్‌ కీ విడుదల చేయనుంది. అనంతరం ఫలితాలు కూడా జూన్‌ 20వ తేదీలోపు విడుదల చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ ఏడాది 20 లక్షల మందికి...

About Me

7323 POSTS
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -