సనాతన ధర్మంలో 24 ఏకాదశుల గురించి ప్రస్తావన ఉంది. అధికమాసం వస్తే మరో రెండు ఏకాదశులు కలుపుకుని 26 వస్తాయి. తిథుల్లో ఏకాదశి ఎప్పుడూ శుభప్రదమే. మరి జ్యేష్ఠమాసంలో వచ్చే నిర్జల ఏకాదశి ( మే31) ప్రత్యేకత ఏంటి…ఈ రోజు ఉపవాసం ఉండి వ్రతమాచరిస్తే 24 ఏకాదశుల్లో పుణ్యఫలం ఈ ఒక్కరోజే దక్కుతుందని ఎందకంటారో...
ఏడుస్తుంటే కన్నీరు తుడుస్తుంది……నవ్వుతుంటే ఆ సంతోషాన్ని పంచుకుంటుంది…..ఆకలిగా వుంటే అడుక్కుని అయినా తెచ్చిపెడుతుంది….ఆవేదనలో పాలుపంచుకుంటుంది……..అంతెందుకూ నువ్వే తానవుతుంది….ఆమె ఎవరో తెలుసా? ఆడది…అమ్మ కావచ్చు …..ఆలి కావచ్చు…..చెల్లి కావచ్చు….బిడ్డ కావచ్చు…..నెచ్చెలి కావచ్చు….స్నేహితురాలు కావచ్చు…..ఏది కాదు చెప్పండి…..ఎలా ఆమె ఋణం తీర్చుకోగలం??శిరస్సు వంచి ఆమెకు పాదాభివందనం చేయడం తప్ప……??
కేరళ రాష్ట్రం త్రిసూర్ జిల్లాలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇరింజలకుడ సమీపంలో రెండు ప్రైవేటు బస్సులు ఢీకొన్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బస్టాండ్లో ఆగి ఉన్న బస్సును వెనుక నుంచి వచ్చిన మరో బస్సు బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రెండు బస్సుల్లో ఉన్న సుమారు 25...
ఢిల్లీలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్పై నుంచి కారు కింద పడటంతో వ్యక్తి మరణించిన ఘటన కలకలం రేపింది. తూర్పు ఢిల్లీలోని బరాపులా-నోయిడా లింక్ రోడ్ ప్రాంతం సమీపంలోని ఫ్లైఓవర్పై ఈనెల 26న ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో జగన్దీప్ సింగ్ (42) మరణించాడు. నోయిడాలో పని ముగించుకుని ఢిల్లీలోని కృష్ణా నగర్లోని ఇంటికి బయలుదేరిన సమయంలో...
రిలయన్స్ రిటైల్ ఈ-కామర్స్ సంస్థ అజియో ‘బిగ్ బోల్డ్ సేల్(బీబీఎస్)’ను ప్రకటించింది. అడిడాస్, మెలోర్ర స్పాన్సర్ చేస్తున్న ఈ బీబీబీ జూన్ 1నుంచి ప్రారంభం కానుంది. అయితే అంతకంటే ముందుగా మే 28 నుంచి ఖాతాదారులకు రోజుకు 6 గంటలపాటు పరిమిత యాక్సెస్ ఇస్తున్నట్టు అజియో తెలిపింది. ఈ సేల్లో 5000కుపైగా బ్రాండ్ల నుంచి...
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. ఉదయం ఫ్లాట్గా మొదలై.. రోజంతా లాభ నష్టాల మధ్య సూచీలు ఊగిసలాడాయి. చివరలో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు లాభపడ్డాయి. అమెరికాలో అప్పుల పరిమితి పెంపు బిల్లుపై ఓటింగ్ నేపథ్యంలో మదుపర్లు ఆచితూచి వ్యవహరించారు. ట్రేడింగ్ ముగిసే సరికి చివరకు 122.75 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ పాయింట్ల...
నోటిఫికేషన్ విడుదల చేసిన డీ.ఆర్.డీ.ఓ. అధికారులు..
ఢిల్లీలోని డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలోని రిక్రూట్మెంట్ అండ్ అసెస్మెంట్ సెంటర్(ఆర్ఏసీ).. జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 181 సైంటిస్ట్-బీ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత స్పెషలైజేషన్లో బ్యాచిలర్స్ డిగ్రీ/ ఇంజినీరింగ్ డిగ్రీ/ మాస్టర్స్డిగ్రీ ఉత్తీర్ణత ఉన్న వాళ్లు అర్హులు. గేట్ స్కోర్,...
మరో రెండు రోజుల్లో నీట్ యూజీ ఆన్సర్ కీ విడుదల కానుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తన అధికారిక వెబ్సైట్లో త్వరలో నీట్ యూజీ 2023 ఎగ్జామ్ ఆన్సర్ కీ విడుదల చేయనుంది. అనంతరం ఫలితాలు కూడా జూన్ 20వ తేదీలోపు విడుదల చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ ఏడాది 20 లక్షల మందికి...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...