Saturday, September 21, 2024
spot_img

Admin

కేసీఆర్ ప్రభుత్వం సైధవుడి పాత్ర పోషిస్తోంది..

తీవ్ర విమర్శలు చేసిన బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతుంటే వాటిని తెలంగాణలో అమలు కాకుండా కేసీఆర్ ప్రభుత్వం సైంధవుడు పాత్ర పోషిస్తున్నదని బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్...

రాజీవ్ గాంధీ క్విజ్ కాంపిటీషన్ కు స్పెషల్ కోఆర్డినేటర్ గా సజ్జు మహమ్మద్ నియామకం..

సంచలనాత్మక హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ ను స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ యువ శక్తిని మేల్కొల్పే విధంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిర్వహించబోతున్న రాజీవ్ గాంధీ క్విజ్ కాంపి టీషన్ కు హుజురాబాద్ నియోజక వర్గానికి క్విజ్ కాంపిటీషన్ స్పెషల్ కోఆర్డినేటర్గా సజ్జాద్ మొహమ్మద్ ను నియమించిన తెలంగాణ యూ త్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు...

కేటీఆర్ ఇలాకా సిరిసిల్లలో కలెక్టరేట్, ఎస్.పి కార్యాలయాన్ని కూల్చివేయాలి..

తెలంగాణ రాష్ట్ర సి.ఎస్. వినతి చేసిన కాగ్రెస్ లీడర్ బక్క జడ్సన్.. మంగళవారం రోజు తెలంగాణ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి కి కేటీఆర్ సొంత నియోజకవర్గం సిరిసిల్లలో కలెక్టరేట్, ఎస్.పి కార్యాలయాన్ని కూల్చివేయ్యాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. భారత సుప్రీంకోర్టు సివిల్ అప్పీల్ నంబర్ 5016 ఆఫ్ 2016- నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్...

ఓఆర్ఆర్ టోల్ టెండర్ అప్పగింతలో అవకతవకలపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు బండి సంజయ్ బహిరంగ లేఖ

‘‘ఓఆర్ఆర్’’ పై వస్తున్న ఆరోపణలపై సమాధానం చెప్పాల్సిన మీరు ఎందుకు స్పందించడం లేదు? మీ మౌనం ఓఆర్‌ఆర్‌ టెండర్‌లో భారీ స్కామ్‌ జరిగిందనే అనుమానాలను మరింత బలపరుస్తున్నాయి.. ఓఆర్‌ఆర్‌ టెండర్‌ నోటిఫికేషన్ దగ్గర నుంచి ఫైనలైజేషన్ వరకు రహస్యంగా ఉంచడం వెనుక ఆంతర్యమేమిటి? టోల్ టెండర్ లో జరిగిన అవకతవకలను ప్రశ్నించిన ప్రతిపక్ష నేతలకు, మీడియా సంస్థలకులీగల్ నోటీసులతో...

రిటైర్డ్ ఉద్యోగులకు పెన్నిధిగా ” స్త్రీ నిధి సహకార సమాఖ్య “

ప్రైవేటు వ్యక్తి చేతుల్లో రూ. 5400 కోట్ల స్త్రీ నిధి భవిష్యత్…! స్త్రీ నిధి సమాఖ్యలో పెత్తనం చెలాయిస్తున్న ఓ పెత్తందారు.. సహకార చట్టం 1964 సర్వీస్ రూల్స్ నిబంధనలకు తూట్లు.. ఎలాంటి అర్హత లేకుండా విధుల్లో కొనసాగుతున్న విద్యాసాగర్ రెడ్డి.. రిటైర్డ్ ఉద్యోగస్తులకు అడ్డాగా మారిన స్రీ నిధి.. 5400 కోట్ల టర్నోవర్ వున్న సంస్థలో ఒక్క ప్రభుత్వ అధికారి...

ప్రపంచ దేశాలన్నింటికీ ‘‘మోదీ ది బాస్’’..

మనం ఆర్ధిక ప్రగతిలో దూసుకెళుతున్నాం.. మోదీ పాలనలో సాధించిన విజయాలు ఎన్నెన్నో.. అవినీతి రహిత, బాంబు పేలుళ్లు, హింసకు తావులేని పాలన సాగుతోంది.. అట్టడుగునున్న పేదల అభ్యున్నతికి అహర్నిశలు కష్టపడుతున్నారు.. మహజన్ సంపర్క్ అభియాన్ పేరుతో గడప గడపకూ మోడీ పథకాలను తీసుకెళ్లండి.. బీజేపీ నేతలకు బండి సంజయ్ కుమార్ పిలుపు.. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని నేతలతో భేటీ.. సంపర్క్ అభియాన్ పేరిట చేపట్టాల్సిన...

అరుణ్ పిళ్ళై ఎమ్మెల్సీ కవిత ప్రతినిధి..

స్వయంగా ఒప్పుకున్న అరుణ్ పిళ్ళై.. రోస్ ఎవెన్యూ కోర్టుకు తెలిపిన ఈడీ తరఫు న్యాయవాది.. అరుణ్ బెయిల్ పిటిషన్ పై మంగళవారం విచారణ.. జూన్ 2 కు తదుపరి విచారణ వాయిదా.. న్యూ ఢిల్లీ, 30 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :లిక్కర్ స్కాంలో నిందితుడిగా ఉన్న అరుణ్ రామచంద్ర పిళ్లయ్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కే కవితకు ప్రతినిధిగా...

లీకేజీతో సంబంధం ఉన్నవారు డీబార్..

సంచలన నిర్ణయం తీసుకున్న టి.ఎస్.పీ.ఎస్.సి. ఇకపై టి.ఎస్.పీ.ఎస్.సి. నిర్వహించే ఎలాంటి పరీక్షలురాయకుండా కట్టడి చేయాలని ఆదేశాలు.. ఇప్పటిదాకా సిట్ 44 మందిపై కేసు నమోదు చేసింది..43 మందిని అరెస్ట్ చేసింది.. హైదరాబాద్, 30 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రశ్నపత్రాల లీకేజీతో ప్రమేయమున్న...

ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పరీక్షా ఫలితాల విడుదల..

84 శాతం మంది అభ్యర్థులు ఎంపిక.. 1,79,459 మంది పరీక్ష రాశారు.. 1,50,852 మంది క్వాలిఫై.. ప్రకటించిన పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు.. హైదరాబాద్, 30 మే (ఆదాబ్ హైదరాబాద్ ) :తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన పోలీసు నియామక పరీక్ష ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. 84 శాతం మంది...

బెంబేలేత్తిస్తున్న నకిలీ రూ. 500 నోట్లు..

91,110 నోట్ల గుర్తింపు.. రూ. 2000 నకిలీ నోట్లకంటే ఎక్కువ.. కీలక ప్రకటన జారీ చేసిన ఆర్.బీ.ఐ.న్యూ ఢిల్లీ, 30 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :నకిలీ రూ.500నోట్లకు సంబంధించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ కీలక ప్రకటన జారీ చేసింది. మార్కెట్లో చలామణీ అవుతున్న నకిలీ రూ.2వేల నోట్ల కంటే రూ.500నోట్లే ఎక్కువని...

About Me

7323 POSTS
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -