Saturday, September 21, 2024
spot_img

Admin

భారత నౌకాదళంలో అగ్నివీర్‌ పోస్టుల భర్తీకి ప్రకటన..

భారత నౌకాదళంలో అగ్నివీర్‌ పోస్టుల భర్తీకి ప్రకటన..ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 1,365 ఖాళీలను భర్తీ చేస్తారు. అగ్నివీరులుగా ఎంపికైన అభ్యర్థులకు ఐఎన్‌ఎస్‌ చిల్కాలో శిక్షణ ఉంటుంది. అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టు: అగ్నివీర్‌(సీనియర్‌ సెకండరీ రిక్రూట్‌- ఎస్‌ఎస్‌ఆర్‌).. ఖాళీలు: 1,365(పురుషులు-1,120, మహిళలు-273).. అర్హత: మేథ్స్‌, ఫిజిక్స్‌ ప్రధాన సబ్జెక్టులుగా…కెమిస్ట్రీ/బయాలజీ/కంప్యూటర్‌...

ఆయుష్‌ పీజీ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ నోటిఫికేషన్‌..

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ)- ‘ఆలిండియా ఆయుష్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఎంట్రెన్స్‌ టెస్‌(ఏఐఏపీజీఈటీ) 2023’ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఆయుష్‌ కాలేజీల్లో ఆయుర్వేదం, యునానీ, సిద్ధ, హోమియోపతి వైద్య విభాగాల్లో ఎండీ, ఎంఎస్‌, పీజీ డిప్లొమా ప్రవేశాలు కల్పిస్తారు. అర్హత : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఏఎంఎస్‌/ బీయూఎంఎస్‌/ బీఎ్‌సఎంఎస్‌/బీహెచ్‌ఎంఎస్‌/...

ఆసక్తికరంగా సీఎం కప్‌..

రాష్ట్ర ప్రభుత్వం సాట్స్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సీఎం కప్‌-2023 పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఆయా జిల్లాల నుంచి ప్లేయర్లు వివిధ క్రీడాంశాల్లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. పతకాలే లక్ష్యంగా దూసుకెళుతూ క్రీడాభిమానులను అలరిస్తున్నారు. నగరంలోని ఆరు స్టేడియాల్లో 18 క్రీడాంశాల్లో పతకాలు కొల్లగొట్టేందుకు పట్టుదల కనబరుస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని పుణికిపుచ్చుకుంటూ సత్తాచాటాలన్న కసి...

రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం.. !

కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోనున్న పలువురు నాయకులు.. అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేసే ఆలోచనలో రాష్ట్ర కాంగ్రెస్.. దాదాపు 15 మంది బీ.ఆర్.ఎస్., బీజేపీ నుంచి జంప్ అవుతున్నట్లు సమాచారం.. ఒక మంత్రి కూడా కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నాడని తెలుస్తోంది.. ప్రముఖ పొలిటికల్ కన్సల్టెన్సీ ఆధ్వరంలో చేరికలు స్కెచ్.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాష్ట్రంలో విపరీత ప్రభావం...

45 రోజుల్లోగా ఎన్నిక‌లు నిర్వ‌హించండి..

భార‌త రెజ్లింగ్ స‌మాఖ్య అధ్య‌క్షుడు బ్రిజ్ భూష‌ణ్‌కు వ్య‌తిరేకంగా మ‌హిళా రెజ్ల‌ర్లు నిర‌స‌న చేప‌డుతున్న విష‌యం తెలిసిందే. అయితే పార్ల‌మెంట్ ప్రారంభోత్స‌వ వేళ ఆందోళ‌న చేప‌ట్టిన రెజ్ల‌ర్ల‌ను అడ్డుకున్న ఘ‌ట‌న‌పై యునైటెడ్ వ‌ర‌ల్డ్ రెజ్లింగ్ శాఖ స్పందించింది. రెజ్ల‌ర్ల అరెస్టును యునైటెడ్ వ‌ర‌ల్డ్ రెజ్లింగ్ స‌మాఖ్య ఖండించింది. ఈ నేప‌థ్యంలో ఓ ప్ర‌క‌ట‌న చేసింది....

పవన్ కళ్యాణ్ కోసం బాలయ్య సంచలన నిర్ణయం..!

బయట ఫ్యాన్స్ మధ్య గొడవలు ఉంటాయి.. కానీ లోపల ఇండస్ట్రీలో హీరోల మధ్య మాత్రం మంచి స్నేహం ఉంటుంది. మరీ ముఖ్యంగా బాలకృష్ణతో అందరు హీరోలు సన్నిహితంగానే ఉంటారు. ఈ మధ్య మెగా హీరోలతో కూడా బాలయ్యకు దోస్తానా ఎక్కువైపోయింది. అన్ స్టాపబుల్ మొదలైన తర్వాత అందరివాడు అయిపోయాడు బాలకృష్ణ. ఈ క్రమంలోనే తాజాగా...

ప్రభాస్‌ తో కలిసి నటించనున్న కమల్‌ హాసన్‌..?

ప్రభాస్ నటిస్తోన్న పాన్ ఇండియా సినిమాల్లో ప్రాజెక్ట్‌ కె ఒకటి . సైన్స్ ఫిక్షన్‌ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మహానటి ఫేం నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఇప్పటికే ఈ చిత్రంలో అమితాబ్‌...

ధోనీ రాజకీయాల గురించి ఆలోచించాలి : ఆనంద్‌ మహీంద్రా

ప్రపంచ క్రికెట్లోనే అత్యుత్తమ కెప్టెన్లలో మహేంద్ర సింగ్ ధోనీ ముందు వరుసలో ఉంటారు. మహీ నాయకత్వంలో టీమిండియా ఎన్ని ఘనతలు సాధించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మైదానంలో ఎంతో కూల్‌గా కనిపించే మహీ.. జట్టు విజయంలో కీలకపాత్ర పోషిస్తుంటాడు. ఇక, ఐపీఎల్‌లో కూడా ధోనీ కెప్టెన్సీ అద్వితీయం. చెన్నై టీమ్‌కు నాయకత్వం వహించిన...

సరిహద్దుల్లో ముగ్గురు ఉగ్రవాదులు అరెస్ట్..

పాకిస్థాన్‌ నుంచి జమ్ముకశ్మీర్‌లోకి ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భారత సైన్యం తిప్పికొట్టింది. మంగళవారం అర్ధరాత్రి ఒంటిగంటకు జమ్ముకశ్మీర్‌లోని పూంచ్‌ సెక్టార్‌ గుండా కొందరు ఉగ్రవాదులు వాస్తవాధీన రేఖ దాటి భారత్‌లో చొరబడేందుకు ప్రయత్నించారు. అర్ధరాత్రి వేళ భారీగా వర్షం పడుతున్న సమయాన్ని వారు చొరబాటుకు ఎంచుకున్నారు. అయితే, జమ్ముకశ్మీర్‌ పోలీసులతో కలిసి సంయుక్తంగా కూంబింగ్‌...

అంతరిక్షంలోకి అడుగుబెట్టిన చైనా పౌరుడు..

మానవ సహిత షెన్‌జౌ-16 వ్యోమనౌకను చైనా మంగళవారం విజయవంతంగా ప్రయోగించింది. ఇందులో ఒక పౌరుడు సహా ఇద్దరు వ్యోమగాములను చైనాకు చెందిన తియాంగాంగ్‌ అంతరిక్ష కేంద్రానికి పంపించింది. చైనా ఒక పౌరుడిని అంతరిక్షానికి పంపించడం ఇదే మొదటిసారి. వీరు ఐదు నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో పలు పరీక్షలు జరపనున్నారు. బీజింగ్‌ కాలమానం ప్రకారం...

About Me

7323 POSTS
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -