మీనమేషాలు లెక్కిస్తున్న రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ అధికారులు..
బానామి పేర్లతో ఆక్రమ దందా..
ప్రభుత్వ భూమిలో షెడ్లు నిర్మాణం..
ఏ ప్రాతిపదికన ఇంటి నెంబర్లు జారీ చేస్తారు..
సొమ్ము ఒక్కరిది.. సోకు మరొకరిదా..
చుట్టూ బ్లూ షీట్లుతో పకడ్బందీగా ఏర్పాటు..
క్రయ విక్రయాలు జరపటం నేరం..
పీఓటి యాక్ట్ కింద స్వాధీనానికి రంగం సిద్ధం..
రంగారెడ్డి జిల్లా నార్సింగి మున్సిపాలిటీ పరిధిలో 6 వార్డులో గల...
పీఎం ఆవాస్ కింద తెలంగాణకు 3 లక్షల 50 వేల ఇండ్లను కేటాయించాం
జల్ జీవన్ కింద 54 లక్షల మందికి నల్లాల ద్వారా మంచి నీరందించాం
11 లక్షల 50 వేల మందికి ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేశాం
పీఎం కౌశల్ వికాస్ యోజన కింద 2 లక్షల 96 వేల మందికి లబ్ది చేకూర్చాం
పీఎం...
దోపిడీ..షేమ్ దోపిడీ…షీ టాయ్ లెట్స్ పై ఇదేం దోపిడీ…డబుల్ బెడ్ రూమ్స్ వాసులకి అవమానమా… సిగ్గుచేటు.. రాష్ట్ర స్థాయిలో వందల కోట్ల రూపాయల నష్టం జరుగుతుందా…బుధవారం రోజు తెలంగాణ విజిలెన్స్ డైరెక్టర్ జనరల్ కు టీపీసీసీ కార్యదర్శి అయిత గిరిబాబుతో కలిసి. సిద్దిపేట మున్సిపాలిటీ మరుగుదొడ్లు స్కామ్ విచారణ చేయాలి అని ఫిర్యాదు చేశారు...
సర్వేతో అధికార పార్టీ ప్రజా ప్రతినిధి కబ్జా గుట్టు రట్టు అయ్యేనా?
పూటకో మాట రోజుకో కథతో దాటవేసే ధోరణిని అవలంబిస్తున్న అధికారులు
అధికార పార్టీకి దాసోహం అంటున్న అమీన్ పూర్ రెవెన్యూ అధికారులు….
రోజుకో మలుపు తిరుగుతున్న శంభుని కుంట ఎఫ్ టి ఎల్ కబ్జా వ్యవహారం..
సర్వేను రెండు సార్లు వాయిదా వేసిన తహశీల్దార్..
తహశీల్దార్ దశరథ్ సర్వే...
కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోనున్న పలువురు నాయకులు..
అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేసే ఆలోచనలో రాష్ట్ర కాంగ్రెస్..
దాదాపు 15 మంది బీ.ఆర్.ఎస్., బీజేపీ నుంచి జంప్ అవుతున్నట్లు సమాచారం..
ఒక మంత్రి కూడా కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నాడని తెలుస్తోంది..
ప్రముఖ పొలిటికల్ కన్సల్టెన్సీ ఆధ్వరంలో చేరికల స్కెచ్..
హైదరాబాద్, 31 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :కర్ణాటక...
ఏదో సరదాకి.. ఒక్కసారి అంటూ మొదలైన ధూమపానం వ్యసనంగా మారి ఎందరో బలి అవుతున్నారు. అది ప్రమాదకరమని తెలిసినా చాలామంది ఆ అలవాటు నుంచి బయటపడలేక ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఈ ప్రాణాంతకమైన పొగాకును నియంత్రించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ 1987లో నిర్ణయించింది. మే 31వ తేదీన ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవంగా జరుపుకోవాలని...
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర శివారుల్లోని ఎల్బీ నగర్ రింగ్ రోడ్డు వద్ద భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. ఎల్బీ నగర్ సద్గురు కాలనీలోని కారు ఓ మ్యాన్ సర్వీసింగ్ సెంటర్లో షార్ట్ షర్క్యూట్ వల్ల మంటలు చెలరేగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.దాని పక్కనే ఉన్న టింబర్ డిపోకు మంటలు వ్యాపించాయి. ‘కారు...
భార్యాభర్తల మధ్య గొడవ కూతుర్ని బలితీసుకుంది. చిన్నపాటి గొడవకే కోపంతో ఊగిపోయిన ఓ తండ్రి.. కన్నకూతుర్ని ఉసురు తీసుకున్నాడు. తల్లిపై దాడి చేస్తుంటే ఆపడానికి మధ్యలో వస్తావా? అని దారుణంగా హత్య చేశాడు. పారిపోతున్న కూతుర్ని వెంబడించి మరీ 25 సార్లు కత్తితో పొడిచి చంపేశాడు. గుజరాత్లోని సూరత్లో మే 18వ తేదీ జరిగిన...
జెన్ మొబిలిటీ కంపెనీ జెన్ మైక్రో పాడ్ పేరుతో కార్గో ఎలక్ట్రిక్ త్రీ వీలర్ను లాంచ్ చేసింది. గురుగ్రామ్కు చెందిన ఈవీ స్టార్టప్ కంపెనీ అయిన జెన్ మొబిలిటీ ఈ వాహనాన్ని అనేక రెంటల్, లీజింగ్ సంస్థలతోపాటు థర్డ్పార్టీ లాజిస్టిక్స్ ప్రొవైడర్లతో కలిసి రూపొందించింది. లీజు రకాన్ని బట్టి వారికి వాహనాన్ని నెలకు రూ.9,999...
బ్యారెల్ ముడి చమురు ధర 100 డాలర్లు దాటిందన్న నెపంతో పెట్రో ధరల్ని మోతమోగించిన మోదీ సర్కార్, ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు 75 డాలర్లకు చేరుకున్నా.. ఆ మేరకు దేశీయంగా ధరల్ని తగ్గించటం లేదు. 14 నెలలుగా (ఏప్రిల్ 6, 2022 నుంచి) ఇంధన ధరల్ని మార్చటం లేదు. దీంతో అధిక ధరలు,...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...