Saturday, September 21, 2024
spot_img

Admin

ఆలయంలో అపశృతి..

తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయం వద్ద దుర్ఘటన.. ఒక్కసారిగా కుప్పకూలిన ఏళ్ల నాటి రావి చెట్టు.. అటు మైకుల్లో మంత్రోచ్ఛారణలు..ఇటు మిన్నంటిన బాధితుల రోదనలు తిరుపతిలోని గోవిందరాజ స్వామి ఆలయం వద్ద అపశృతి చోటు చేసుకుంది. ఆలయం ముందు ఎన్నో ఏళ్లుగా నిటారుగా నిలబడి ఎంతో మంది భక్తులకు చల్లని నీడనిచ్చిన వృక్షం (రావి చెట్టు) ఒక్కసారిగా కూలిపోయి...

సైబరాబాద్‌ లో సక్సెస్‌ కిల్లర్‌…

ఇన్ఫినిటీ ఫుడ్ కోర్టు అంటూ ఇష్టానుసారంగా డ్ర‌గ్స్ సప్లయ్.. టీనేజ‌ర్స్ టార్గెట్ గా డ్రగ్స్ పార్టీలు.. డ‌బ్బున్న పిల్లల పై మత్తు వ‌ల‌..? తాజాగా డ్ర‌గ్స్ కేసులో కేవలం కన్స్యూమర్ మాత్రమే అంటూ క‌ల‌రింగ్.. నగరంలో ర‌ఘు తేజ ఫ్యామిలి ఎంజాయ్ చేయని ప‌బ్స్ లేనేలేవు.. పెద్ద‌వారి పార్టీలకు అటెండ్ ఆవుతో అంతా తామే అంటారు. గోవాకి ఫ్లయిట్ లో పోవడం.....

కుప్పకూలిన ఎయిర్ఫోర్స్ జెట్..

కర్ణాటకలోని చామరాజనగర్ లో ఘటన.. ఇద్దరు పైలెట్లు సురక్షితం.. ప్రమాదంపై విచారణకు ఆదేశించిన అధికారులు.. ఎయిర్​ఫోర్స్​ జెట్ విమానం కర్ణాటకలో కుప్పకూలింది. ప్రమాదం నుంచి ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. గురువారం ఈ ఘటన జరిగింది. పైలట్లు స్వల్పంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు.. భారత వైమానిక దళానికి చెందిన వాయుసేన శిక్షణ విమానం ప్రమాదానికి గురయింది. భార‌త వైమానిక...

మహాజన్ సంపర్క్ యాత్రకు బీజేపీ సిద్ధం..

ఈ నెలలో తెలంగాణాలో ముగ్గురు అగ్రనేతల సభలు.. నల్లగొండ లేదా ఖమ్మంలో మోడీ సభ.. ఆదిలాబాద్ జిల్లాలో అమిత్ షా పర్యటన.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ పాగా వేయడమే లక్ష్యంగా కార్యాచరణను సిద్ధం చేస్తోంది. మోడీ 9 ఏండ్ల పాలనలో చేసిన అభివృద్ధిని వివరించేందుకు ‘మహాజన్ సంపర్క్ యాత్ర’లను ఎన్నికల శంఖారావ సభలుగా మార్చుకొనేందుకు ప్లాన్ చేసింది. ఈ...

లష్కరే తోయిబా టెర్రరిస్ట్ గుండెపోటుతో మృతి..

ముంబై దాడి ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చిన బుట్టానీ.. వివరాలు వెల్లడించిన పాక్ పోలీసులు.. లష్కరే తాయిబా టెర్రరిస్ట్​ హఫీజ్​ అబ్దుల్​ సలామ్​భుట్టావీ పాక్​ జైల్లో గుండెపోటుతో చని పోయాడు. హఫీజ్ రెండు సందర్భాల్లో లష్కరే తాయిబాకు చీఫ్​గా వ్యవహరిం చాడు. 26 సెప్టెంబర్​ 2008న ముంబైలో దాడిచేసిన ఉగ్రవాదులకు భుట్టావీ ట్రైనింగ్​ ఇచ్చాడు. జమాతుద్​ దవా చీఫ్​,...

మహా మాయలోడు మాగంటి..!

( డబుల్ బెడ్ రూం ఇండ్ల ఆశ చూపి మోసం చేసారు : కమలా నగర్ బస్తీ నాయకులు షేక్ హైదర్.. ) ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మా స్థలాలను లాక్కున్నారు.. పక్కా ఇళ్ళు వస్తాయని నమ్మి బొక్క బోర్లా పడ్డాం.. ఎమ్మెల్యే తన అనుచరులకు ఇండ్లు కట్టబెడుతున్నారు.. మా బ్రతుకులను ఆగం చేస్తున్నారు.. సోమాజీగూడా ప్రెస్ క్లబ్ లో మీడియాతో...

రాబందుల చేతిలో రామసముద్రం కుంట

కుంటను కనుమరుగు చేస్తున్న వరీటెక్స్ విరాట్…. స్థానిక కార్పొరేటర్ కనుసనల్లోనే రామసముద్రం కుంట రాక్షసుల పాలు…. వరీటెక్స్ విరాట్ లో కార్పొరేటర్ వాటా ఎంత? అవినీతికి కేరాఫ్ గా మారుతున్న రంగారెడ్డి జిల్లా ఇరిగేషన్ అధికారులు…. పక్క ప్రణాళికతోనే కుంటలు, చెరువులలో నిర్మాణాలకు ఎన్ఓసీలు జారీ చేస్తున్న వైనం… వరిటెక్స్ నిర్మాణ సంస్థకు కొమ్ముకాస్తున్న స్థానిక రెవెన్యూ అధికారులు…. ముఖ్యమంత్రి ఆశయానికి గండి...

దశాబ్ది తెలంగాణ సంబురాలు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిది వసంతాలు పూర్తి చేసుకుని జూన్ 2 న దశాబ్దిలోకి అడుగు పెడుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అవతరణ దినోత్సవం సంబురాలు 21 రోజుల పాటు రోజుకు ఒక ప్రత్యేకతతో కార్యక్రమాలు చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. దశాబ్ది ఉత్సవాల నిర్వహణకు 105 కోట్లు కేటాయించి ఆ ఉత్సవ వేడుకలలో...

‘ఓటు బ్యాంకు’నాయకులెవరు…?

2023 చివరి నాటికిరాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. రోజురోజుకు ఎన్నికల సమయం దగ్గరకువస్తుండడంతో రాష్ట్రంలో రాజకీయ వేడి పుంజుకుంటుంది.ప్రస్తుత అధికార పార్టీతో పాటుగా ప్రధాన ప్రతిపక్ష రాజకీయ పార్టీలు, ఇతర మరికొన్ని పార్టీలు ఓట్లుమావి, సీట్లుమావి, అధికారంలో రాబోయే రోజుల్లో మాదే రాజ్యం అనే ధీమతో ఎవరికివారుగా ఊహల అంచనాలతోఉయ్యాలలు ఊగుతూ, ఊహల మేడలు కడుతున్నారు....

పల్నాడు జిల్లాలో పెను విషాదం..

ఏపీలోని పల్నాడు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు బావిలో పడ్డ బాలుడిని కాపాడేందుకు యత్నించిన ఇద్దరితో పాటు బాలుడు మృతి చెందిన ఘటన వారి కుటుంబంలో తీరని విషాదం నింపింది. జిల్లాలోని మాచవరం మండలం మోర్జంపాడులో గురువారం మధ్యాహ్నం మేకలను మేత కోసం ముగ్గురు గ్రామ శివారులోకి వెళ్లారు. వీరి వెంట ఉన్న...

About Me

7323 POSTS
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -