Sunday, September 22, 2024
spot_img

Admin

ప్రమాదవశాత్తు ప్రియురాలిని చంపిన వ్యక్తి..

ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు ప్రియురాలిని చంపాడు. అనంతరం బ్లేడ్‌తో ఆమె గొంతు కోసిన అతడు ఆ మహిళ మృతదేహాన్ని సమీపంలోని పొలాల్లో పడేశాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. ఉధమ్ సింగ్ నగర్ ప్రాంతంలోని కనోరి గ్రామంలో ఒక మహిళ మృతదేహం పడి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు...

పేస్ బుక్ పరిచయం.. ప్రమాదంగా మారింది..

ఫేస్‌బుక్‌లో పరిచయమైన 11 ఏళ్ల బాలికను ఒక వ్యక్తి నిర్బంధించాడు. సుమారు రెండేళ్లుగా ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అతడు ఉన్న ప్రాంతాన్ని గుర్తించిన పోలీసులు చివరకు ఆ బాలికను రక్షించారు. మహారాష్ట్రలోని లాతూర్‌లో ఈ సంఘటన జరిగింది. ఔరద్ షాజనీ ప్రాంతానికి చెందిన మనుద్దీన్ బాదురేకు ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు చెందిన 11 ఏళ్ల...

తెలంగాణ ఫార్మా ఇండస్ట్రీ..

రాష్ట్రంలో ఫార్మా రంగం అంచనాలకుమించి వృద్ధిని నమోదు చేసుకుంటున్నది. పదేండ్లలో ఫార్మాస్యూటికల్స్‌, బయోటెక్నాలజీ, మెడికల్‌ డివైజ్‌ పరికరాల మార్కెట్‌ 100 బిలియన్‌ డాలర్లు(రూ.8 లక్షల కోట్లకు పైమాటే)కు చేరుకుంటుందన్న అంచనావేసినప్పటికీ, దీంట్లో ఇప్పటికే 80 బిలియన్‌ డాలర్ల(రూ.7 లక్షల కోట్లు)కు చేరుకున్నదని రాష్ట్ర ఐటీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌ అన్నారు. హైదరాబాద్‌లో ఫార్మాలిటికా...

ఈవీ టూ వీలర్స్ ధర పెంపు..

విద్యుత్తు ఆధారిత ద్విచక్ర వాహనాల ధరలు భారీగా పెరిగాయి. ఒక్కో వాహనం ధర గరిష్ఠంగా రూ.22వేల వరకు పెరగడం గమనార్హం. ఇన్నాళ్లూ ఎలక్ట్రిక్‌ టూవీలర్స్‌ తయారీదారులకు ఇచ్చిన సబ్సిడీకి కేంద్ర ప్రభుత్వం కోత పెట్టడమే ఇందుకు కారణం. దేశంలో ప్రమాదకర స్థాయిలో పెరిగిన వాతావరణ కాలుష్యాన్ని అరికట్టడం.. పెట్రోల్‌, డీజిల్‌ వినియోగాన్ని తగ్గించడంలో భాగంగా...

రాణిస్తున్న భారత సెట్ట్లెర్

థాయ్‌లాండ్‌ ఓపెన్‌లో భారత షట్లర్ల జోరు కొనసాగుతున్నది. అంతర్జాతీయ స్థాయిలో అంతగా అనుభవం లేకపోయినా కిరణ్‌ అద్భుతంగా రాణిస్తున్నాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్‌లో కిరణ్‌ 21-11, 21-19 తేడాతో వెంగ్‌హాంగ్‌ యాంగ్‌(చైనా)పై అద్భుత విజయం సాధించాడు. 39 నిమిషాల్లోనే ముగిసిన పోరులో కిరణ్‌ వరుస గేముల్లో ప్రత్యర్థిని చిత్తుచేశాడు. మరో సింగిల్స్‌లో లక్ష్యసేన్‌ 21-17,...

స్వియాటెక్‌ జోరు.. ఫ్రెంచ్‌ ఓపెన్‌-2023

డిఫెండింగ్‌ చాంపియన్‌, టాప్‌ సీడ్‌ ఇగా స్వియాటెక్‌ టైటిల్‌ వేటలో జోరు ప్రదర్శిస్తున్నది. రౌండ్‌ రౌండ్‌కు తన ప్రదర్శనను మరింత మెరుగుపర్చుకుంటూ ముందుకు సాగుతున్నది. గురువారం జరిగిన రెండో రౌండ్‌ పోరులో స్వియాటెక్‌..అమెరికాకు చెందిన క్లెర్‌ లియును మట్టికరిపించింది. పూర్తి ఏకపక్షంగా సాగిన పోరులో స్వియాటెక్‌ 6-4, 6-0తో లియుపై అద్భుత విజయం సాధించింది....

బోయపాటి రామ్ కాంబినేషన్ లో యాక్షన్ మూవీ..

బోయపాటి శ్రీను, ఎనర్జిటిక్ యాక్టర్ రామ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ర్యాపో 20 మాస్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు నెట్టింట హల్ చల్ చేస్తూ.. సినిమాపై మంచి బజ్‌ క్రియేట్ చేస్తున్నాయి. తాజాగా అభిమానుల్లో జోష్‌ నింపే అప్‌డేట్‌ అందించాడు రామ్‌. మొత్తానికి 24...

సరికొత్త పాత్రలో చైతు..

కొత్త కొత్త కథాంశాలతో సినిమాలు చేసే హీరోల్లో ఎప్పుడూ ముందుంటాడు యువ నటుడు నాగచైతన్య. క్లాస్‌, మాస్‌, యాక్షన్‌, కామెడీ.. ఇలా ఏ జోనర్‌లోనైనా ఇమిడిపోయే టాలెంటెడ్‌ యాక్టర్ చైతూ సొంతం. ఇటీవలే వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ కస్టడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కాగా ఇప్పుడు నాగచైతన్య కొత్త సినిమాకు సంబంధించిన...

బ్రీజ్ భూషణ్ అయోధ్య పర్యటనకు నో పర్మిషన్..

మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ చీఫ్‌ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్, సొంత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో బలప్రదర్శనకు సిద్ధమయ్యారు. బీజేపీ ఎంపీ అయిన ఆయన ఈ నెల 5న అయోధ్యలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అయితే ఈ ర్యాలీకి అధికారులు అనుమతి నిరాకరించారు. దీంతో ఆ కార్యక్రమాన్ని...

బ్రిజ్‌పై చ‌ర్య‌లు తీసుకోవాలి..డిమాండ్ చేసిన బీజేపీ మ‌హిళా ఎంపీ ప్రీత‌మ్‌..

బ్రిజ్ భూష‌ణ్ వ్య‌వ‌హారంపై బీజేపీ నేత‌లు ఎవ్వ‌రూ నోరు విప్ప‌డం లేదు. ఆ అంశంపై ప్ర‌శ్న‌లు వేస్తే సైలెంట్‌గా మారిపోతున్నారు. అయితే మ‌హారాష్ట్ర‌కు చెందిన బీజేపీ మ‌హిళా ఎంపీ ప్రీత‌మ్ ముండే మాత్రం స్పందించారు. ఎవ‌రైనా మ‌హిళ ఏదైనా ఫిర్యాదు చేస్తే దాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల‌ని, అయితే ఆ త‌ర్వాత ఫిర్యాదు సరైందా కాదా...

About Me

7323 POSTS
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -