Sunday, September 22, 2024
spot_img

Admin

1200 మంది బలిదానం చేసుకొని తెలంగాణ సాధిస్తే కెసిఆర్ కుటుంబం పాలయ్యింది..

విమర్శించినా మాజీ ఎంపీ లు బూర నర్సయ్య గౌడ్, విశ్వేశ్వర్ రెడ్డిలు.. 10 ఏళ్లలో తెలంగాణలో కెసిఆర్ కుటుంబం దండుకున్నంత ధరణి భూతాన్ని తెలంగాణ ప్రజలపైకి వదిలింది ఉద్యమకారులను వదిలి ఉద్యమ ద్రోహులు మంత్రులు చేశారు వచ్చిన తెలంగాణలో ఎక్కువగా నష్టపోయింది జర్నలిస్టులే తప్పు చేశాను క్షమించండి ప్రజలను క్షమాపణ కోరిన గద్దర్ తుపాకీతో చేయలేనిది ఓటుతో చేయొచ్చు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ గిన్నిస్...

రివర్స్ గేర్ లో తెలంగాణ..

సర్కార్ ఉత్సవాలకు ధీటుగా బీజేపీ కార్యక్రమాలు.. వివిధ రంగాల వారీగా కేసీఆర్ పాలనా వైఫల్యాలనువినూత్న రీతిలో ఎండగట్టేందుకు సిద్ధమైన కమలనాథులు.. రైతు వ్యతిరేక విధానాలపై రేపు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిరసనలు బండి సంజయ్ ఆధ్వర్యంలో పార్టీ నేతల భేటీ రేపటి నుండి 22 వరకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై కసరత్తు సీనియర్ నేతలందరినీ భాగస్వాములను చేయాలని ఆదేశం దశాబ్ది ఉత్సవాల పేరుతో రాష్ట్ర...

శ్రీశైలంలో బ్యాటరీ వాహనాలు..

శ్రీశైలం దేవ‌స్థానంలో భ‌క్తుల సౌక‌ర్యార్థం బ్యాట‌రీ వాహ‌నాలు అందుబాటులోకి వ‌చ్చాయి. ఈ వాహ‌నాల‌ను ఏపీ డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు స‌త్య‌నారాయ‌ణ ఆల‌య ప‌శ్చిమ మాడ‌వీధిలో శ‌నివారం ప్రారంభించారు. ప్ర‌స్తుతం ఐదు వాహ‌నాల‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటిలో మూడు వాహ‌నాలు పంచ మ‌ఠాల సంద‌ర్శ‌న‌కు, మ‌రో రెండు వాహ‌నాల‌ను ఆర్టీసీ బ‌స్టాండ్...

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న సబితా ఇంద్రారెడ్డి..

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ దశాబ్ది ఉత్సవాల్లో సందర్భంగా సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో అమరవీరుల స్థూపానికి నివాళులు ఆరోపించారు రాష్ట్ర విద్యా శాఖ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి.. ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీలు ఎగ్గేమల్లేశం, దయనంద్ గుప్తా, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీష్, రాచకొండ కమిషనర్ డి.ఎస్.చౌహన్, ఎల్.బి.నగర్ డిసిపి...

ఏం సాధించారని సంబురాలు చేసుకుంటున్నరు ? మహ్మద్ అశ్రఫ్ అలీ

అమరవీరుల ఆకాంక్షలు నేరవేరలేదు సీక్రెట్ జీవోలు, చీకటి ఒప్పందాలతో కేసీఆర్ ప్రభుత్వం నడుస్తున్నదని ఫైర్ టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేసిన తర్వాతే గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించాలని వైఆర్ ఏ హేచ్ నేషనల్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మహ్మద్ అశ్రఫ్ డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాలు లీకేజీ వ్యవహరంలో సిట్ అధికారులు...

మాస్టర్స్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ విజేతగా ఎర్రవల్లి మోహన్ చారి

మల్కాజ్ గిరి హనుమాన్ వ్యాయామశాల నుండి జాతీయ స్థాయి వరకు.. 35 సంవత్సరాలుగా వెయిట్ లిఫ్టింగ్ లో రాణిస్తున్న మోహన్ చారి జాతీయస్థాయిలో 3 బంగారు, 1 వెండి పతకాలు.. మాస్టర్స్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో మల్కాజ్గిరి కి చెందిన ఎర్రవల్లి మోహన్ చారి విజయం సాధించారు. ఈ రంగంలో తన 15వ వయసులోనే అడుగు పెట్టిన...

తిరుమల శ్రీవారికి విదేశీ భక్తుడి భారీ విరాళం..

తిరుమల బాలాజీ ఆలయానికి ఓ ఎన్నారై భారీ విరాళం అందించాడు. జూన్ 1వ తేదీ గురువారం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో నడుస్తున్న పలు ట్రస్టులకు అచ్యుత మాధవ దాస్ అనే రష్యన్ భక్తుడు రూ.7.6 లక్షలు విరాళంగా అందించారు. ఈమేరకు మాధవ్ దాస్ టీటీడీ ఇఓ ధర్మారెడ్డికి తన స్నేహితుడితో కలిసి...

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ కు విచ్చేసిన లోక్ సభ మాజీ స్పీకర్ శ్రీమతి మీరా కుమారి

హైదరాబాద్ , 03జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ కు విచ్చేసిన లోక్ సభ మాజీ స్పీకర్ శ్రీమతి మీరా కుమారి గారికిఅగ్గిపెట్టెలో (Matchbox) ఇమిడే చీరను కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో నిసిరిసిల్ల చేనేత కార్మికుడు,నల్ల విజయ్ కుమార్ ద్వారా ప్రత్యేకంగా తయారు చేయించి...

ఒడిశా రైలు ప్రమాదంపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి

ఆంధ్రప్రదేశ్ , 03జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) : ఒడిశాలోని బాలాసోర్‌ సమీపంలో జరిగిన కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదంపై ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌. జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటనలో 233 మందికిపైగా చనిపోయారని తాజా సమాచారం. దీనిపై ముఖ్యమంత్రి తీవ్ర విచారం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డవారు త్వరగా...

అలీ కేఫ్ చౌరస్తా దగ్గర అంగరంగ వైభవంగా తెలంగాణా రాష్ట్ర అవతరణ దినోత్సవ సంబరాలు..

కార్యక్రమంలో పాల్గొన్న గుండ్రాతి శారదాగౌడ్.. జై తెలంగాణా, దేశ్ కా నేత కెసిఆర్ అంటూ శారదాగౌడ్ సంబరాలను ప్రారంభించారు.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మోఢీ గప్పాలు పబ్లిక్ స్టంట్ పబ్లిసిటీ తప్పా ఈ దేశానికి చేసింది ఏమి లేదు.. కాంగ్రెస్ గరిబీ హటావో అన్నారు కానీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది.. తెలంగాణా...

About Me

7323 POSTS
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -