Sunday, September 22, 2024
spot_img

Admin

ఫోన్ కాల్స్ కీలకం..

ఒక‌రిద్ద‌రు కాదు.. వంద‌లాది మంది ప్ర‌యాణికుల‌ను పొట్ట‌న‌బెట్టుకున్న ప్ర‌మాదం ఇది. ప‌ట్టాల‌పై ర‌క్త‌పుటేరులు పారాయి. బోగీల్లో మ‌రణ మృదంగం మోగింది. క్ష‌త‌గాత్రుల ఆర్త‌నాదాల‌తో ఆ ప్రాంతమంతా త‌ల్ల‌డిల్లింది. భార‌త రైల్వే చ‌రిత్ర‌లో ఇంత‌టి ఘోర‌మైన ప్ర‌మాదం ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలోని బ‌హ‌నగా రైల్వేస్టేష‌న్‌కు స‌మీపంలో చోటు చేసుకుంది. ఈ ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి...

పేలక ముందే పట్టేశారు..

ములుగు జిల్లా పోలీస్ ల ఘనత.. జూన్ 1, 2023న నిర్వహించిన విజయవంతమైన ఆపరేషన్ లో, వెంకటాపురం పోలీస్ స్టేషన్లోని పోలీసు అధికారులు, ఎస్.ఐ. పేరూరు, వారి సిబ్బంది, స్పెషల్ పార్టీ, సి.ఆర్.పీ.ఎఫ్. 588 ఎన్.ఏ. కంపెనీతో కలిసి గుర్తుతెలియని వ్యక్తులు చెలిమెలలో పేలుడు పదార్థాలను అమర్చడానికి చేసిన ప్రయత్నాన్ని విజయవంతంగా అడ్డుకున్నారు. ఈ ప్రాంతంలో...

తెలంగాణ మలిదశ ఉద్యమంలో గ్రేటర్ హైదరాబాద్ లోఅగ్రగామి యోధుడు ఎంబి కృష్ణ యాదవ్..

తెలంగాణ మలిదశ ఉద్యమంలో టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా.. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ గ్రేటర్ హైదరాబాద్ కన్వీనర్ గా, టీజీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షునిగా కృష్ణ యాదవ్ విశేష కృషి చేశారు.. తెలంగాణ సాధనే ధ్యేయంగా మొక్కవోని ధైర్యంతో ముందడుగు వేశారు.. ఎంతోమందికి మార్గామిగా నిలిచారు ఎంబీ కృష్ణా యాదవ్.. ఆయన తన ఆలోచనాత్మకమైన,...

కిషన్ రెడ్డిపై హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అసహనం.. !

తాను హైదరాబాద్ లో ఉన్న విషయం తెలిసికూడా గోల్కొండ కోటలో కేంద్ర సాంస్కృతిక శాఖ నిర్వహిస్తున్న తెలంగాణ ఆవిర్భావోత్సవాలకు తనను ఆహ్వానించ కపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు బండారు దత్తాత్రేయ.. తాను ఒక రాష్ట్రానికి గవర్నర్ నని, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిగా కూడా తనను గుర్తించకపోవడం సరికాదని మీడియా ప్రతినిధులతో చిట్ చాట్...

ఐఏఎస్ కు సెలెక్ట్ అయినా భువన ప్రశాంత్ కు అభినందనలు..

పద్మావతి నగర్ కాలనీకి చెందిన సీజీఎం కృష్ణయ్య కొడుకు భువన ప్రశాంత్ మొదటి ప్రయత్నంలోనే ఐఎఎస్ కు సెలక్ట్ కావడం గర్వకారణం అని.. కాలనీకి చెందిన బొడ్డోజు భాస్కరాచారి అడ్వకేట్, కాలనీ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, పద్మరెడ్డి, రవి, రంగయ్య, మధుసూదన్ రావు, యాదగిరి, కృష్ణారెడ్డి మొదలగు వారు పాల్గొని అభినందనలు తెియజేశారు.ఐఎఎస్ గా...

తెలంగాణ శాసన మండలి ప్రాంగణంలో రాష్ట్ర అవతరణ వేడుకలు..

రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ శాసన మండలి ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్ రావు, బోగరపు దయనంద్, దండే విట్ఠల్, నవీన్ కుమార్, రఘోత్తము రెడ్డి, తెలంగాణ లెజిస్లేచర్ సెక్రెటరీడా. నరసింహ చార్యులు, బి.ఆర్.యస్. ఎల్పీ...

రాష్ట్ర బీసీ కమిషన్ లో ఘనంగా నిర్వహించిన దశాబ్ది ఉత్సవాలు..

రాష్ట్రం 10 ఏళ్లలోనే ఊహించని ప్రగతిని సాధించిందని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు అన్నారు. ప్రభుత్వం సగర్వంగా నిర్వహిస్తున్న రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు చరిత్రలో మరుపురాని మధుర ఘట్టంగా నిలుస్తుందని ఆయన అన్నారు. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల లో భాగంగా ఖైరతాబాద్ లోని రాష్ట్ర బీసీ...

కోర్టుకు హాజరుకానున్న ప్రిన్స్‌ హ్యారీ..

బ్రిటన్‌ రాజు చార్లెస్‌ – 3 చిన్న కుమారుడు ప్రిన్స్‌ హ్యారీ మరోసారి వార్తల్లో నిలిచారు. వచ్చే వారం ఓ కేసులో సాక్ష్యం చెప్పేందుకు ఆయన లండన్‌ హైకోర్టుకు హాజరుకానున్నారు. 130 ఏండ్ల తర్వాత కోర్టు మెట్లెక్కుతున్న బ్రిటన్‌ రాజవంశీకుడు ఆయన. డైలీ మిర్రర్‌, సండే మిర్రర్‌, సండే పీపుల్‌ అనే పత్రికలను ప్రచురించే...

అమరవీరుల స్తూపం, తెలంగాణ తల్లిని మరిచిన పీర్జాదిగూడ మునిసిపల్ కార్పొరేషన్..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 2 తెలంగాణ అవతరణ దినోత్సవం, దశాబ్ది ఉత్సవాల పేరుతో ఘనంగా నిర్వహిస్తుంటే రాష్ట్రం లోనే నెంబర్ వన్ మున్సిపల్ కార్పోరేషన్ అని చెప్పుకునే పీర్జాదిగుడా మున్సిపల్ కార్పోరేషన్ లో మున్సిపల్ వారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కార్పొరేషన్ కు పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్ ముందు ఉండే అమరవీరుల...

ఒడిశా రైలు ప్రమాదం..విచారం వ్యక్తం చేసిన కెనెడా, రష్యా, ఆస్త్రేలియా ప్రధానులు..

ఒడిశా రైలు ప్రమాదంపై కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన తన హృదయాన్ని కలిచివేసిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి సానుభూతి ప్రకటించారు. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో భారత పౌరులకు కెనడియన్లు అండగా ఉంటారని పేర్కొన్నారు. ఈ మేరకు జస్టిన్‌ ట్రుడో ఒక...

About Me

7323 POSTS
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -