Sunday, September 22, 2024
spot_img

Admin

దశాబ్ది ఉత్సవాల స్పీచ్.. కేసీఆర్ చెప్పినవన్నీ అబద్ధాలే

అభివృద్ధి అంటే ఆత్మహత్యలు, కమీషన్లా ? అని మహ్మద్ అశ్రఫ్ ఫైర్ దోచుకున్న డబ్బులతో దేశ రాజకీయాలు చేస్తున్నారని విమర్శ హైదరాబాద్: "దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కేసీఆర్ ఇచ్చిన స్పీచ్ అన్నీ అబద్ధాలే ఉన్నాయి. అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నడు. పదేండ్లలో కేసీఆర్ సాధించింది అప్పులు, ఆత్మ హత్యలు, కమీషన్లు మాత్రమే. ఆయన కమీషన్లు, భూకబ్జాలు, దందాలు చూసి...

శేరిలింగం పల్లిలో గౌడ సంక్షేమ సంఘం కార్యాలయం ప్రారంభం..

కార్యక్రమంలో పాల్గొన్న పల్లె లక్ష్మణ్ రావు గౌడ్, పల్లె రవి కుమార్ గౌడ్.. హైదరాబాద్ : శేరిలింగంపల్లి గౌడ సంక్షేమ సంఘం కార్యాలయం ప్రారంభించారు తెలంగాణ రాష్ట్ర గౌడ సంఘం, గౌడ హాస్టల్ అధ్యక్షులు పల్లె లక్ష్మణ్ రావు గౌడ్, తెలంగాణ రాష్ట్ర కల్లు గీతా సహకార చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్ లు.. ఈ...

హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు..

హైదరాబాద్ :శనివారం రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ రెండవ రోజు తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా.. టీజీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు తెలంగాణ ఉద్యమకారుడు మన్య బోయిన కృష్ణ యాదవ్ ని సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మలిదశ తెలంగాణ ఉద్యమంలో హార్టికల్చర్, పబ్లిక్ గార్డెన్...

అమరవీరుల గన్ పార్క్ స్థూపాన్ని పాలతో శుద్ధి చేసిన బక్క జడ్సన్..

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా గన్ పార్క్ అమరవీరుల స్థూపాన్ని ముట్టుకొని అపవిత్రం చేశారని శనివారం రోజు తెలంగాణ ఉద్యమ అమరుల స్థూపాన్ని పాలతో ఏ.ఐ.సి.సి. సభ్యులు, రాష్ట్ర మాజీ చైర్మన్ బక్కా జడ్సన్ శుద్ధి చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకుంటుంటే కన్న...

ఆజ్ కీ బాత్..

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు అంటేనిజమేనేమో అనుకున్న ..కొన్ని కార్యక్రమాలు చూస్తే ఇవిదశాబ్ది ఉత్సవాలు కాదుబిఆర్ఎస్ పార్టీ ప్రచారాలని తెలుస్తుంది…దొర పార్టీ తరఫున బిఆర్ఎస్ నాయకులు ప్రచారం చేస్తేప్రజలు నమ్మే స్థితిలో లేరు..కనుక ఏకంగా అధికారుల చేత ప్రభుత్వం చేయనిపనులను చేసినట్టు చూపెట్టే ప్రయత్నం చేస్తున్నావు…ఎన్ని ఎత్తులకు పైఎత్తులు వేసినతెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు…తెలంగాణ...

200 మంది భారత మత్స్యకారుల విడుదల..

ఆట్టారీ వాఘా సరిహద్దులో వదిలేసినా పాకిస్తాన్.. కరాచీ సమీపంలోని లాఠీ జైల్లో జాలరులు.. భారత ప్రభుత్వ చొరవతోనే ఇది సాధ్యం అయ్యింది.. భారత గడ్డను ముద్దాడిన జాలరులు.. అట్టారీ, 03 జూన్ :అట్టారీ-వాఘా సరిహద్దు జాయింట్ చెక్ పోస్ట్ వద్ద 200 మంది భారతీయ మత్స్యకారులను పాకిస్థాన్ విడుదల చేసింది. ఆ తర్వాత వారిని భారత సరిహద్దు భద్రతా దళానికి...

ప్రమాద స్థలిలో ప్రధాని..

సహాయక ఏర్పాట్లపై సమీక్ష.. ప్రాథమిక నివేదిక అందించిన అధికారులు.. కటక్ ఫకీర్ ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన మోడీ.. మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆదేశాలు.. మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలిపిన ప్రధాని.. ఈ మార్గంలో కచక్ వ్యవస్థ లేకపోవడమే కొంప ముంచింది.. మృతులకు రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియో.. రైలు ప్రమాదంపై మమతా బెనర్జీ దిగ్భ్రాంతి.. బాధితుల సమాచారం కోసం ఎమర్జెన్సీ కంట్రోల్‌ రూమ్‌ నెంబర్06782262286కు ఫోన్‌ చేయాలని...

నవంబర్ లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు..?

వేగవంతమైన చర్యల్లో నిమగ్నమైన ఎన్నికల సంఘం.. శనివారం మాస్టర్ ట్రైనర్లకు సంబంధించిన సర్కులర్ విడుదల.. ఈనెల 5 నుంచి 10 తేదీ వరకు ట్రైనర్లకు శిక్షణ కార్యక్రమం.. ఓటర్ల నమోదు నుంచి లెక్కింపు వరకు సమగ్ర సూచనలు.. ప్రస్తుతం రాష్ట్రంలో 2.99 కోట్ల మంది ఓటర్లున్నారని అంచనా.. హైదరాబాద్, 03 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు...

కేసీఆర్ దోపిడీని ఇంకెంత కాలం భరించాలి..?

న్యూజెర్సీ తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో రేవంత్ రెడ్డి ధ్వజం.. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపు.. 9 ఏళ్ల పాలనలో రూ. 5 లక్షల కోట్ల అప్పులు చేశాడు కేసీఆర్.. తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సాధ్యం : రేవంత్.న్యూ జెర్సీ : న్యూజెర్సీలో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి...

సీఎం ను ఆశీర్వదించిన శివస్వాములు..

కేసీఆర్ ను కలిసిన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల స్వాములు.. బ్రాహ్మణుల సంక్షేమానికి కేసీఆర్ అద్భుతమైన కృషి చేస్తున్నారు.. భవిష్యత్తులో బీ.ఆర్.ఎస్. విజయతీరాలకు చేరుతుంది.. ప్రగతి భవన్ లో చోటుచేసుకున్న సంఘటన.. హైదరాబాద్ : ప్రగతిభవన్‌కు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 60 మంది శివ స్వాములు తరలివచ్చారు. ముగ్గురు ముఖ్యులతో కలిసి హైదరాబాద్‌కు శివ స్వాములు బయల్దేరి వచ్చారు. బ్రాహ్మణ...

About Me

7323 POSTS
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -