అప్పు లేని బ్రతుకు అద్భుతమైన బ్రతుకు..కారం మెతుకులు తిన్నా కంటి నిండా కునుకు…అప్పు చేసి ఆగం కావద్దన్నో…అప్పు ఉన్న మనస్సు అరవై ఊర్లు తిరుగు..అప్పుల కుప్ప పాముల పుట్టలా పెరుగు..అవసరానికి మించిన అప్పు ఆయువు కూడా తియ్యును..అధిక అప్పు ఆరోగ్యానికి హానికరం..అందుకే అప్పు చేసే ముందు ఆలోచనచెయ్యాలె…!! ఇంత వరకు బాగానే ఉంది..మరి ఏమాలోచించి...
ఒడిశా రైలు ప్రమాదంపై ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే రష్యా, బ్రిటన్, జపాన్, తైవాన్, పాక్ దేశాధినేతలు తమ సానుభూతిని తెలపగా.. తాజాగా అమెరికా అధ్యక్షుడు కూడా సంతాపం ప్రకటించారు. ప్రమాదం గురించి తెలియగానే గుండె పగిలినంత పనైందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆయన సతీమణి జిల్ బైడెన్ తెలిపారు....
రాను న్న వానకాలంలో పోలవరం ప్రాజెక్టు గేట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ మూసి ఉంచకూడదని తెలంగాణ ప్రభు త్వం డిమాండ్ చేసింది. నిరుడు వరదల వల్ల తెలంగాణలో తీవ్ర ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో ఈ సారి డ్యామ్కు సంబంధించిన 48 గేట్లతోపాటు, రివర్స్ స్లూయిస్లను కూడా తెరిచే ఉంచాలని, తద్వారా సహజ ప్రవాహాలు కొనసాగేలా చూడాలని...
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ లియో . స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. త్రిష ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ ప్రోమో గ్లింప్స్ వీడియో సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. తాజాగా లియోకు సంబంధించిన ఆసక్తికర వార్త నెట్టింట హల్ చల్...
మరో మూడు రోజుల్లో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ మొదలుకానుంది. దాంతో, భారత్, ఆస్ట్రేలియా జట్లలో విజేతగా నిలిచేది ఎవరు? అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. అయితే… టెస్టు చాంపియన్షిప్ సీజన్లో అత్యద్భుతంగా రాణించిన 11 మంది ఆటగాళ్లతో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు డబ్ల్యూటీసీ జట్టును ప్రకటించింది. 2021 -23 మధ్య కాలంలో సంచలన...
వనితా.. ఓ .. వనితా..మా ప్రేరణ .. నీ చరితా..అభినందనీయమే.. దివి కెగసిన నీ ఘనత ..నీ ఉనికే ఆధారం - ఈ సృష్టికి ప్రాణం ..శక్తియుక్తిసహనముతో.. నిరుపమానమేనీ త్యాగం..నీ మనసే అపురూపం - అది స్వార్థ రహితం..అనుబంధపు అనుభూతుల .. గృహ సీమయే .. నీ గమ్యం..నీ చైతన్యమేఆభరణం–ప్రభవించిన కిరణం ..విజయాలకు సోపానం...
ఎవరు బై నా ప్రజలు నిద్రావస్థలో నిర్జీవంగుంటారనిఎవ్వరూ ఏమి జరిగినా పట్టించుకోరనీ నిందలేసేది..రేయనకా పగలనకావారలా రైలూపట్టాల పై జరిగిన ఘోరకలికి చలించి దరి చేరిక్షతగాత్రులకు మేమున్నామనితమ రక్తాన్నిచ్చి కాపాడుకొనేఆరాటం కి ఏమిచ్చి ఋణంతీర్చుకోగలం ఆ జనజాగృతికిఏ బంధం ఎరుగరుమానవ సంబంధమే మహాగొప్పదనీ ఏ కులమోఏ ఊరో ఏ మతమో చూడకనేదవాఖానాల ముందుధైర్యంగా అలసిపోకుండారాత్రంతా క్యూ...
ఏపీలోని కాకినాడ జిల్లాలో ఓ టిప్పర్ సృష్టించిన బీభత్సంలో ముగ్గురు మృతి చెందారు. జిల్లాలోని తొండంగి మండలం ఎ కొత్తపల్లి గ్రామంలో శనివారం అతివేగంగా వచ్చిన టిప్పర్ వినాయక గుడిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్, క్లీనర్తో పాటు గుడిలో నిద్రిస్తున్న లక్ష్మణ్రావు అనే గ్రామస్తుడు సైతం చనిపోయారు. అనంతరం టిప్పర్...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...