మేడిపల్లి : తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా, రాచకొండ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు మేడిపల్లి పోలీసు వారు ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో " పోలీస్-సురక్ష దినోత్సవం" కార్యక్రమం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మేడిపల్లి నందు నిర్వహించారు.. ఈ సందర్భంగా కాంతి కాలనీ, సాయి నగర్, ఇంద్రప్రస్థ కాలనీ, గ్రీన్ హిల్స్ కాలనీ...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారంనాడు రాష్ట్ర పోలీసు శాఖ సురక్షా దివస్గా నిర్వహించింది. ఈ సందర్భంగా మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో మహిళా సురక్ష సంబరాలు హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి మహమూద్ అలీ, మహిళా శిశు సంక్షేమ...
ఆశిర్వాద్ యొక్క హ్యాపీ టమ్మీ నిర్వహించిన ఫైబర్ మీటర్ టెస్ట్లో వెల్లడైన విషయమిది
హైదరాబాద్, 04 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :భారతీయుల్లో అత్యధిక శాతం మంది తమ రోజువారీ ఆహారంలో అవసరమైనంత మేరకు ఫైబర్ తీసుకోవడంలో విఫలమవుతున్నారనే వాస్తవాన్ని ప్రపంచ జీర్ణక్రియ ఆరోగ్య దినం సందర్భంగా ఐటిసి లిమిటెడ్.'యొక్క ఆశిర్వాద్ ఆటా విత్...
కార్మికుల కష్టాన్ని వాటాలేసుకుంటున్న ఉద్యోగులు..
డిప్యూటీ కమిషనర్, జవాన్ మహేందర్ ల అక్రమ లంచాల వ్యవహారం..
జీ.హెచ్.ఎం.సి. సౌత్ జోన్ సర్కిల్ - 7 లో వెలుగు చూసిన భాగోతం..
వీరికి అండగా ఓ ప్రముఖ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి..
హైదరాబాద్, 04 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :అవినీతి మురికి పట్టిన జీ.హెచ్.ఎం.సి. ని ప్రక్షాళన...
నిజామాబాద్ జన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో ఎంపీ ధర్మపురి అర్వింద్..
తొమ్మిదేళ్ల మోడీ పాలనపై ప్రజెంటేషన్..
.భారత దేశంలో అన్నీ వర్గాలను గౌరవిస్తూ పాలన అందించాం..
కోవిడ్ వ్యాక్సిన్ కనుగొనటంతో ప్రపంచ దేశాల్లో మనం అగ్రగామిగా నిలిచాం.
ప్రపంచ దేశాలకు మోదీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు..
హైదరాబాద్ : 9 ఏళ్ల మోడీ పాలనలో జరిగిన అభివృద్ధి గతంలో ఎన్నడూ జరగలేదని బీజేపీ...
వివరాలు వెల్లడించిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్..
రైల్వే బోర్డు సిఫార్సు మేరకే ఈ నిర్ణయం..
ప్రమాద స్థలిలో సహాయ కార్యక్రమాలు పూర్తి..
పునరుద్ధరణ కార్యక్రమాలు వేగవంతం..
కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ను కావాలనే లూప్ లైన్ లోకిమార్చారని అనుమానాలు..
ఒడిశాలోని బాలేశ్వర్ వద్ద జరిగిన రైలు ప్రమాద ఘటనపై దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని రైల్వే బోర్డు నిర్ణయించినట్టు...
అంతర్జాతీయ చమురు ధరలు తగ్గాయి..
ఎడిబుల్ ఆయిల్ అసోషియేషన్ కు రిక్యూస్ట్ చేసిన కేంద్రం..
రూ. 8 నుంచి 12 వరకు తగ్గే అవకాశం..
న్యూ ఢిల్లీ : అంతర్జాతీయ చమురు ధరలు తగ్గడంతో వంటనూనెల ధరలు తగ్గించేందుకు కేంద్రం ఎడిబుల్ ఆయిల్ అసోసియేషన్ ను కోరింది. ప్రస్తుతమున్న ధరలపై రూ.8 నుంచి రూ.12లు తగ్గించాలని నివేదించింది. తగ్గించిన...
తెలంగాణ వైపు భారత దేశం చూస్తోంది..
పవర్ పర్ క్యాపిటల్లో నెంబర్ వాల్ లో ఉన్నాం..
నిర్మల్ జిల్లా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ను ప్రారంభించిన కేసీఆర్..
నిర్మల్ జిల్లాలో 396 గ్రామ పంచాయతీలకు ఒక్కో దానికిరూ.10 లక్షల చొప్పున నిధులు ఇస్తున్నాం : కేసీఆర్
హైదరాబాద్ : తెలంగాణ మోడల్ భారతదేశమంతా మార్మోగుతోందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ఇందుకు మీరే కారణమని(ప్రభుత్వ...
అవన్నీ ఊహాగానాలే అన్న బండి సంజయ్..
అమిత్ షా, నడ్డాలను చంద్రబాబు కలిస్తే తప్పేంటి..?
ఎంతోమంది ప్రతిపక్ష నేతలు కలుస్తూనే ఉంటారు : బండి..
తెలంగాణాలో బీ.ఆర్.ఎస్. కు బీజేపీ గట్టి పోటీ ఇవ్వగలదా..?అని అనుమానం వ్యక్తం చేస్తున్న ఆ పార్టీలోని కొందరు నాయకులు..
హైదరాబాద్: టీడీపీ తో బీజేపీ పొత్తు ఊహాగానాలేనని బీజేపీ నేత బండి సంజయ్ తోచిపుచ్చారు....
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...