Sunday, September 22, 2024
spot_img

Admin

ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు బీఆర్‌ఎస్‌ వైపే చూస్తున్నారు..

వైసీపీ పాలనతో తీవ్ర సంతృప్తితో ఉన్న ఏపీ ప్రజలు బీఆర్‌ఎస్‌ పార్టీని ఆదరిస్తున్నారని భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడు డాక్టర్‌ తోట చంద్రశేఖర్‌ చెప్పారు. ప్రజావ్యతిరేక విధానాలతో ఏకపక్షంగా వ్యవహరిస్తున్న జగన్‌ అసమర్థ పాలనకు ఏపీ ప్రజలు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్‌ ఏపీ క్యాంప్‌ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర...

ఎథిక్స్ తప్పినజనగామ జిల్లా ఏరియా హాస్పిటల్ సూపరిండెంట్..

అతనిపై చర్యలు తీసుకోవాలంటున్న బాధితుడు పడుగుల దామోదర్.. తాను ఏ తప్పూ చేయకుండానే తనపై తన భార్య కంప్లైంట్ ఇచ్చిందని ఆవేదన.. రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ అధికారులు పట్టించుకోకపోవడంతో ఢిల్లీ నేషనల్మెడికల్ కమిషన్ ఆశ్రయించిన బాధితుడు.. డా. సుగుణాకర్ రాజు పేరును తెలంగాణ మెడికల్ కౌన్సిల్నుంచి 6 నెలలపాటు తొలగించాలని ఆదేశాలు.. ఆయనో బాధ్యత గల డాక్టర్.. జనగామ జిల్లా...

బుర్ర శంకరయ్య కుటుంబానికి కల్లుగీత కార్పొరేషన్ నుండి రూ. 25000 ఆర్థిక సహాయం..

హైదరాబాద్ : రంగరెడ్డి జిల్లాలోని, ఆదిభట్ల గ్రామంలో కల్లు గీత వృత్తి చేస్తూ ప్రమాదవశాత్తు జారి పడి అక్కడికక్కడే తుదిశ్వాస విడిచి చనిపోయిన బుర్ర శంకరయ్య కుటుంబానికి దహన సంస్కారాల నిమిత్తం 25,000 రూపాయలు టాడి కార్పొరేషన్ నుండి ఆర్థిక సహాయం వారి బార్య బుర్ర చంద్రకళకు కల్లుగీత కార్పోరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్...

కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటుంది – కూన శ్రీశైలం గౌడ్.

హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ తొమ్మిదేళ్ల పాలనలో అన్ని రంగాల్లో దేశం ప్రగతి సాధించిందని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పాలన తొమ్మిదేళ్లు విజయవంతంగా పూర్తిచేసుకున్న సందర్బంగా మహా జన సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం షాపూర్ నగర్ హెచ్ఎంటి...

కలెక్టరేట్ కార్యాలయంలో ధరణి ఆపరేటర్లు చేసే మోసాలు కలెక్టర్ కు పట్టవా..?

కంప్యూటర్ ఆపరేటర్ల అవినీతిలో కలెక్టర్ పాత్ర ఉందా..? నల్లగొండ జిల్లావ్యాప్తంగా ఇంత దారుణానికి వడికట్టిన ధరణి ఆపరేటర్లపై కలెక్టర్ కి ఎందుకంత ప్రేమ రైతుల పాలిట యమపాశంగా మారిన ధరణి ఆపరేటర్ల దరిద్రం వదిలించేది ఎన్నడు. తహసీల్దార్, కలెక్టర్‌ కార్యాలయాల చుట్టూ రైతుల ప్రదక్షిణలు.. ధరణిలో ఏ ఫైలు కదలాలన్నా ఆయన చేతిని తడపాల్సిందే.. టీఎం–33 వల్ల ధరణి ఆపరేటర్లకు కాసుల...

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 50 శాతం సీట్లు బీసీలకే ఇవ్వాలి..

జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు 50 శాతం సీట్లు కేటాయించాలి రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న బీసీలకు పొలిటికల్ గా సరైన ప్రాధాన్యత దక్కడం లేదు బీసీలకే పెద్ద పీట అంటూ చెప్పుకొచ్చిన పార్టీలు.. బీసీలకు మొండి చేయి హైదరాబాద్ : రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు 50 శాతం సీట్లు కేటాయించాలని...

తెలంగాణ సాంప్రదాయానికి అలాయ్-బాలాయ్..

యాదాద్రి భువనగిరి జిల్లాలో బెల్లి లలిత ప్రాంగణంలో అలాయ్-బలాయ్ కార్యక్రమం.. పాల్గొన్న హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ..హైదరాబాద్: తెలంగాణ సంప్రదాయానికి ప్రతిబింబం అలాయ్-బలాయ్. రాజకీయ నేతలను ఏక తాటిపైకి తీసుకువచ్చే పండగ. కుల, మతాలకు అతీతంగా ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని గవర్నర్ బండారు దత్తాత్రేయ నిర్వహిస్తూవస్తున్నారు. తాజగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని బెల్లి లలిత...

ప్రేక్షకులను మంత్ర ముగ్థులను చేసి ఆలరింప జేసిన శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నాటకం.

గరిడేపల్లి మండలం గానుగబండ గ్రామం లో శ్రీ శ్రీనివాస నాట్య కళామండలి వారు శనివారం రోజు రాత్రి 8-30 నుండి తెల్లవారుజామున (ఆదివారం ) 3 గంటల వరకు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నాటకాన్ని సినీ సెట్టింగులతో ప్రదర్శించారు. బ్రహ్మం గారిగా, సిద్దయ్య లు గా ప్రతిష్టత్మాకమైన రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు...

వాళ్ళు క్యూ కట్టారు..

ఎవరు బై నా ప్రజలు నిద్రావస్థలో నిర్జీవంగుంటారనిఎవ్వరూ ఏమి జరిగినా పట్టించుకోరనీ నిందలేసేది..రేయనకా పగలనకావారలా రైలూపట్టాల పై జరిగిన ఘోరకలికి చలించి దరి చేరిక్షతగాత్రులకు మేమున్నామనితమ రక్తాన్నిచ్చి కాపాడుకొనేఆరాటం కి ఏమిచ్చి ఋణంతీర్చుకోగలం ఆ జనజాగృతికిఏ బంధం ఎరుగరుమానవ సంబంధమే మహాగొప్పదనీ ఏ కులమోఏ ఊరో ఏ మతమో చూడకనేదవాఖానాల ముందుధైర్యంగా అలసిపోకుండారాత్రంతా క్యూ...

వనిత…

వనితా.. ఓ .. వనితా..మా ప్రేరణ .. నీ చరితా..అభినందనీయమే.. దివి కెగసిన నీ ఘనత ..నీ ఉనికే ఆధారం - ఈ సృష్టికి ప్రాణం ..శక్తియుక్తిసహనముతో.. నిరుపమానమేనీ త్యాగం..నీ మనసే అపురూపం - అది స్వార్థ రహితం..అనుబంధపు అనుభూతుల .. గృహ సీమయే .. నీ గమ్యం..నీ చైతన్యమేఆభరణం–ప్రభవించిన కిరణం ..విజయాలకు సోపానం...

About Me

7323 POSTS
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -