ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన రైలు ప్రయాణ భీమా ఆవశ్యకత..
వస్తువులు, లగేజీ పోగొట్టుకున్నా పరిహారం..
మరణించినా, శాశ్వత అంగవైకల్యానికి గురైతే రూ. 10 లక్షలు..
పాక్షిక అంగవైకల్యానికి గురైతే రూ. 7.5 లక్షలు,తీవ్రంగా గాయపడితే రూ. 2 లక్షలు చెల్లింపు..
భీమా వివరాలు ' ఆదాబ్ ' పాఠకులకు ప్రత్యేకం..
ఒడిశాలోని బాలాసోర్ లో జరిగిన రైలు ప్రమాదం వందలాది కుటుంబాలను...
డిమాండ్లు నెరవేర్చకపోతే రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపులను బంద్ చేస్తాం..
తీవ్రంగా హెచ్చరించిన రేషన్ డీలర్ల జేఏసీ నాయకులు..
హైదరాబాద్ జిల్లా ప్రధాన రేషన్ కార్యాలయం ముందు నిరసన..రేషన్ డీలర్లు ధర్నాకు దిగారు.. తమ డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలంటూ రేషన్ డీలర్లు హైదరాబాద్ జిల్లా ప్రధాన రేషన్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. తమకు న్యాయం...
రిచెస్ట్ మహిళగా గురిథింపుపొందిన సంగీత..
పాకిస్తాన్ సినీ పరిశ్రమలో ఫ్యాషన్ డిజైనర్..
సంవత్సరానికి రూ. 39 కోట్ల పైగా సంపాదన..
పాకిస్థాన్ లో ముస్లింలు ఎక్కువగా ఉంటారు. హిందువులు తక్కువ సంఖ్యలో ఉంటారు. మన దేశంలో ముస్లింలు ఎలా మైనార్టీనో అక్కడ హిందువులుమైనార్టీలు అన్నమాట. 1947లో జరిగిన విభజన తర్వాత కొంతమంది హిందువులు పాకిస్థాన్ లోనే ఉండిపోయారు. అలాంటి...
ప్రజాస్వామ్య వ్యవస్థలో సమాజ సంరక్షకులుగా మెలగాల్సినపోలీసుల్లో కొందరు పౌరహక్కుల భక్షకులుగా బ్రష్టుపడుతున్నారు.మొత్తం ప్రభుత్వ యంత్రాంగంలో ప్రజల విశ్వసనీయత కోల్పోయినవిభాగం ఏదైనా ఉందంటే అది పోలీస్ డిపార్టుమెంటుగానేప్రజలు చెప్పకనే చెబుతున్నారు.ఓ సారి తెలంగాణ ప్రభుత్వ చరిత్ర నిండా కళ్లుండి చూడగలిగేతే..అబద్దాలాడటం, అసభ్య పదజాలం ప్రయోగించడం, లాఠీలేత్తడం,ఎన్కౌంటర్లు, లాకప్ డెత్ లు, అక్రమ అరెస్టులు, జైలు జీవితాలేగోచరిస్తుంటాయి....
రెజ్లర్లకు దక్కని ఎలాంటి ఊరట..
ఆందోళనను విరమించే దిశగా రెజర్ల చర్య
ఉద్యమం నుంచి వెనక్కి తప్పుకున్న సాక్షిమాలిక్..
న్యూ ఢిల్లీ, 05 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :హోమంత్రి అమిత్ షాను కలిసిన రెజ్లర్లకు నిరాశే మిగిలింది. వారికి అనుకూలంగా ఎలాంటి హావిూ దక్కలేదు. ఇదే విషయాన్ని సోమవారం రెజ్లర్లు వెల్లడించారు.. రెజ్లింగ్ చీఫ్ బ్రిజ్...
రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు భరోసా..
అనాధలైన పిల్లలకు చదువు ఖర్చు భరిస్తానని ప్రకటన..
గత మూడు దశాబ్దాల్లో అత్యంత ఘోరమైన రైలు ప్రమాదంగా నిలిచింది ఒడిశా రైలు ప్రమాదం. ఈ దుర్ఘటనలో 277 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దాదాపు వెయ్యి మంది తీవ్రంగా గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అందులో పలువురి పరిస్థితి విషమంగా ఉందని...
అమెరికా రుణ పరిమితి పెంపు, ఫెడ్ వడ్డీ రేట్ల బాటపై అంచనాలతో గతవారం మార్కెట్ స్వల్పశ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనయ్యింది. తుదకు ఎన్ఎస్ఈ నిఫ్టీ 35 పాయింట్ల లాభంతో 18,534 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం మార్కెట్ అప్ట్రెండ్కు అవసరమైన పలు సానుకూల సంకేతాలున్నాయని, యూఎస్ డెట్ సీలింగ్ను అక్కడి సెనేట్ పెంచడం, ఈ...
పుట్టిన వెంటనే మరణించాడో.. లేక ఏం జరిగిందో తెలియదు కానీ, ఓ మగ పసికందు మృతదేహాన్ని సంచిలో చుట్టి ఓ బ్రిడ్జి కింద పడేశారు. మృతదేహాన్ని పసిగట్టిన కుక్కలు ఆ సంచిని లాక్కెల్లి పసికందు దేహాన్ని పీక్కుతిన్నాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. ఆదివారం వెలుగులోకి వచ్చిన ఈ...
జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదం నెలకొంది. కృష్ణా నదిలో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి చెందారు. అలంపూర్ నియోజకవర్గం ఇటిక్యాల మండలం మంగపేట వద్ద కృష్ణా నదిలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను బయటకు వెలికితీశారు. మృతులను అఫ్రీన్(17), సమీర్...
మల్టీ టాస్కింగ్ స్టాఫ్, సీనియర్ అకౌంటెంట్, పబ్లికేషన్ అసిస్టెంట్, ప్రోగ్రామ్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, డిప్యూటీ సెక్రటరీ తదితర పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వశాఖకు చెందిన సాహిత్య అకాడమీ ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి 10+2, ఐటీఐ, గ్రాడ్యుయేషన్, పీజీ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...