జడ్చేర్లలో రెండు రోజుల వికాస వర్గ జరిగినది.. ఈ వర్గ ముగింపు కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత సంఘటన మంత్రి ముడుపు యాదిరెడ్డి మాట్లాడుతూ.. దేశమును, ధర్మము, సంస్కృతిని సత్సంగము ద్వారా సమాజంలో సంస్కారము, క్రమశిక్షణను నిర్మాణం చేయాలని.. వీహెచ్పీ సత్సంగం గ్రామ గ్రామాన, సమితి ఆధారంగా గ్రామంలో చైతన్యము, గ్రామ యువకులలో జాగరణ, మహిళలలో...
విద్యార్థుల బట్టలు, సామాన్లు బయట పడేసిన సిబ్బంది
బాసర ట్రిపుల్ ఐటీ మరోసారి వార్తల్లోకెక్కింది. ఈసారి సిబ్బంది తప్పిదం కావడం గమనార్హం. సమ్మర్ హాలిడేస్ కావడంతో ఇంటికి వెళ్లిన విద్యార్థులు తిరిగి హాస్టల్కు రాగా.. వారి బట్టలు, సామాన్లు కనిపించలేదు. ఈ విషయం గురించి సిబ్బందిని అడగగా వారు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. విద్యార్థులు లేని సమయంలో...
నూతన జెర్సీ ఆవిష్కరణ
హ్యాండ్బాల్ జట్టు కెప్టెన్, స్పాన్సర్లను ప్రకటించిన ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, నరసింహ రెడ్డి (వీసీ, జేఎన్టీయూ)
హైదరాబాద్ ప్రీమియర్ హ్యాండ్బాల్ లీగ్ (పీహెచ్ఎల్) ప్రారంభ సీజన్ లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న హ్యాండ్బాల్ టీమ్ ‘తెలుగు టాలన్స్’ వారి నూతన జెర్సీని ఆవిష్కరించారు....
ప్రభుత్వ సొమ్మును అప్పనంగా మింగుతున్న అధికారులు, కాంట్రాక్టర్లు..
స్థానిక ప్రజల జీవితాలతో ఆటలాడుతున్న వైనం..
జీ.హెచ్.ఎం.సి. సర్కిల్ - 7, చార్మినార్ జోన్,మొగల్ పూరా డివిజన్ లో వెలుగు చూసిన ఘటన..
కాంట్రాక్టర్ రాజగోపాల్, ఏఈఈ మాజిద్ ల చేతివాటం..
అవినీతి పరులను కఠినంగా శిక్షించాలంటున్న స్థానికులు..
భవిష్యత్ ప్రమాదాలను నివారించే దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్..
హైదరాబాద్ : కాంట్రాక్టర్ల ధనదాహం,...
జూన్ 11వ తేదీ ఆదివారం న గ్రూప్ 1 ఎగ్జామ్..
కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్న టి.ఎస్.పీ.ఎస్.సి.
ఉదయం 10 - 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష..
ప్రిలిమినరీ ఎగ్జామ్ ప్రారంభానికి 15 నిమిషాల ముందే గేట్మూసివేస్తామని తెల్పిన అధికారులు..
అభ్యర్థులు కేవలం బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తో మాత్రమే ఓఎంఆర్షీట్...
శిక్షను ప్రకటించిన వారణాసి ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు..
కాంగ్రెస్ నేత అజయ్ రాయ్ సోదరుడి హత్య కేసులో ముద్దాయి..
హర్షం వ్యక్తం చేసిన అవదేశాయ్ సోదరుడు అజయ్..
గ్యాంగ్స్టర్, రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీకి 32 ఏళ్ల క్రితం నాటి అవదేశ్ నారాయణ్ హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష పడింది. వారణాసిలోని ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు సోమవారం ఈ శిక్ష ప్రకటించింది....
సోమవారం పూరీ, హౌరా మార్గంలో వందే భారత్ ప్రయాణం..
ఈ సమయంలో అక్కడే ఉన్న కేంద్ర రైల్వే మంత్రి వైష్ణవ్..
పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయని తెలిపిన అధికారులు..
ఒడిశాలో రైలు ప్రమాదం జరిగిన తరువాత బాలాసోర్ ప్రాంతంలో రాకపోకలు నెమ్మదిగా ప్రారంభమయ్యాయి. 2023 జూన్ 05 సోమవారం రోజున పూరీ – హౌరా మార్గంలో నడిచే వందే భారత్...
మూడు రోజుల పర్యటన చేయనున్న ప్రెసిడెంట్..
స్వాగతం పలికిన సురినాంలోని భారత రాయబారి..
రాష్ట్రపతిగా ఆమెకిది తొలి పర్యటన..
అమెరికాలో భారత ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతంచేయడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశ్యం..
మూడు రోజుల పర్యటన నిమిత్తం ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ద్రౌపది ముర్ము ఆదివారం సురినామ్ చేరుకున్నారు. సురినామ్ ప్రోటోకాల్ చీఫ్, సురినామ్ లోని భారత రాయబారి ఆమెకు...
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలోఇంటర్ గెస్ట్ అధ్యాపకల అరణ్య రోధన,ఆకలి మంటలు ఎవరకి పట్టావా.. ?
ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాటను అమలు చేయని ఇంటర్ విద్యాశాఖ ముఖ్య అధికారులు. గత విద్య సంవత్సరం పని చేసిన వారిని కొనసాగించమని విద్యశాఖ మంత్రి చెప్పిన , ప్రిన్సిపాల్ సెక్రటరీ చెప్పిన ఇంటర్ విద్య...
11 ఎకరాల్లో 15 అంతస్తుల్లో నిర్మించనున్న భవనం..
కేవలం 5 రోజుల్లోనే భూమి కేటాయిస్తూ నిర్ణయం..
వందల కోట్ల రూపాయల స్థలం 40 కోట్లకేకట్టబెట్టారని విమర్శలు..
కార్యకర్తలకు అవగాహనా, శిక్షణా కార్యక్రమాలు..
శిక్షణకు వచ్చేవారికి బస, వసతి ఏర్పాట్లు..
దేశంలో మరే ఇతర పార్టీలకు లేని విధంగా అత్యంతఆధునికంగా భవన నిర్మాణం..
కోకాపేటలో భారత్ భవన్ కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు....
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...