Monday, September 23, 2024
spot_img

Admin

ఉక్రెయిన్‌లోని కీలకమైన డ్యామ్‌ పేల్చివేత..

ఉక్రెయిన్‌, రష్యాల మధ్య నెలకొన్న భీకర యుద్ధం సుదీర్ఘకాలంగా కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్‌పై క్రెమ్లిన్ క్షిపణులు, బాంబులతో విరుచుకుపడుతోంది. తాజాగా ఉక్రెయిన్‌ దేశంలో అత్యంత కీలకమైన నీపర్‌ నదిపై ఉన్న నోవా కఖోవ్కా డ్యామ్‌ ను రష్యాదళాలు పేల్చేశాయి. దీంతో డ్యామ్‌లోని నీరంతా వార్‌జోన్‌లోకి ఉధృతంగా ప్రవహిస్తోంది. అయితే, తాజా ఘటనపై రెండు దేశాలు...

ముగ్గురు మావోయిస్టు కొరియ‌ర్లు అరెస్ట్..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప‌రిధిలోని చ‌ర్ల మండ‌లం దేవ‌న‌గ‌రంలో ముగ్గురు మావోయిస్టు కొరియ‌ర్ల‌ను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అయిన కొరియ‌ర్ల వివ‌రాల‌ను జిల్లా ఎస్పీ జి వినీత్ వెల్ల‌డించారు. ముగ్గురు కొరియ‌ర్ల నుంచి జిలెటిన్ స్టిక్స్, ఎల‌క్ట్రిక్ వైర్, డిటోనేట‌ర్లు, డ్రోన్, ఇత‌ర సామాగ్రిని స్వాధీనం చేసుకున్న‌ట్లు తెలిపారు. నాలుగు రోజుల క్రితం...

రైలు ప్రమాద వార్త నన్నెంతో కలచివేసింది : కింగ్‌ చార్లెస్‌

ఒడిశాలోని బాలాసోర్‌ లో జరిగిన ఘోర రైలు ప్రమాదం యావత్తు ప్రపంచాన్ని కదిలించింది. ఈ ఘటనపై ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే అమెరికా, రష్యా, బ్రిటన్‌, జపాన్‌, పాక్‌ సహా పలు దేశాధినేతలు తమ సానుభూతిని తెలపగా.. తాజాగా బ్రిటన్‌ రాజు కింగ్‌ చార్లెస్‌ III (King Charles III) కూడా...

తెలంగాణ యూనివ‌ర్సిటీలో విజిలెన్స్ దాడులు..

నిజామాబాద్ జిల్లా ప‌రిధిలోని తెలంగాణ యూనివ‌ర్సిటీలో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వ‌హించారు. వ‌ర్సిటీ ప‌రిపాల‌నా భ‌వ‌నంలో సోదాలు చేశారు. అనినీతి ఆరోప‌ణ‌ల దృష్ట్యా విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడులు నిర్వ‌హించిన‌ట్లు అధికారులు తెలిపారు. అకౌంట్ సెక్ష‌న్, ఏవో సెక్ష‌న్, ఎస్టాబ్లిష్‌మెంట్ సెక్ష‌న్ల‌లో సోదాలు నిర్వ‌హించారు. యూనివ‌ర్సిటీలోని క‌ళాశాల భ‌వ‌నాల్లోనూ విజిలెన్స్ దాడులు చేశారు. హైదరాబాద్‌లోని రూసా...

శ్రీకాకుళం జిల్లాలో బస్సు బోల్తా..

ఏపీలో ఆర్టీసీ ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది . బస్సు స్టీరింగ్‌ విరిగిపోవడంతో బస్సు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో 19 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. శ్రీకాకుళం నుంచి పాతపట్నం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు నరసన్నపేట జాతీయ రహదారి కోమర్తి జంక్షన్‌ వద్ద బోల్తా పడింది. ఈ సమయంలో బస్సులో ఉన్న 19...

ఏపీలో కాంట్రాక్ట్‌ ఉద్యోగుల పర్మినెంట్..

2 జూన్‌ 2014 నాటికి ఐదేండ్లు పూర్తి చేసుకున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఈ విషయమై నిర్ణయం తీసుకోనున్నారు. మంత్రివర్గ సమావేశానంతరం పీఆర్సీపైనా ప్రకటన చేస్తారు. ఏపీ సచివాలయంలో మంత్రుల కమిటీతో సోమవారం ఉద్యోగ సంఘాలు భేటీ అయ్యాయి. రెవెన్యూ, సచివాలయ ఉద్యోగుల సంఘం,...

న్యూఢిల్లీ సాహిత్య అకాడమీలో ఉద్యోగాలు..

మల్టీ టాస్కింగ్ స్టాఫ్, సీనియర్‌ అకౌంటెంట్‌, పబ్లికేషన్‌ అసిస్టెంట్‌, ప్రోగ్రామ్‌ అసిస్టెంట్‌, స్టెనోగ్రాఫర్‌, డిప్యూటీ సెక్రటరీ త‌దిత‌ర పోస్టుల భ‌ర్తీకి న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వశాఖకు చెందిన సాహిత్య అకాడమీ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు పోస్టుల‌ను బ‌ట్టి 10+2, ఐటీఐ, గ్రాడ్యుయేషన్‌, పీజీ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ప‌ని...

బస్సు యాత్రలో అందరూ భాగస్వామ్యం కావాలి..

తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులతో సమావేశం నిర్వహించినటీటిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పార్టీ గెలుపు కోసం తీవ్రంగా పనిచేయాలని పిలుపు.. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో.. తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ లో ఉన్న రాష్ట్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు...

ప్రార్థించే పెదవులు కన్నా సహాయం చేసే చేతులు మిన్న…

ఎమ్మెల్సీ నవీన్ జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకొని గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా సరస్వతి పుత్రిక చరిత శ్రీ కు లాప్టాప్ బహూకరించారు టి.ఎస్.టి.ఎస్. చైర్మన్ పాటీమీద జగన్మోహన్ రావు.. రామన్న మదిలో మెదిలిన ఆలోచన కనుగుణంగా రామన్న జన్మదిన సందర్భంగా చేపట్టిన బృహత్ కార్యక్రమం గిఫ్ట్ ఏ స్మైల్ఈ కార్యక్రమంలో భాగంగా సోమవారం...

తెలంగాణా విద్యుత్ విజయోత్సాహం..

తెలంగాణా ప్రజలు సంబరంగా అంబరాన్ని తాకేలా జరుపుకుంటున్నారు.. ఈ విజయం కెసిఆర్ ముందు చూపు వల్ల మాత్రమే సంభవించింది, రభుత్వానికి భారం అయినా రైతులకు, ప్రజలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్టం తెలంగాణా ఒక్కటే… 2140 యూనిట్లతో తలసరి విద్యుత్ వినియోగంలో దేశ సగటు కన్నా 70 శాతం అధికం.. ఎంత...

About Me

7323 POSTS
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -