Monday, September 23, 2024
spot_img

Admin

సమ్మెపై విరమించిన రేషన్ డీలర్లు..

మంత్రి గంగుల చర్చలు సఫలం.. ప్రజలతో బాటు రేషన్ డీలర్ల సంక్షేమం చూస్తాం.. కమిషన్ పెంపు విషయం సీఎం తీసుకెళ్తాం.. 2కోట్ల 83 లక్షల రేషన్ కార్డుదారులు ప్రయోజనమే ముఖ్యం : గంగుల.. హైదరాబాద్, రేషన్ డీలర్లతో రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి శాఖ గంగుల కమలాకర్ చర్చలు సఫలం అయ్యాయి. దీంతో సమ్మె విరమిస్తున్నట్లు రేషన్ డీలర్లు ప్రకటించారు. తక్షణమే...

నాగర్‌ కర్నూలులో కొలువుదీరిన కొత్త కలెక్టరేట్‌..

ఎస్పీ కార్యాలయాలను ప్రారంభించిన కేసీఆర్‌.. బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం ఓపెనింగ్.. ధరణితో అద్భుతాలు జరుగుతున్నాయి.. 9 ఏళ్లలో ఎంతో ప్రగతి సాధించాం.. దేశంలో అగ్రగామిగా ఉన్నాం.. హైదరాబాద్ ఐటీ హబ్ గా మారింది : సీఎం కేసీఆర్.. నాగర్‌కర్నూల్‌, నాగర్‌కర్నూల్‌ పర్యటనలో పలు ప్రారంభోత్సవాలకు సిఎం కెసిఆర్‌ శ్రీకారం చుట్టారు. కొత్తగా ఏర్పట్ట జిల్లాల కేంద్రంలో నిర్మించిన సవిూకృత కలెక్టరేట్‌కు రాష్ట్ర...

రూ. లక్ష సాయంవెనుకబడిన వర్గాల వారికి గుడ్ న్యూస్..

చేతివృత్తులు, కులవృత్తుల వారికి చేయూత.. ప్రారంభమైన అధికారిక వెబ్‌సైట్.. ఈ నెల 9న పథకం ప్రారంభించనున్న కేసీఆర్.. దరఖాస్తుకు ఫోటో, ఆధార్, కుల ధ్రువీకరణ అవసరం.. హైదరాబాద్,తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త వినిపించింది. తెలంగాణలో అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ముందుకెళ్తోన్న కేసీఆర్ సర్కార్.. రాష్ట్రంలో కులవృత్తులు, చేతివృత్తులు చేసుకుంటూ వెనుకబడిపోయిన వారికి చేయూతను అందించేందుకు సరికొత్త కార్యక్రమాన్ని చేపట్టింది....

మాదక ద్రవ్యాల సరఫరా నెట్ వర్క్ గుట్టు రట్టు..

నార్కోటిక్స్ కంట్రోల్ ఆధ్వర్యంలో ఆపరేషన్.. పెద్దఎత్తున మాదకద్రవ్యాల స్వాధీనం.. వివరాలు వెల్లడించిన ఎన్.సి.బీ. డిప్యూటీ డైరెక్టర్ జనరల్ జ్ఞానేశ్వర్.. న్యూ ఢిల్లీ, దేశవ్యాప్తంగా మాదక ద్రవ్యాల సరఫరా నెట్‌వర్క్‌ గుట్టును నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో రట్టు చేసింది. సింథటిక్ రసాయనాల ఆధారిత మాదక ద్రవ్యాలను పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో ఆరుగురిని అరెస్టు చేసింది. నిందితులు...

2023-24 స్కూల్ ఎడ్యుకేషన్ క్యాలెండర్ విడుదల..

జూన్ 12 న రీఓపెన్ కానున్న అన్ని పాఠశాలలు.. 2023-24 లో మొత్తం 229 రోజులు స్కూల్స్ నిర్వహణ.. క్యాలెండర్ రిలీజ్ చేసిన విద్యాశాఖ సెక్రటరీ వాకాటి కరుణ.. హైదరాబాద్, 2023-24 స్కూల్ ఎడ్యుకేషన్ అకాడమిక్ క్యాలెండర్ ను విద్యాశాఖ సెక్రటరీ వాకాటి కరుణ విడుదల చేశారు. జూన్ 12వ తేదీన అన్ని పాఠశాలలు రీఓపెన్ కానున్నాయి. 2023-24...

సోమవారం యమ డేంజర్..

ఆరోజే గుండెపోట్లు ఎక్కువగా వస్తాయి.. ఐదేళ్లలో పదివేలకు పైగా బాధితులపై పరిశోధన.. సంచలన విషయాలు వెల్లడించిన ఐర్లాండ్బెల్ ఫాస్ట్ హెల్త్ అండ్ సోషల్ కేర్ ట్రస్ట్.. మాంచెస్టర్, 06 జూన్ :గుండెపోటు.. ఎప్పుడు, ఎవరికి వస్తుందో డాక్టర్లు కూడా చెప్పలేకపోతున్నారు. ఆరోగ్యంగా ఉన్నామని అనుకునే వాళ్లు కూడా హఠాత్తుగా గుండెపోటుతో చనిపోయిన ఘటనలు ఎన్నో! అయితే, గుండె పోటుకు...

భారత విప్లవొద్యమ కెరటం కటకం సుదర్శన్

నేల రాలిన గేరిల్లా యోధుడుఆయన దండకారణ్యం లో విప్లవ బాటలు వేసిండు, జనత న సర్కార్ వంటి ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పరిచ్చిండు, గని కార్మిక వర్గానికి పోరాట దారులు నిర్మించిండు, రాష్ట్రాలను దాటి దేశంలో విప్లవ పోరాట మార్గాలను వేసిండు, దేశంలోఎర్ర సైన్యానికి గే్రిల్లా యుద్ధ తంత్రాలను నేర్పిండు. దేశంలో విప్లవ నిర్మాత ల్లో...

రాజకీయ పార్టీల్లో ‘కుల వివక్ష’త….?

ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం. మనదేశంలో ఉన్న కులాలు, రాజకీయ పార్టీలు మరి ఏఇతర దేశాలలో లేవు. ప్రతి రాజకీయ పార్టీకిముఖ్య కార్యవర్గంతో పాటుగా అనుబంధ సంఘాలలో కుల సంఘాలు కూడా ప్రముఖమైన పాత్ర ఉంటుంది. ముఖ్య కమిటీల్లో అన్ని కులాలకు అన్ని వర్గాలకార్యకర్తలకు ప్రాతినిథ్యం ఉండాలి. కానీ కొన్ని సందర్భాలలో...

పోస్టాఫీసుల్లో 12,828 ఉద్యోగాల భర్తికి నోటిఫికేషన్‌…

భారత ప్రభుత్వ సమాచార మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియా పోస్ట్ దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పోస్టల్ సర్కిళ్లలో 12,828 పోస్టుల భర్తీకి భారత పోస్ట్, గ్రామీణ డాక్ సేవక్ నోటిఫికేషన్‍ను విడుదల చేసింది.. భారత ప్రభుత్వ సమాచార మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియా పోస్ట్‌ దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలోని బ్రాంచి పోస్ట్‌...

ఏపీఎస్‌-గోల్కొండలో 18 టీచ‌ర్ పోస్టులు..

సైకాలజీ, ఇంగ్లిష్‌, హిందీ, మ్యాథ్స్‌, సైన్స్‌, కంప్యూటర్స్‌, మ్యూజిక్‌ తదితర విభాగాల‌లో పీజీటీ, టీజీటీ, పీఆర్‌టీ పోస్టుల భర్తీకి గోల్కొండలోని ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌ (ఏపీఎస్‌) నోటిఫికేషన్ విడుదల చేసింది. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు పోస్టుల‌ను బ‌ట్టి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈడీ, బీఈఐఈడీ, డీఈడీ, డీఈఐఈడీ, బ్యాచిలర్స్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి...

About Me

7323 POSTS
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -