ప్రముఖంగా 5 డిమాండ్లు చేసిన రెజ్లర్లు
బ్రిజ్ భూషణ్ అరెస్ట్ , డబ్యూఎఫ్ఐకి మహిళా అధ్యక్షురాలు సహా పలు డిమాండ్లు
న్యూఢిల్లీ : రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు, బీజేపీ సీనియర్ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ గత కొన్ని నెలలుగా రెజ్లర్లు చేస్తున్న ఆందోళనల్లో కీలక...
కొత్తూరు మున్సిపల్ ఛైర్ పర్సన్ బాతుక లావణ్య దేవేందర్ యాదవ్
కొత్తూరు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు పథకం నిరుపేదల జీవితాలలో వెలుగు నింపుతున్నదని కొత్తూరు మున్సిపల్ ఛైర్ పర్సన్ బాతుక లావణ్య దేవేందర్ యాదవ్ సూచించారు. కొత్తూరు మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలోని 9 వ వార్డు ప్రజల కోసం జిల్లా...
మౌలిక వసతులు దారుణంగా ఉన్నాయని విమర్శ
గ్రామాల్లో తాగడానికి మంచినీళ్లు కూడా లేవని దేవినేని ఆవేదన
అమరావతి : టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వైఎస్ జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. గ్రామాల్లో తాగడానికి మంచినీళ్లు కూడా లేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. మౌలిక వసతులు, పారిశుద్ధ్యం దారుణంగా ఉన్నాయని...
రైతులను నిలువునా దోచుకుంటున్న వైనం
తరుగు పేరుతో ధాన్యంలో కోత.
రైతుల నుండి అధిక వసూలు.
తమను కలెక్టర్ ఆదుకోవాలని రైతులు వేడుకోలు.
ఆత్మకూర్ : మండలంలోని పెంచికలపేట పిఎ సిఎస్ సొసైటీ పరిధిలో వరి ధాన్యం విక్రయాల్లో తమను అన్ని విధాల దోపిడికి గురి చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 20 రోజులుగా వరి ధాన్యం...
సర్క్యులర్ జారీ చేసిన హైదరాబాద్ డీఈఓ..
హర్షం వ్యక్తం చేసిన హెచ్.యూ.జే..
హైదరాబాద్ : హైదరాబాద్ జిల్లాలో ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదువుతున్న జర్నలిస్టుల పిల్లల ఫీజుల్లో 50 శాతం రాయితీ కల్పిస్తూ.. జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) ఆర్.రోహిణి ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు మంగళవారం డిప్యూటీ ఎడ్యకేషనల్ ఆఫీసర్స్, డిప్యూటీ ఇన్స్పెక్టర్స్ ఆఫ్ స్కూల్స్, ప్రైవేట్...
జూన్ 3 వ తేదీ నుంచి 5 వ తేదీ వరకు భక్తి శ్రద్దలతో కార్యక్రమాలు..
5 వతేదీ సోమవారం ఉదయం 7-52 నిమిషాలకు మూలా నక్షత్రంలో వైభవోపేతంగా ముగిసిన అమ్మవారి విగ్రహ ప్రతిష్ట..
రంగారెడ్డి జిల్లా, గండిపేట మండలం, గౌలిదొడ్డిలో భక్తి శ్రద్దలతో కార్యక్రమ నిర్వహణ..
వేలాదిగా తరలివచ్చిన భక్తాదులు, స్థానిక ప్రముఖులు..
అమ్మవారి నామ స్మరణతో, మంత్రోచ్ఛరణలతో...
రాజస్థాన్లో ముదరిన విభేదాలు
సీఎం అశోక్ గెహ్లాట్ తీరుపై అసంతృప్తి
కొత్తపార్టీ యోచనలో సచిన్ పైలట్
నాలుగు సంవత్సరాలుగా ఆధిపత్య పోరు
కాంగ్రెస్తో అనుబంధం తెంచుకోడానికి సిద్ధం
ఈనెల 11న దౌసలో కొత్త పార్టీ ప్రకటన
జైపూర్, రాజస్థాన్ కాంగ్రెస్లో రాజకీయాలు రసకందాయంలో పడినట్టే కనిపిస్తోంది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఆయన మాజీ డిప్యూటీ సచిన్ పైలట్ మధ్య తలెత్తిన అభిప్రాయ భేదాలు...
పార్టీకి మళ్లీ పూర్వ వైభవం తెస్తాం..
టీడీపీ పునాదితోనే తెలంగాణ పురగమిస్తోంది
టీడీపీతోనే తెలుగువారి ప్రభ వెలగింది
ఐటి అభివృద్దికి చేసిన కృషి ఫలిస్తోంది
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పార్టీ శ్రేణులతో చంద్రబాబు
బాబును ఘనంగా సత్కరించిన కాసాని జ్ఞానేశ్వర్
హైదరాబాద్, తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి మళ్లీ మంచి రోజులు వస్తాయని, ఏదో ఒకరోజు తప్పకుండా తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం వస్తుందని ఆపార్టీ...
బాలాసోర్కు చేరుకున్న సీబీఐ బృందం
రైల్వే ప్రమాదంపై దర్యాప్తునకు రంగంలోకి అధికారులు
తీవ్రంగా తప్పుపట్టిన కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే
పలు ప్రశ్నలు సంధిస్తూ ప్రధాని మోడీకి లేఖ
న్యూఢిల్లీ : ఒడిశాలోని బహనాగా బజార్లో జరిగిన రైలు ప్రమాదంపై రైల్వే మంత్రిత్వ శాఖ, ఒడిశా ప్రభుత్వ అభ్యర్థన మేరకు కేసు నమోదు చేసినట్లు దర్యాప్తు సంస్థ సీబీఐ తెలిపింది. కోరమాండల్...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...